దేవునుకి పూజ -పద్దతులు
కృతయుగంలో ధ్యానం తో భగవంతుని ప్రసన్నుడు అయ్యావాడు .త్రేతాయుగంలో యజ్ఞ యగాదులతోనూ, ద్వాపర యుగం లో అర్చనలతో ,భగవంతుదు ప్రసన్నుడు అయేవాడు .కలీయుగం లో కేవలం నామస్మరణం వల్లన భగవదనుగ్రహం సిద్దిస్తుంది .
సానమూ అనంతరం ఏకాంతమున భగవంతుడికీ సివ చేఊనపుడు చేసే 5 రకాల పూజలు
1 సీవ పూజ
2 స్తుతి
3. కీర్తన
4 సత్సంఘం ,కదా శ్రావణము- రామాయణము ,మహా భారతములు చదువుట
5 సమస్త కర్మ సమర్పణము
No comments:
Post a Comment