దక్షిణ ఆఫ్రిక ఖండంలో ఉండే ఐవరీ కోస్ట్ దేశం కరెన్సీ నాణేం పై
వినాయకుడి బొమ్మ ముద్రించి "వినాయకచవితి" రోజు విడుదల చేయబోతుంది. నాణేలపై
"వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు
సర్వదా" అనే శ్లోకాన్ని కూడా ముద్రించారు. ఐవరీ కోస్ట్ దేశంలో అధిక శాతం ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారు. అయినా ఆ దేశం నాణేం పై వినాయకుడి బొమ్మ ముద్రించడం విశేషం !

No comments:
Post a Comment