What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 31 July 2014

ప్రాశ్చాత్య సంస్కృతి,మతాల వెంటబడుతున్న ఓ దారితప్పిన హైందవా, అక్కడి మేధావులే మన సనాతనధర్మం గురించి ఏమన్నారో తెలుసుకో!


ప్రఖ్యాత జెర్మన్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్
మ్యాక్స్ ముల్లర్ గారు ఆర్యులగురించిచేసిన పరిశోధనావ్యాసాలు
ఆయన మరణానంతరం ప్రచురితమయ్యాయి. అందులో
భారత తత్వశాస్త్రం 6వ భాగంలో "ఆర్యులు క్రీస్తు పూర్వం
15వేల సంవత్సరాల క్రితమే తమదంటూ ఒక ప్రత్యేక నాగరికత, సాహిత్యాలతో ప్రపంచ చరిత్రలో నిలిచారు" అని వ్రాసుకొన్నారు.


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML