What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 31 January 2013

what manusmriti said ? what we understand ????

మీకు ఏమాత్రం దమ్ము, ధైర్యం, అర్ధం చేసుకోకల శక్తీ , నిజం తెలుసుకోవాలన్న ఆలోచన ఉన్న ఇది చదవండి :
గమనిక :
( ఇది ఎంతో సున్నితమైనటువంటి విషయం, మీరు ఇది చదివే ముందర మీ మనసు లో " ఎటువంటి వివక్ష లేకుండా, కాలానుగుణంగా మారుతున్న సమాజ పరిస్థితులు అర్ధంచేసుకోకల శక్తీ కలిగి, ఓపికగా చదవకలరని " ఉంటారని ఆశిస్తున్నాను)

మనుస్మృతి : పూర్వకాలం లో అంటే , రాతి యుగ కాలం (7000–3000 BC) లో వేదాలు రాయబడినవి .ఈ భూమిపైన మానవులు సృష్టించబడిన అనంతరం అతి కొద్ది కాలంలో, ఏ మతం కూడా పుట్టే అవకాసం లేని సమయంలో భగవంతుని ఆశిస్సులతో వేదాలు రాయబడినవి.
మనుస్మృతి అనేది మంచి పరిపాలక వ్యవస్థ కొరకు రాయబడినది : నాటి నుంచి నేటి వరకు కూడా ప్రపంచం అంత మనుస్మృతి ధర్మాన్నే అవలంబిస్తున్నది .
మనుస్మృతి అంటే అర్ధం ఏమిటంటే "మానవ ధర్మ సూత్రం". మానవుడు మనుగడ కొరకు అవలంబించే సూత్రమే మనవ ధర్మ సూత్రం.
మనుస్మృతి లో ఏమని రాయబడి ఉన్నది :????
బ్రాహ్మణులు : బ్రహ్మ తలనుంచి ఆవిర్భవించిన వారు
క్షత్రియులు : బ్రహ్మ భుజాలనుంచి ఆవిర్భవించిన వారు
వైశ్యులు : బ్రహ్మ చాతి నుంచి ఆవిర్భవించిన వారు
శూద్రులు : బ్రహ్మ చాతి కింది భాగం నుంచి అడుగు పాదాల వరకు ఆవిర్భవించిన వారు
ఇక్కడ ఏ వోక్కర్కి సముచిత స్థానం ఇవ్వబడలేదు,
ఎవ్వరు గొప్ప అని చెప్పబడలేదు ,
ఎవ్వరు బ్రతకడానికి పనికిరారు అని చెప్పబడలేదు, ఎవ్వరిని బానిసలుగా చెప్పబడలేదు.

తలైన , మొండెము ఐన ,భుజములు ఐన ,పొట్ట ఐన, నడుము ఐన,పాదములు ఐన , వెలి గోరు ఐన ,ఒక మనిషి శరీరములో భాగములే కానీ పనికి రాని, పనికి రాని భాగం ఏదైనా ఉన్నది అని చెప్పకలర ???????
ఎవరిని ఏమిచేయమని చెప్పింది మనుస్మృతి :
బ్రాహ్మణులను లోక హితం కోరామని చెప్పినది. ప్రపంచం చల్లగా ఉండాలి, అందరు సుఖంగా ఉండాలి అని, గాయత్రీ మంత్రం కూడా ఇది చెప్పినది (సకల సృష్టి హితము కొరటాన్నె , అల కోరే ప్రక్రియే మనము గాయత్రీ మంత్రం అంటున్నాము.). అందుకే ఉదయం ,మధ్యాన్నం,సాయంత్రం, కూడా బ్రాహ్మణుడు అను వాడు గాయత్రీ మంత్రం జపం చేస్తాడు. ఏది మంచి, ఏది చెడు చెప్పవలసిన బాధ్యతని బ్రాహ్మణులకు అప్పగించినది.ఇక్కడ బ్రాహ్మణులూ అంటే ఒక కులం కాదు .బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాడు అని అర్ధం. బ్రహ్మ జ్ఞానమంటే ఏమిటో అనుకొనేరు. బ్రహ్మజ్ఞానం అంటే " సర్వలోక హితం " . సర్వలోక హితం అంటే ప్రపంచం అంత బాగుండాలి అని కోరుకోవటం.అల కోరుకొనే ప్రతి వాడు బ్రాహ్మణుడే. అందుకే మంచి చెడులు చెప్పేవాడు,ప్రజల హితము కోరేవాడు , మంత్రి గ ఉండే వాడు.
ఆ మంత్రులనే మనం ఇప్పుడు "మినిస్టర్స్" అని అంటున్నాము.
క్షత్రియులు అంటే ఒక కులం కాదు, ఎవరిని క్షత్రియుడు అని అంటారు అంటే . ఎవరైతే ప్రజల మేలు కోసమై పోరాడి,అవసరమైతే ప్రాణాలను కూడా పణంగా పెట్టి వారి రాజ్యాన్ని (అంటే ప్రజలని) కాపదతాడో v వాడిని క్షత్రియుడు అని అంటారు.వీరు ధైర్యం,సాహసం,కండ బలం,బుద్ది బలం,తెగింపు,మంచితనం లక్షణాలు కలిగి ఉండాలని మనుస్మృతి చెప్పినది.
వీరినే ఇప్పుడు మనం సైన్యం అంటున్నాము
వైశ్యులు, ఒక విధం గ చెప్పాలంటే ,వీరు ప్రపంచములో కర్మ సిద్దాంతం వృద్ది చెందిన్చుటకు నియమించా బడినారు. ఇక్కడ వైశ్యులు అంటే ఎవరైతే వ్యాపారం చేస్తారో వారు వైశ్యులు అనకూడదు. కర్మ అంటే మంచో, చెడో ,ఈ రెంటిలో ఏదో ఒకటి చేయుటను కర్మ అని అంటారు. అందుకే భగవత్ గీత కర్మ చేయమని చెప్పింది. వైశ్యులను ప్రజల అవసరాలు తీర్చుటకు నియమించపడ్డారు.
వీరినే ఇప్పుడు మనం “ business magnets” అంటున్నాము
శూద్రులు, వీరిని మనుస్మృతి దేవుని బిడ్డలుగా అభివర్నించినది. వీరికి మనుస్మృతి ఈ కార్యమును అప్పగించలేదు కేవలం సుకంగా బ్రతకండిర నాయన అని చెప్పినది.
వీరినే మనం ఇప్పుడు ‘’civil citizens ” అని అంటున్నాము
ఈ ప్రపంచం సుఖం గ ఉండటానికి పైన చెప్పిన ప్రతి ఒక్కరు అవసరమే , అలాగే మనిషి అని పిలవడానికి , మనిషి గా బ్రతక దానికి మన శరీరంలో ప్రతి ఒక్క భాగము అవసరమే, ఏ ఒక్కటి ఎక్కువ కాదు, ఏ ఒక్కటి తక్కువ కాదు. ఈ మొత్తం భాగాన్నే “ADMINISTRATION “అని అంటున్నాము.
కొంత కాలం తరువాత , ప్రజలు పెరిగేరు,వారి అవసరాలు పెరిగి, పనులు పెరిగినవి, ఆ యా పనులు చేసే వారు ఒక వ్యవస్థగా ఏర్పడ్డారు . ఆ వ్యవస్థలే ఈ నాటి కులాలు గ ఏర్పడినవి .
***
. స్వార్ధం పై ఆశ పెరిగి, వారే గొప్ప అనే అహంకారం పెరిగి, అసలు ధర్మాన్ని విస్మరించారు. పరాయి మతాల వారికి మనపై విమర్శలు చేసే అవకాశాన్ని కల్పించారు. అసలైతే హిందూ ధర్మాని ఆసరాగా చేసుకుని ఆవిర్భావిన్చినవే, మిగతా మతాలన్నీ. ఈ ప్రపంచం లో ప్రాణి తయారుచేయబడిన తరువాత మొదట ఏర్పడినది హిందూమతం మాత్రమే.

మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఈ లింక్ చుడకలరు.

http://www.facebook.com/photo.php?fbid=466491590076201&set=a.148729041852459.35744.100001460938372&type=1&theater

మిగతావి మరో పోస్ట్ లో
Read More

Tuesday, 29 January 2013

ఇంతకన్నా   దిగజారుడుతనం,  దౌర్భాగ్యమ్, నీచాతి నీచం,వక్రబుద్హి   మరొకటి ఉండదు : 
ఏంటి సాక్షి పేపర్ చదువుతున్నార ???? మీరు మీకు తెలియకుండానే హిందూ వ్యతిరేకిగా మారిపోతారు ఇది 100% నిజం. ఎందుకంటారా అయితే ఇది చదవండి.
ఏ డిస్ట్రిక్ట్ లో అయితే ప్రముక దేవాలయాలు ఉన్నాయో  ఆ జిల్లా ఎడిషన్స్  లో  వాటిపై , విరక్తి కలిగేల రాతలు రాయటం, సాక్షి కి  క్రిస్టియన్ మిషనరీలు ,బిబెల్ మిషన్ ల తో పెట్టిన విద్య.
30.01.2013 వ తేది నాడు సాక్షి  లో  కృష్ణ - డిస్ట్రిక్ట్  జిల్లా ఎడిషన్స్  లో "నో ప్లేట్ కల్లెక్షన్" అని వార్త చదవండి  మీకే తెలుస్తుంది.
భవాని దీక్షల విరమణ కారణంగ కనకదుర్గ ఆలయానికి భారిగ జనం తరలి వచ్చారు, సహజంగానే భక్తుల కానుకలతో  గుడి ఆదాయం పెరుగుతుంది. ఈ విషయాన్ని  వక్రీకరించి గుడిలో ఏదో దోపిడీ జరుగుతున్నట్లు, భక్తుల సొమ్ము పై అధికారుల పాలైనట్టు వార్తలు రాస్తున్నారు. ఎందుకని సాక్షి  పేపర్ వీటి గురించి  తన పేపర్ లో  ప్రస్థవించుటలేదొ వారికే తెలియాలి.
  1. మొన్న జరిగిన బిబెల్ మిషన్ కి ఎంత ఆదాయం వచిందో, అదంతా ఏమైందో పేపర్లో ఒక్క వాక్యం కూడా రాయలేదు.
2.  "300 కోట్ల రూపాయలు"   కన్వర్తేడ్ క్రిస్టియన్  ల డబ్బు ,మిషనరీ ల పేరుతో మోసం చేసిన  వార్త ఎందుకు  రాయలేదు.దేని గురించి అన్ని తెలుగు న్యూస్ చానల్స్ క్రైమ్ రిపోర్ట్స్ లో వచ్చింది కాని సాక్షి కి కనపడలేదు.
3. గుణదలలో , కరీంనగర్ లో  పాస్టెర్స్ చేసిన రేప్ సంఘటనలు మీ కళ్ళకు కనపడవ.????
4. రోజుకో పండగంటు  నగరం నిండా పోస్టర్ అతికించే  క్రిస్టియన్ మీటింగుల కు  డబ్బు ఎక్కదను0చి వస్తోంది, ఎంత సద్వినియోగం  అవుతోంది మీకు కనపడవ ??????????
ఇటువంటి కుట్రలను అందరు కుల,వర్గ, విభేదాలు లేకుండ వ్యతిరేకించా వలసిన అవసరం ఉన్నది .
Read More

గాంధీల కుటుంబాన్ని బ్రస్టు పట్టిస్తున్న తల్లి , కొడుకులు

మనల్ని 65 సంవత్సరాల నుంచి ఒకే కుటుంబం పాలిస్తూ ఉన్నది. మన దేశం లో ఎన్నో వనరులు ఉన్నప్పటికి ఎంత అభివృద్ధి చెందిదో మనకి తెలిసిన విషయమే ! కేవలం "గాంధి" అనే పేరు చూసి మనం వోటు వేసి గెలిపిస్తే పప్పులో కాలేసినట్టే ! వారి అర్హతలను కూడా తెల్సుకుని తెలివిగా వోటు హక్కు వినియోగించుకోవాలి.

26/11 ముంబాఇ దాడులు జరిగిన రోజు రాత్రి మిత్రులతో పార్టీలో పాల్గొన్న రాహుల్ ! - http://alturl.com/p6m37

లష్కర్-ఎ-తోయిబా లాంటి కరడుగట్టిన ఉగ్రవాద సంస్థలకంటే హిందు సంస్థలవలనే దేశానికి ముప్పు ఉందని చెప్పాడు. - http://alturl.com/tt952

రాహుల్ గాంధి పై సుకన్యా దేవి సామూహిక అత్యాచార కేసు ఉంది. - http://alturl.com/f8sfy

హర్యానాలోని రాజీవ్ గాంధి ట్రస్ట్ ద్వారా రైతుల భూములు దోచుకోవడం ! - http://khabar.ibnlive.in.com/news/49199/12/4

================================

హింది మూలం/ సౌజన్యం: http://alturl.com/dezpo



Read More

తిరుపతి లో అన్యమతస్థులు ?????

తిరుపతి, భద్రాచలం, శ్రీశైలం ఇలా ఒక్క చోట కాదు దాదాపు హిందువుల పుణ్యక్షేత్రాలన్నిటిలో మతప్రచారం ! మా దేవుడు మీ దేవుడు కంటే గొప్ప ! మీరు పాపులు...మతం మారండి, స్వర్గాన్ని చేరుకోండి...ఇది వారి నినాదం !

================================

ఈ రాష్ట్రాని, దేశాన్ని ఆ ఈశ్వరుడే కాపాడాలి. ఎందుకంటే లౌకికవాదం పేరుతో మన కళ్ళు మూసుకుపోయాయి.


మిషనరీలు పుణ్య క్షేత్రాల్లో ప్రచారం చేయడానికి గల కారణం- ముందు హిందు ములాలను(ఆలయాలు/ధర్మ సంస్థలను) సమూలంగా నాశనం చేస్తే, మిగిలిన వారిని సులభంగా మార్చవచ్చు !
===================================

త్వరలోనే తిరుపతి లో జరిగిన మతమార్పుడుల గురించి, తిరుమల తిరుపతి దేవస్తానంలో(TTD) నియమింపబడిన అన్యమతస్తుల గురించి అన్ని వివరాలతో పోస్ట్స్ చేయడం ప్రారంభిస్తాను.

 ===================================
గత 9 యేళ్ళలో ఆంధ్ర ప్రదేశ్ లో విచ్చలవిడిగా మతమార్పిడులు జరిగాయి మరియు జరుగుతున్నాయి . 20% శాంతం మంది క్రైస్తవ మతంలోకి మారారు. అంటే 89.1 % శంతం ఉన్న ఆంధ్ర ప్రదేశ్ హిందువులు 69% కి పడిపోయారు. మనం ఏ మతాన్ని దూషించడం లేదు, ఎవరిని మతమార్పిడి చేయడం లేఉడు కాని మనల్ని ఎందుకు ఇలా మతమార్పిడి చేస్తున్నారు?

మనలో ఉండే ఉదాసీనత, సహనం మరియు అవగాహన రాహిత్యం వలన?
లేక మనం ఎన్నుకునే నేతలే మతమార్పిడులను ప్రోత్సహిస్తున్నారా?

క్రిస్టీన్ మిషనరీల వికృత చేష్టలు ఎలా ఉంటాయో నా దగ్గర చాలా ఆధారాలు మరియు సొంత అనుభవాలు ఉన్నాయి. దయచేసి హిందువులు వేరే మతం వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అనుకోకుందా స్వధర్మ అస్తిత్వనికై నడుం బిగించండి.
 
Read More

లింగాష్టకమ్:-

లింగాష్టకమ్:-
లింగాష్టకమ్:-

బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ |
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 1 ||

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ |
రావణ దర్ప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 2 ||

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్ |
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 3 ||

కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ |
దక్ష సుయఙ్ఞ నినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 4 ||

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్ |
సంచిత పాప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 5 ||

దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ |
దినకర కోటి ప్రభాకర లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 6 ||

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్ |
అష్టదరిద్ర వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 7 ||

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్ |
పరాత్పరం పరమాత్మక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 8 ||

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||
 
 
 
 
Read More

మిత్రులారా, అఖండ భారతం ఎప్పుడైతే మతప్రాతిపదిక మీద విభజించబడినదో అక్కడ ఉండే హిందువులు కూడా దాదాపుగా కనుమరుగైపొయారు/అంతరించిపోయారు.

పాకిస్తాన్ మరియు బాంగ్లాదేశ్ భారత్ నుండి విడిపోయిన తరువాత అక్కడి హిందువుల శాంతం బాగా పడిపోయినది మరియు అక్కడ హిందువులు ఎన్నో అత్యాచారలకు గురయ్యారు. అక్కడ ఉండే హిందువులకు కనీస హక్కులు లేవు. ఆలయాలు కూల్చబడ్డాయి.

అమెరికా పార్లమెంటు సభ్యుడు రాబర్ట్ డోల్డ్ బాంగ్లాదేశ్ లో 49 మిలియన్ హిందువులు కనుమరుగైపోయారని చెప్పారు.

ఇది మిత్రులారా పరిస్థితి. ఎప్పుడైతే మతోన్మాద శక్తులు దేశంలో ఎక్కువై ఆధిక్యం సంపాదిస్తాయో దేశం అప్పుడు ముక్కలు అవ్తుంది. దానికి ఉదాహరణ పాకిస్తాన్, బాంగ్లదేశ్ ! వాళ్ళకి మతం పేరుతో ఇచ్చిన రెండు దేశాలు సరిపోలేదు ఇప్పుడు కాశ్మీర్ కోసం ఎంతో మంది ప్రాణాలు తీస్తున్నారు. సనాతన ధర్మం/సంస్కృతి భారత దేశంలో బ్రతికి ఉన్నంతకాలం భారతదేశాన్ని ఎవరు ఏమి చేయలేరు.


Read More

Sunday, 27 January 2013

పాకిస్తాన్ లో హిందువుల జీవనం చాలా ఘోరంగా ఉంది. వారికి కనీస హక్కులు కూడా లేవు. భారత దేశంలో లాగ మైనారిటీ లకు ప్రత్యేక హక్కులు లేవు. 1947 లో 24% ఉండే హిందువులు ఇప్పుడు కనీసం 1% కూడ లేరు !!! హిందూ దేశమైన భారత దేశంలో కూడా మతోన్మాదులైన అక్బరుద్దిన్ ఔఐసి, అసదుద్దిన్ ఔఐసి చార్మినారు పక్కన ఉండే ఆలయాన్ని కూల్చివేస్తామని ప్రకటించారు. మనం మెల్కోకపొతే ఇలానే అన్ని కోల్పోతాము.


Read More

కాంగ్రెస్ క్రిస్టియన్ బుద్ది


Read More

భారతీయ లౌకికవాదం యొక్క పది కోణాలు:

మనకు సాంప్రదాయబద్ధంగా వస్తున్న సనాతన ధర్మాన్ని, మన ఉనికిని కూడా పణంగా పెట్టి లౌకికవాదాన్ని గర్వంగా భావించాలి అని మనకి నేర్పించారు. సాంస్కృతిక జాతీయవాదం, రాజ్యాంగ లౌకికవాదం ఈ రెండిటిలో ఏది శ్ర్రేష్టం అని ఎన్నుకునే ప్రక్రియ ఎంతోమందికి గందరగోళంగా ఉంటుంది. అసలు భారతీయ లౌకికవాదంలో ఎలాంటి కోణాలు ఉన్నాయో చూద్దాం !!!

1)రాముడు, కృష్ణుడు అంటే చిన్నచూపు, మహమ్మద్, యేసు అంటే ఎక్కడ లేని గౌరవం:

భారత దేశం- హిందు ఆధిక్య(80%) దేశం మరియు ప్రపంచంలో ఉండే హిందువులందరికి మాతృభూమి. ఈ పుణ్య భూమిలో అవతరించిన యుగ పురుషులు అయిన రాములవారు, కృష్ణ పరమాత్మ యొక్క పుట్టిన రోజు అంథ ముఖ్యం కాదు మరియు మన దేశంలో ప్రభుత్వ సెలవలు లేవు. అదే సౌది అరబియాలో జన్మించిన ఇస్లాం మతస్థాపకుడు మహమ్మద్ పుట్టిన రోజు, బెత్లెహంలో పుట్టిన యేసు క్రీస్తు పుట్టిన రోజు మాత్రం భారత దేశంలో ముఖ్యమైన రోజులు మరియు ప్రభుత్వ సెలవలు. ధీన్ని బట్టి చూస్తే భారతీయ లౌకికవాదం ప్రకారం, రాముల వారు, కృష్ణ పరమాత్మ ఏమో కల్పితమైన వ్యక్తులు కాని మహమ్మద్, యేసు మాత్రం నిజమైన చారిత్రిక వ్యక్తులు !!!

2)హిందూ ఆలయాల మీద పెత్తనం మరియు ఆలయ నిధులను దోచుకునే హక్కు:

హిందు ఆలయలాను, ఆలయ నిధులను ఆధీనంలో తీసుకునే హక్కు ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించింది. అంటే ప్రభుత్వం చేత నియమింపబడ్డ వ్యక్తులు ఆలయ నిధుల వ్యవహారాలు చూసుకుంటారు. అదే సౌలభ్యం మసీదులు, మదరసాలు, చర్చిలు విషయంలో లేదు. మదరసాలు, మసీదులు మరియు ఇతర మతసంస్థలకు ప్రజలు కట్టే పన్నులతో ప్రభుత్వ సహాయం అందుతున్నా, ప్రభుత్వం వారి మసీదు, చర్చి కార్యకలాపాలలో తల దూర్చకూడదు.

3)షరియా చట్టాలను పాటించే లౌకిక భారత దేశం:

భారత దేశంలో అందరికి సమానమైన చట్టం లేదు అని మనందరికి తెలిసిన విషయమే ! భారతీయ ముస్లిం పురుషులు షరియ చట్టానుసారం, నలుగురు భార్యలను కలిగిఉండొచ్చు మరియు ఎప్పుడైన విడిపోవాలి అనుకుంటే "తలాక్" అని మూడు సార్లు చెప్పి విడాకులు తేసేసుకోవచ్చు. హిందువులు, క్రైస్తవులు మాత్రం విడిపోవాలంటే తగిన న్యాయస్థాన విధానాలను అనసరించాలి. వళ్ళ హక్కులను కాపాడుకోవాలని "స్లట్ వాక్స్" నిర్వహించే కొన్ని మహిళా సంఘాలు, ఆడపిల్లలు పబ్ లకు వెళ్ళడం సమర్ధించే వళ్ళు ఈ షరియా చట్టం గురించి ఎంధుకు మాట్లాడరు? లౌకికవాదం రాజ్యాంగబద్ధంగా కేవలం హిందువులకే వర్తిస్తుంది అనడానికి "షాహ్ భానో" అనే మహిళ కేసు ఒక గొప్ప ఉదాహరణ !!!

4)బానిసత్వ గుర్తులను చూసి గర్వించడం:

హిందువులకు ఎంతో పవిత్రమైన పుణ్య క్షేత్రం అయిన "ప్రయాగ" ఈరోజు "అల్లహబాదు" గా పిలవబడుతోంది. కాశి, అయోధ్య, మథుర ఈ మూడు పుణ్య క్షేత్రాలు ధ్వంసం చేయబడ్డాయి అయినా వాటిని ఇంకా సరిగ్గ పునః నిర్మించలేదు. ఢిల్లిలో ఉండే "ఔరంగజేబు రోడ్డు" అని చూపించే బోర్డు మన బానిసత్వానికి ఒక ప్రతీక మరియు మన లౌకికవాదం ఎంత సిగ్గులేనిదో చుపించే ఒక ఉదాహరణ ! 2007లో లక్ష మంది భారతీయ ముస్లింలు ఔరంగజేబు 300ల జన్మదినోత్సవ వేడుకలలో నివాళులు అర్పించారు. ఔరంగజేబు ఒక క్రూర పిశాచి.ఎంతో మంది హిందువులను అరాచకంగా చంపాడు. సిక్కు గురువు తేజ్ బహదుర్ ని ఇస్లాం పుచ్చుకోలెదని అతని తల నరికేశాడు.

5)చరిత్రని చెరిపేద్దాం...మెకౌలే శిష్యులమైపోదాం:

1978లో "NCERT" కి హిందువులు, మరియు దండయాత్ర చేసిన క్రూర ముస్లింల మధ్య జరిగిన యుద్ధాల చరిత్రని అంతా లేకుండా చేయాలని ఆదేశం వచ్చింది. ఇది భారతీయ లౌకికవాదానికి ఒక పరాకాష్ట. ఆ కారణం చేత మనకు అక్బర్ నుండి ఔరంగజేబు వరకు పేజిలు పేజిలు చరిత్ర పుస్తకాల్లో ఉంటుంది కాని శివాజి, మహా రాణ ప్రతాప్ గురించి ఒక్క పేజి కూడా ఉండదు. ఎన్నో ఆధారాలు "ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం" వట్టి అభూత కల్పన అని నిరూపించినా, మన చరిత్ర పుస్తకాల్లోంచి అది ఇంతవరకు తొలిగించలేదు మరియు ఇంకా మన భారతీయ పాఠశాలలో దాన్ని భోదిస్తున్నారు. పురావస్తు శాఖ నుంచి మహభారతం గురించి ఎన్నో ఆధారాలు లభించినా మన చరిత్ర పుస్తకాల్లో దాని గురించి ఉండదు.

