ముక్తి కోసం ఏం చేయాలో భగవంతుడు స్పష్టంగా బోధించాడు. ముఖ్యంగా.. "భగవద్గీత"లో శ్రీకృష్ణపరమాత్ముడు అర్జునునికి బోధించినట్టుగా ఉంటాయి. కానీ, అది సమస్త మానవాళికి బోధించిన సందేశం. ఈ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు.. "నా యందు విశ్వాసంతో పని చేయండి" అని చెప్పాడు. భక్తితో భగవంతుని మీద భారం వేయండి. చర్య, ప్రతి చర్యలన్నీ ఆ ఈశ్వర ప్రసాదాలేనని గ్రహించండి.
అయితే, ముక్తి మార్గం కోసం మనస్సు, బుద్ధి రెండూ ఏకం చేయాలి. ఆధ్యాత్మిక చింతన వైపు మనస్సుని మరల్చాలి. మనస్సు, ఆలోచనల్ని అదుపులో పెట్టుకోవడం కష్టమే. ఆ కష్టాన్ని అధికమించేందుకే యోగ, భక్తి మార్గాల్ని అనుసరించాలి. భగవంతునియందు మనస్సు లగ్నం చేసేందుకు ఏ మార్గాన్నైనా అనుసరించవచ్చు. మనస్సును పవిత్రంగా పెట్టుకునేవారికి ముక్తి సులభమవుతుంది.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment