సకల కార్య సిద్దికి గణేశా పూజా విధానము- ఫలితములు

ప్రతి నేల శుద్ధ చతుర్హి నాడు గణేశుని పూజించి,భాద్ర పద శుద్ధ చతుర్హ్హి అంటే వినాయక చవితి నాడు ఉద్వాసన చేసినచో లబించని సిద్దులంటే ఉండవు
మార్గ శిర్ష శుద్ధ చతుర్ధిని " రమా చతుర్ధి " అంటారు. ఆ రోజున ఉపవసించి,విధి విధానంగా గరికలతో పూజించి,రాత్రి మొదట జామున కూడా పూజించ వలెను. గరికలు మూడు కణుపులు కలివిగా ఉండాలి. మట్టి, పగడం,జిల్లేడు వేరులతో ప్రతిమను చేయుట మంచిది. రాత్రి మొదటి జామున పూజాయైన పిదప, బాలచంద్రుని పూజించావలెను. తదుపరి విప్రులకు భోజనం పెట్టాలి. రాత్రికి లవణ వర్జితమైన మదుర భోజనం తినాలి.ఈ పూజా విధానం వలన సకల అడ్డంకులు తొలగి,అనుకొన్న సకల కార్యాలు నెరవేరుతాయి.
No comments:
Post a Comment