What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 9 April 2014

మరో మకర జ్యోతి లా కనిపించే మల్లె కొండ

మరో మకర జ్యోతి లా కనిపించే మల్లె
కొండ
కడప జిల్లా గోపవరం దగ్గర ఆహ్లాదమైన
ప్రక్రుతి మధ్య మల్లెం కొండ ఉంది .కార్తీక
మాసం లో ప్రతి రోజు సరిగ్గా
మధ్యాహ్నం పన్నెండు గంటలకు కొండల
మధ్య చరియ లో ‘’తేజో వంత మైన కాంతి ‘’కనీ
పించటం విశేషం .ఈచరియ లో ముడి రసాయన
పదార్ధం ఏదో ఉండి ఉంటుందని దానిపై సూర్య
కిరణాలు పడినప్పుడు ఈ కాంతి వస్తుందని
భావిస్తున్నారు .ఇక్కడి స్వామిమల్లీశ్వరుడి నే
మల్లయ్య అంటారు .స్వామిని
శ్రీరాముడు ప్రతిష్టించినట్లు స్తానిక కధనం .
మల్ల య్య కొండ గా పిలువబడి
ఇప్పుడు మల్లెం కొండ అయింది

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML