గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు?
“ప్రదక్షిణం” లో ‘ ప్ర ‘ అనే అక్షరము పాపాలకి నాశనము… ‘ ద ‘ అనగా కోరికలు తీర్చమని , ‘ క్షి ‘ అన్న అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని. ‘ ణ ‘ అనగా అజ్ఞానము ప్రారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ, పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కాన భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణమవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా! నేను అన్నీ వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం.
వరుణశ్చైవ గోమూత్రే, గోమయే హవ్య వాహనః
దధేవాయుః సముద్దిష్టః సోమః క్షీరేఘ్రుతేరవిః
గో మూత్రంలో వరుణుడు, గోమయంలో అగ్ని, ఆవు పెరుగులో వాయు దేవుడు, ఆవు పాలలో చంద్రుడు, ఆవు నెయ్యిలో సూర్యుడు, ఆవు ముఖంలో,
యోనివద్ద ఇష్టార్ధ దేవతలు కోలువైయున్నారు.
పూర్వ కాలంలో గోవులేన్ని ఎక్కువ ఉంటె వారే శ్రీమంతులుగా వుండేవారు. గో ధనమే నిజ ధనంగా భావించేవారు.గోధనంలేని రాజ్యం క్షీణిస్తుందనే భావన యుండేది.
అందుకనే పాండవులకి అరిష్టం కలిగించాలని ఉత్తర గోగ్రహణ (విరాటపర్వం) జరిపిస్తాడు దుర్యోధనుడు.
గో సంతానంలో కొన్ని పొలం దున్ని ఆహారోత్పత్తికై సహాయపడితే, మరికొన్ని పాలను ప్రసాదించి మానవాళికి వాటి ద్వారా రోగనిరోధక శక్తి ప్రసాదిస్తాయి.
గోవును పూజించి ముమ్మారు ప్రదక్షిణ చెస్తే సర్వ పాపాలు హరిస్తాయి
“ప్రదక్షిణం” లో ‘ ప్ర ‘ అనే అక్షరము పాపాలకి నాశనము… ‘ ద ‘ అనగా కోరికలు తీర్చమని , ‘ క్షి ‘ అన్న అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని. ‘ ణ ‘ అనగా అజ్ఞానము ప్రారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ, పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కాన భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణమవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా! నేను అన్నీ వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం.
వరుణశ్చైవ గోమూత్రే, గోమయే హవ్య వాహనః
దధేవాయుః సముద్దిష్టః సోమః క్షీరేఘ్రుతేరవిః
గో మూత్రంలో వరుణుడు, గోమయంలో అగ్ని, ఆవు పెరుగులో వాయు దేవుడు, ఆవు పాలలో చంద్రుడు, ఆవు నెయ్యిలో సూర్యుడు, ఆవు ముఖంలో,
యోనివద్ద ఇష్టార్ధ దేవతలు కోలువైయున్నారు.
పూర్వ కాలంలో గోవులేన్ని ఎక్కువ ఉంటె వారే శ్రీమంతులుగా వుండేవారు. గో ధనమే నిజ ధనంగా భావించేవారు.గోధనంలేని రాజ్యం క్షీణిస్తుందనే భావన యుండేది.
అందుకనే పాండవులకి అరిష్టం కలిగించాలని ఉత్తర గోగ్రహణ (విరాటపర్వం) జరిపిస్తాడు దుర్యోధనుడు.
గో సంతానంలో కొన్ని పొలం దున్ని ఆహారోత్పత్తికై సహాయపడితే, మరికొన్ని పాలను ప్రసాదించి మానవాళికి వాటి ద్వారా రోగనిరోధక శక్తి ప్రసాదిస్తాయి.
గోవును పూజించి ముమ్మారు ప్రదక్షిణ చెస్తే సర్వ పాపాలు హరిస్తాయి

No comments:
Post a Comment