"అంతా ఆ మహాదేవుని లీల....!
వేసవి, శీతాకాలం లో 5 అడుగుల
ఎత్తున నీరు వుంటుంది...వర్ష కలం లో
చుక్క నీరు కూడా ఉండదు...!!!
*****
ఇక్కడ మీరు చూస్తున్న అపురూప మైన ఇంకా
అద్భుతమైన కట్టడం. ఇది అహమద్ నగర్ లో
హరిచంద్ర కోట లో వున్నా కేదా రేస్వర్ స్వామి
వారు. ఈ మందిరం పైన వున్నది ఒక పెద్ద
బండరాయి. కింద 4 స్థంబాలు పై గుడి కట్టారు.
ఇది ఎప్పుడు నిర్మించారో ఎవరు చెప్పలేరు.
కానీ 4 యుగాలికి సంకేతాలు గా 4
స్థంబాలు వున్నాయి. (సత్య యుగం,త్రేతా
యుగం, ద్వాపర యుగం, కలియుగం). ఒక్కో
యుగంతనికి ఒక స్థంబం విరిగిపోతుంది.
ఇప్పుడు మనం కలియుగం లో వున్నాం కనుక
ఈ పెద్ద బండరాయి ఒక స్థంబం పై న మాత్రమే
వున్నది. ఎప్పుడు ఐతే ఈ స్తం కూడా
పతనం అవుతుందో ఆ రోజు ఈ కలియుగాని కి
ఆఖరి రోజు గా నిర్దారించారు...!! అంతటి
మహాత్వమైన గోపురం ఇది...
ఇంకో మరో గొప్ప విషయం ఏమిటంటే...ఈ గుడి
4 గోడలు నుండి నీరు ప్రతి రోజు వస్తూనే
వుంటుంది...ఇది చాల చల్లగా వున్నదు వలన
ఎవరు లోనికి వెళ్ళేరు. ఒక్క వర్ష కాలం లో
మాత్రం ఒకా చుక్క నీరు కూడా గుడి లో
ఉండదు...!!వేసవి, శీతాకాలం లో 5 అడుగుల
ఎత్తున నీరు వుంటుంది...వర్ష కలం లో
చుక్క నీరు కూడా ఉండదు...!!!
వేసవి, శీతాకాలం లో 5 అడుగుల
ఎత్తున నీరు వుంటుంది...వర్ష కలం లో
చుక్క నీరు కూడా ఉండదు...!!!
*****
ఇక్కడ మీరు చూస్తున్న అపురూప మైన ఇంకా
అద్భుతమైన కట్టడం. ఇది అహమద్ నగర్ లో
హరిచంద్ర కోట లో వున్నా కేదా రేస్వర్ స్వామి
వారు. ఈ మందిరం పైన వున్నది ఒక పెద్ద
బండరాయి. కింద 4 స్థంబాలు పై గుడి కట్టారు.
ఇది ఎప్పుడు నిర్మించారో ఎవరు చెప్పలేరు.
కానీ 4 యుగాలికి సంకేతాలు గా 4
స్థంబాలు వున్నాయి. (సత్య యుగం,త్రేతా
యుగం, ద్వాపర యుగం, కలియుగం). ఒక్కో
యుగంతనికి ఒక స్థంబం విరిగిపోతుంది.
ఇప్పుడు మనం కలియుగం లో వున్నాం కనుక
ఈ పెద్ద బండరాయి ఒక స్థంబం పై న మాత్రమే
వున్నది. ఎప్పుడు ఐతే ఈ స్తం కూడా
పతనం అవుతుందో ఆ రోజు ఈ కలియుగాని కి
ఆఖరి రోజు గా నిర్దారించారు...!! అంతటి
మహాత్వమైన గోపురం ఇది...
ఇంకో మరో గొప్ప విషయం ఏమిటంటే...ఈ గుడి
4 గోడలు నుండి నీరు ప్రతి రోజు వస్తూనే
వుంటుంది...ఇది చాల చల్లగా వున్నదు వలన
ఎవరు లోనికి వెళ్ళేరు. ఒక్క వర్ష కాలం లో
మాత్రం ఒకా చుక్క నీరు కూడా గుడి లో
ఉండదు...!!వేసవి, శీతాకాలం లో 5 అడుగుల
ఎత్తున నీరు వుంటుంది...వర్ష కలం లో
చుక్క నీరు కూడా ఉండదు...!!!
No comments:
Post a Comment