What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 8 April 2014

Fwd: ధనమనే యజ్ఞఫలం ఎవరిని చేరుతుంది?




ధనమనే యజ్ఞఫలం ఎవరిని చేరుతుంది? *మహాపుణ్య ఫలాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరికివ్వాలన్న సంశయం కలగటంతో నారదుని మాటలతో భ్రుగుమహర్షి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని పరీక్షిస్తాడు. *తుదకు రాజసగుణము, తామస గుణములు లేని సత్యగుణ సంపన్నుడు శ్రీమహావిష్ణువే గాన వానికే ఇవ్వాలని భావించారు. *కావున, యజ్ఞ ఫలమనే మన ధనం ఆ రెండు సుగుణాలు లేని వారికే అందుతుంది.


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML