this
is not my story. this story belongs to my frnd (name -Murali.g) i copyed
this story from murali ::::మిత్రులారా, క్రైస్తవ మిషినరీలు మన దేశంలో
విచ్చలవిడిగా ఎలా ప్రచారం చేస్తున్నాయో మ
నందరికి తెలిసిందే ! అయినా ఇవ్వన్ని తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరికి నాకు జరిగిన ఒక అనుభవాన్ని గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఈ మధ్యనే నేను ఒక ఆసుపత్రికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తరువాత తెలిసింది అది క్రైస్తవ ఆసుపత్రి అని !నేను కూర్చో ఉండగా ఒక మహిళ మరియు ఆమె భర్త వచ్చారు. ఆ మహిళ తనతో పాటు ఒక సంచి కుడా తెచ్చుకుంది. కొద్ది సేపటి తరువాత ఆమె నా దగ్గరికి వచ్చి మీది ఏ భాష అని అడిగింది. నాది ఫలానా భాష అని చెప్పగానే తన సంచిలోంచి పుస్తకాలు ఇవ్వబోయినది. ఆ పుస్తకం పేరు "The gospel of John". నాకు అవసరం లేదు అని కరాఖండిగా చెప్పడంతో ఆ మహిళ వెళ్ళిపోయి వేరొక చోట కుర్చున్నది. నేను ఒక గంటసేపు వరకు ఆమె కార్యకలాపాలు గమనిస్తునే ఉన్నాను. ఆమే ఆ ఆసుపత్రికి వచ్చిన వారందరికి ఆ పుస్తకాలు పంచుతోంది. ముఖ్యంగా అమాయకులైన హిందువులకి !నేను గమనించిన గమ్మత్తైన ఇంకొక విషయం ఎమిటంటే, ఆ ఆసుపత్రికి వచ్చిన ముస్లిం మహిళలకు మాత్రం ఆమె పుస్తకాలను ఇచ్చే ధైర్యం చేయలెదు. ఎందుకో తెలుసా? ముస్లింలను మతమార్పిడి చేయడానికి ప్రయత్నిస్తే వారు బడిత పూజ చేస్తారు అని ఆమెకు తెలుసు కాబట్టి! అక్కడికి వచ్చిన ఒక హిందు మహిళతో ఆమె పాపను క్రైస్తవ బడిలో చేర్పించమని, అక్కడ మంచి మార్కులు వస్తాయి అని ఏవెవో ప్రలోభాలకి గురిచేసింది.
ప్రియమైన హిందు మిత్రులారా, ఇప్పటికైన కనులు తెరవండి. ఇలా కొన్ని చొట్లలో మాత్రమే జరుగుతుంది అనుకుంటే పొరపాటే! మన దేశంలో ఇలాంటివి విచ్చలవిడిగా జరుగుతున్నయి. ఇలాంతి ప్రలోభాలకు ఎన్నడూ గురి కావొద్దు. మనం జన్మించినది వేద భూమి, పున్య భూమి, కర్మ భూమి అయిన భారత దేశంలో అని మరువద్దు. మన ధర్మాన్ని మార్చుకుంటే మన తల్లిని మార్చుకున్నటే
నందరికి తెలిసిందే ! అయినా ఇవ్వన్ని తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరికి నాకు జరిగిన ఒక అనుభవాన్ని గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఈ మధ్యనే నేను ఒక ఆసుపత్రికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తరువాత తెలిసింది అది క్రైస్తవ ఆసుపత్రి అని !నేను కూర్చో ఉండగా ఒక మహిళ మరియు ఆమె భర్త వచ్చారు. ఆ మహిళ తనతో పాటు ఒక సంచి కుడా తెచ్చుకుంది. కొద్ది సేపటి తరువాత ఆమె నా దగ్గరికి వచ్చి మీది ఏ భాష అని అడిగింది. నాది ఫలానా భాష అని చెప్పగానే తన సంచిలోంచి పుస్తకాలు ఇవ్వబోయినది. ఆ పుస్తకం పేరు "The gospel of John". నాకు అవసరం లేదు అని కరాఖండిగా చెప్పడంతో ఆ మహిళ వెళ్ళిపోయి వేరొక చోట కుర్చున్నది. నేను ఒక గంటసేపు వరకు ఆమె కార్యకలాపాలు గమనిస్తునే ఉన్నాను. ఆమే ఆ ఆసుపత్రికి వచ్చిన వారందరికి ఆ పుస్తకాలు పంచుతోంది. ముఖ్యంగా అమాయకులైన హిందువులకి !నేను గమనించిన గమ్మత్తైన ఇంకొక విషయం ఎమిటంటే, ఆ ఆసుపత్రికి వచ్చిన ముస్లిం మహిళలకు మాత్రం ఆమె పుస్తకాలను ఇచ్చే ధైర్యం చేయలెదు. ఎందుకో తెలుసా? ముస్లింలను మతమార్పిడి చేయడానికి ప్రయత్నిస్తే వారు బడిత పూజ చేస్తారు అని ఆమెకు తెలుసు కాబట్టి! అక్కడికి వచ్చిన ఒక హిందు మహిళతో ఆమె పాపను క్రైస్తవ బడిలో చేర్పించమని, అక్కడ మంచి మార్కులు వస్తాయి అని ఏవెవో ప్రలోభాలకి గురిచేసింది.
ప్రియమైన హిందు మిత్రులారా, ఇప్పటికైన కనులు తెరవండి. ఇలా కొన్ని చొట్లలో మాత్రమే జరుగుతుంది అనుకుంటే పొరపాటే! మన దేశంలో ఇలాంటివి విచ్చలవిడిగా జరుగుతున్నయి. ఇలాంతి ప్రలోభాలకు ఎన్నడూ గురి కావొద్దు. మనం జన్మించినది వేద భూమి, పున్య భూమి, కర్మ భూమి అయిన భారత దేశంలో అని మరువద్దు. మన ధర్మాన్ని మార్చుకుంటే మన తల్లిని మార్చుకున్నటే
No comments:
Post a Comment