సంఘ్కు కుల వివక్ష లేదు
కులాల ప్రాతిపదికన వివక్ష చూపే విధానం సంఘ్ పరివార్కు లేదని, అదే దళిత ఓటర్ల మనసు గెలుచుకునేందుకు తమ పార్టీకి దోహదపడిందని బీజేపీ అగ్రనేత ఎల్కే ఆడ్వాణీ వ్యాఖ్యానించారు.
''.. కులాన్ని ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ అంగీకరించలేదు. సమాజంలోని అన్ని వర్గాలూ సమానమని భావించింది. వార్థాలో ఆర్ఎస్ఎస్ సమావేశానికి మహాత్మ గాంధీ వచ్చినప్పుడు వివిధ కులాల ప్రజలు ఏకపంక్తి భోజనం చేయడం చూసి ఆశ్చర్యపోయారు... కులాల మధ్య వేధింపులు, అత్యాచారాల కారణంగానే మత మార్పిళ్లు చోటు చేసుకున్నాయి..'' అని అద్వాని వ్యాఖ్యానించారు.
కులాల ప్రాతిపదికన వివక్ష చూపే విధానం సంఘ్ పరివార్కు లేదని, అదే దళిత ఓటర్ల మనసు గెలుచుకునేందుకు తమ పార్టీకి దోహదపడిందని బీజేపీ అగ్రనేత ఎల్కే ఆడ్వాణీ వ్యాఖ్యానించారు.
''.. కులాన్ని ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ అంగీకరించలేదు. సమాజంలోని అన్ని వర్గాలూ సమానమని భావించింది. వార్థాలో ఆర్ఎస్ఎస్ సమావేశానికి మహాత్మ గాంధీ వచ్చినప్పుడు వివిధ కులాల ప్రజలు ఏకపంక్తి భోజనం చేయడం చూసి ఆశ్చర్యపోయారు... కులాల మధ్య వేధింపులు, అత్యాచారాల కారణంగానే మత మార్పిళ్లు చోటు చేసుకున్నాయి..'' అని అద్వాని వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment