What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 30 June 2013

లక్ష్మి దేవి కి అర్చన చేయునపుడు, వితంతువులు కుంకుమ, పువ్వులతో అర్చన చేయవచ్చ ???

లక్ష్మి దేవి కి అర్చన చేయునపుడు, వితంతువులు కుంకుమ, పువ్వులతో అర్చన చేయవచ్చ ???
లక్ష్మి దేవికి అర్చన ఎవరైనా సరే పువ్వులతో  చేయాలి, ఒక వేళ పువ్వులు దొరకని సమయం లో కుంకుమతో,అక్షంత లతో చేయవచ్చు.  కుంకుమను మాత్రం "కుంకుమార్చన" అని చెప్పిన  సమయంలోనే వినియోగించాలి . వితంతువులు  కుంకుమ, పువ్వులతో లక్ష్మి దేవిని  అర్చన చేయవచ్చ ( ధరించుట లేదుకాబట్టి ). మనుస్మృతిలో మనకు వితంతువులు మరల వివాహం చేసుకొనవచ్చు అని చెప్పి ఉన్నది. లేదు మీకు మనసు అంగీకరించక పోతే అక్షంత లతో అర్చన చేయవచ్చు
మనుస్మృతి :
" నష్టే మృతే ప్రవ్రజితే క్లిబేచ పతితే పతౌ  పంచః సురాపత్ సురానీనం పతి రమ్యో విధీయతే "


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML