జలములకు సస్యాలకూ అధిపతి గణనాథుడు. మన శరీరములో మూలాధార చక్రమునందు అధిదేవత గణపతి. కనుక - " మూలాధార క్షేత్ర స్థిథం" అని అన్నారు ముత్తుస్వామి దీక్షితులు." ప్రణవ స్వరూప - వక్రతుండం" అని
ప్రణామం చేశారు.అంటే ఓంకారం రూపుడైన పరమాత్మే వినాయకుడు.
తాండవ గణపతిని " వివిధ గతుల ధిత్తళాంగుమని వెడలని.....శ్రీ గణపతి సేవించరారే అని కీర్తించారు త్యాగరాజుల వారు.
మహాభారతానికి లేఖునిగా, ఆ విఘ్ననాథుడే వ్యవహరించాడు.
ఆయన ఆది దైవం. తొలి వేలుపు.
ఆయన లంబోదరం, సకల జగ్గత్తులనీ కుక్షిలో ఉంచుకున్న తత్త్వాన్ని తెలియచేస్తుంది.
వక్రతుండం- " వక్రములను నాశనం చేసే తత్త్వానికి ప్రతీక. ఏంగుమోము విశాల, ఉన్నతత్త్వాల్ని విశదపరచేది.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment