మరో మకర జ్యోతి లా కనిపించే మల్లె
కొండ
కడప జిల్లా గోపవరం దగ్గర ఆహ్లాదమైన
ప్రక్రుతి మధ్య మల్లెం కొండ ఉంది .కార్తీక
మాసం లో ప్రతి రోజు సరిగ్గా
మధ్యాహ్నం పన్నెండు గంటలకు కొండల
మధ్య చరియ లో ‘’తేజో వంత మైన కాంతి ‘’కనీ
పించటం విశేషం .ఈచరియ లో ముడి రసాయన
పదార్ధం ఏదో ఉండి ఉంటుందని దానిపై సూర్య
కిరణాలు పడినప్పుడు ఈ కాంతి వస్తుందని
భావిస్తున్నారు .ఇక్కడి స్వామిమల్లీశ్వరుడి నే
మల్లయ్య అంటారు .స్వామిని
శ్రీరాముడు ప్రతిష్టించినట్లు స్తానిక కధనం .
మల్ల య్య కొండ గా పిలువబడి
ఇప్పుడు మల్లెం కొండ అయింది
కొండ
కడప జిల్లా గోపవరం దగ్గర ఆహ్లాదమైన
ప్రక్రుతి మధ్య మల్లెం కొండ ఉంది .కార్తీక
మాసం లో ప్రతి రోజు సరిగ్గా
మధ్యాహ్నం పన్నెండు గంటలకు కొండల
మధ్య చరియ లో ‘’తేజో వంత మైన కాంతి ‘’కనీ
పించటం విశేషం .ఈచరియ లో ముడి రసాయన
పదార్ధం ఏదో ఉండి ఉంటుందని దానిపై సూర్య
కిరణాలు పడినప్పుడు ఈ కాంతి వస్తుందని
భావిస్తున్నారు .ఇక్కడి స్వామిమల్లీశ్వరుడి నే
మల్లయ్య అంటారు .స్వామిని
శ్రీరాముడు ప్రతిష్టించినట్లు స్తానిక కధనం .
మల్ల య్య కొండ గా పిలువబడి
ఇప్పుడు మల్లెం కొండ అయింది
No comments:
Post a Comment