What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 27 July 2013

108 సంక్యతొ జపం ఎందుకు చేస్తారు. ???

108 నరములతొ
108 కేంద్రాలతొ
మానవుడి మెదడు ఉంటుంది అందుకనే 
108సార్లు
108 పూసల మాలతొ మంత్రాన్ని జపించమని దర్మసాస్త్రం చెప్తుంది.

ఫగడాలతొ జపిస్తే వెయ్యి రెట్ల ఫలం

రత్న మాలతొ జపిస్తే పదివేల రెట్ల ఫలం

ధర్బముడి చేత నూరుకొట్ల ఫలం

రుద్రాక్షల ద్వార అనంతమైన ఫలం లబిస్థుంది అని లింగపురనం చెప్తుంది.

వినపడేట్లు కన్నా వినపడకుండ మనసులొ జపించడం చాల ఉత్తమం
మరియు జపమాల ఇతరులకు కనపడకుండ ఒక వస్త్రం కప్పి జపం చెయడం మంచిది

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML