What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 30 June 2013

విశ్లేషణ : అన్యమతస్తుల ప్రభుత్వాల పాపమే, వేలాది మంది హిందువుల చావుకి కారణం. ???? ( కేదారినాథ్ బదరినాద్)


విశ్లేషణ : అన్యమతస్తుల  ప్రభుత్వాల పాపమే, వేలాది మంది హిందువుల చావుకి కారణం. ???? ( కేదారినాథ్ బదరినాద్)
 
* లక్షల కోట్ల రూపాయలు తిన్న, అన్యమతస్తుల  కాంగ్రెస్ ప్రభుత్వం, కేదారినాధ్, బద్రినాధ్ ల నదుల వెంట 240 కి పైగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, 260 కి పైగా గనుల వెలికితీత ప్రాజెక్టులు కి అనుమతి. ఇవన్ని కాంగ్రెస్ ప్రభుత్వం లొనే అనుమతి పొందినవి, అదికూడా లాస్టు 3 సం || లో ఆమోదించా బడినవి.

* ఆ ప్రాజెక్టుల అనుమతి ఇచ్చే సమయములో , అబ్యంతరం వ్యక్తం చేసిన, కేంద్ర పర్యావరణ శేఖ, పట్టించుకోని అన్యమతస్తుల  ప్రభుత్వం.

* చేసేది లేక , కేదారినాథ్, బదరినాద్, ప్రాంతాన్ని 2011 లో "high security eco jone " ( జనావాసాలు గుంపులుగా నివసించా కూడని ప్రాంతం ) గా ప్రకటించిన కేంద్ర వాతావరణ శేఖ .

 
* విపత్తు సంభావించ బోతున్నాడని 36 గం || ముందరే " కేదారినాథ్ బదరినాద్ " వాతావరణం లో భారే ఎత్తున పెను మార్పులు సంభావిన్చాబోతున్నాయని, హెచ్చరించిన కేంద్ర వాతావరణ శేఖ . కనీసం "హై ఎలేర్ట్ ప్రకటించని కేంద్ర ప్రభుత్వం"

* గనుల పనులకోసం కొండల్లో భారీ పేలుళ్ళు, ఫలితం బీటలు వారిన కొండరాళ్ళు.

* గనుల, విద్యుత్ కేంద్ర పనులకు, అనుగుణంగా ఉండుటకు 500 లకు పైగా, తవ్విన కొండలమధ్య స్వరంగాలు.

 
* పాజేక్టుల నిర్మాణానికి, అనువుగా ఉండేటందుకు , నదుల దారి జనావాసాలకు దూరంగా మళ్ళించ వలసిన నది, డబ్బుకు కక్రుత్తి పడి కాంట్రాక్టర్లు, జనావాసాలకు దగ్గరిగా మళ్లింపు,

* వీటి కారణంగానే జనావాసాల పైకి, దూసుకువచ్చిన వరద నీరు.

* వీటి ని బయటపెట్టని జాతీయ క్రైస్తవ సానుభూతి మీడియాలు, రాష్ట రెండు అక్షరాల క్రైస్తవ పత్రిక
 





విశ్లేషణ : కొన్ని అన్యమతస్తుల  మూకల వికృతి చేష్టలే, మహా ప్రళయానికి కారణం , వేలాది మంది హిందువుల చావుకి కారణం. ???? ( కేదారినాథ్ బదరినాద్)
కేదారినాథ్ లో గంగా దేవి ఆలయం అతి పురాతనమైనది( కొన్ని వందల సంవచ్చారాలనాటిది) , ఆ ఆలయం పేరు "ధరీ దేవి ఆలయం" గనుల ప్రాజెక్టులకు అడ్డం గా ఉన్నదని మూల విరాట్, విగ్రహాన్ని పెకిలించి తొలగించారు. అలా తొలగించిన విగ్రహాన్ని గుడి బయట ఉంచారు. అలా తొలగించిన గంట వ్యవధి లోనీ ముంచుకొచ్చిన వరదనీరు. అలా చేయద్దని వారించి ప్రాజెక్టు అధికారులతో దెబ్బలు తిన్న పూజారి. కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉన్నదని కాగిత పత్రాలను చూపిస్తున్న అధికారులు.
ఫలితం కొన్ని వేల మంది మరణం. 

(భగవంతుడంటే రెండు కర్రలకి వేళ్ళాడే "చచ్చిన పీనుగు" కాదు. భగవంతుడు అంటే ప్రకృతి, భగవంతుడు అంటే, సకల లోకాలను, సర్వ విశ్వాన్ని కాపాడే శక్తీ. భగవంతుడు ప్రకృతి స్వరూపుడు, ఆయనకు అన్ని తెలుసు, మీరు తెలుసు, మీ ముందు తరాలన్నీ తెలుసు, మీ తరువాత తరాలు కూడా తెలుసు. భగవంతునికి మనం అందరమూ బిడ్డలమే. ప్రకృతి రూపుడైన భగవంతుడు మనను, బ్రతికించు చున్నాడు, అటువంటి ప్రకృతికి భంగం కలిగించిన, భగవంతునికి భంగం కలిగించినట్టే. అందుకే భగవంతుడు మనుషులను హెచ్చరించాడు, " బిడ్డా ! ప్రకృతిని పాడుచేసుకుంటున్నవు, దానివలన నీకు అనర్ధము " అని.)
 800 సంవచ్చారాల అతి పురాతన గుడిని ఈ విధంగా చేసేరంటే మీరు, మిమ్మల్ని ఏమి చేసినా పాపం లేదు . దారి దేవి విగ్రహాన్ని అతి క్రూరంగా కట్టర్లతో కట్ చేసి తీసుకు వెళ్ళేరు .ఆ తల్లి శాంతించి, కొంత కోపం తో ఉన్నది కాబట్టి కొంత మందైన బ్రతికేరు, లేకపోతే మొత్తం బురద చావు చచ్చే వాళ్ళు . మొదట మామూలుకా చుట్టురా తవ్వి తీసుకువేల్లతానికి ప్రయత్నించారు కాని విగ్రహం రాలేదు, అందుకని, రోడ్డు వేయటానికి వాడే కట్టర్లతో కట్ చేసి తీసుకువెళ్ళెరు. దేవుని విగ్రహం కట్ చేసిన గంటన్నర సమయం లోనే వరద మొదలైనది, ఇంతలో తప్పు తెలుసుకుని, మళ్ళి వెనక్కి తెచ్చి పెట్టె ప్రయత్నం చేసేక వరదలు శాంతించాయి. కనీసం ఆగమ శాస్త్ర ప్రకారం కూడా, భగవంతుడిని మరో ప్రాంతానికి తరలించలేదు. ఏదో ఒక రాయిని తరలించినట్టు తరలించారు. ఒరేయ్ కొంతమంది కాంగ్రెస్ నాయకులారా, మీలా దేవునితో వెధవ వేషాలు వేసి కుక్క చావు చచ్చిన వాళ్ళు నా రాష్ట్రం లో ఉన్నారు, దిక్కులేని చావు చచ్చారు, కుళ్ళిపోయిన తరువాత సేవాలు దొరికినై వాళ్ళని " ఏ కరుణామయుడు" వాళ్ళని కాపాడలేక పోయాడు. మీకు అదేగతి పడుతుంది జాగర్త ...
 



No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML