దేశం లో ఇస్కాన్ వారి అధ్వర్యంలో నడుస్తున్న మద్యాహ్న బోజన పథకం
''అక్షయ పాత్ర '' దేశం లోని 13 లక్షల మంది పేదవారి కడుపు నిండుతుంది ...వారి లక్ష్యం 50 లక్షల మందికి పెట్టాలని ...
ఇది ఎంత గొప్ప కార్యక్రమమో కదా..దరిద్రో నారాయణో బవ అన్న వివేకానందుడి స్పూర్తి .''మానవ సేవయే మాధవ సేవ'' అన్న శ్రీకృష్ణ పరమాత్ముడి ఆదర్శాన్ని తీసుకుని ప్రపంచమంతా శ్రీకృష్ణ మయం ఐతే ఎంత బాగుండునో...
హైందవ ధర్మ లక్ష్యమే మానవ నిత్య వికాసం ...జై శ్రీకృష్ణ ..జైజై మాధవ
క్రైస్తవులు పురుగులు అన్నం పెట్టిన, ఓ గుడ్డలు చించుకుని సేవని అని ప్రచారం చేస్తారుగా, ఇటువంటి ఎన్నో "హిందూ సంస్థలు", చేసే సాయం మీ కళ్ళకు కనపడవా ??????
ఇది ఎంత గొప్ప కార్యక్రమమో కదా..దరిద్రో నారాయణో బవ అన్న వివేకానందుడి స్పూర్తి .''మానవ సేవయే మాధవ సేవ'' అన్న శ్రీకృష్ణ పరమాత్ముడి ఆదర్శాన్ని తీసుకుని ప్రపంచమంతా శ్రీకృష్ణ మయం ఐతే ఎంత బాగుండునో...
హైందవ ధర్మ లక్ష్యమే మానవ నిత్య వికాసం ...జై శ్రీకృష్ణ ..జైజై మాధవ
క్రైస్తవులు పురుగులు అన్నం పెట్టిన, ఓ గుడ్డలు చించుకుని సేవని అని ప్రచారం చేస్తారుగా, ఇటువంటి ఎన్నో "హిందూ సంస్థలు", చేసే సాయం మీ కళ్ళకు కనపడవా ??????

No comments:
Post a Comment