6)ఆలయాలు- అవి ఎటు పోతే మనకెందుకు:

భారతీయ పురావస్తు శాఖ 1924-25లో ఒక సమాచార పట్టిక ప్రచురించింది. ఇస్లాం దండయాత్రలు జరిగినప్పుడు ధ్వంసం చేయబడ్డ ఆలయగలు ఎన్ని ఉన్నాయో వాటి జాబితాను ప్రచురించింది. సీతా రాం గోయల్, అరుణ్ షౌరీ అనే వ్యక్తులు ఎంతో పరిశొధన చేసిన తరువాత హిందూ ఆలయాలు పగలగొట్టి వాటి మీద కట్టబడిన ఇస్లామిక్ కట్టడాల గురించి 64 పేజీల పుస్తకాన్ని వ్రాసారు. అందులో జిల్లా వారీగా ఎన్ని ఆలయాలు పడగొట్టారో కూడా వ్రాసారు. ఆ పుస్తకం పేరు "హిందూ టెంపుల్స్..వాట్ హాపెండ్ టూ దెం " ఆ పుస్తకంలో ద్వంసం చేయబడిన సుమారు 2000 ఆలయాల గురించి వివరాలు ఉన్నాయి. 1990 ల్లో కాశ్మీరులో హిందువులపై హింసాకండ జరిగినపుడు కొన్ని వందల ఆలయాలు ఉగ్రవాదుల చేత ద్వంసం చయబడినాయి. అయినా లౌకిక దేశం(?) అయిన భారత దేశంలో ఎవన్ని పెద్ద విషయాలు కకపోవచ్చు. హిందువులు ఎక్కడైతె బలహీనంగా ఉన్నరో అక్కడ ఈ అరాచకాలు జరుగుతూ వస్తునాయి.

7)రాముని, భగవద్గీత పవిత్రతను అవమానించడం:

అయోధ్య రామ మందిరం, రామేశ్వరంలోని రాం సేతు నుంచి భగవద్ గీత వరకు హిందూ విశ్వాసాలు భారతీయ న్యాయస్థానాల వరకు లాగబడ్డాయి. ఈ ప్రపంచంలో 100 కోట్ల హిందువుల విశ్వసాలను భంగపరిచి అవమానించే ఎకైక దేశం ఎదైన ఉంధంటే అది వారి మాతృభూమి భారతదేశం మాత్రమే. అదే క్రైస్తవ లేక ముస్లిం దేశంలో మహమ్మద్ లేక యేసు ని కోర్టు కి లాగడం మనం చూడలేము. మన కాంగ్రెస్ ప్రభుత్వం రాముడు అనేవాడు కల్పితం అని కొర్టులో లిఖిత వాంగ్మూలం ఇచ్చింది. ఇంకొక పక్క క్రైస్తవ మిషనరీలు హిందు దేవుళ్ళ గురించి అవాకులు చెవాకులు చెప్పి ప్రజలను మోసగిస్తుండగా, ఇస్లామిక్ వక్తలైన జకీర్ నాయక్ లాంటి వాళ్ళు హిందూ దేవి దేవతలను హిందువుల ముందె అవమానిస్తూ, హిందు సంస్థలను ఛాందసవాదులని ఆరోపిస్తునారు. కొంతమంది మేతావులు , మీడియా మేతావులు అందరు కలిసి "హిందూ రైట్ వింగ్ " అని కూడా నామకరణం చేసారు.

8)హిందువు అంటే చిన్న చూపు:
ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేవలం మైనరిటీల కోసమే ఉన్నాయి. అవి కూడా హిందువుల నుంచి వచ్చే పన్నుల సొమ్మును ఉపయోగించి వాటిని అమలు చేస్తారు. రాజ్యాంగంలో అది విరుద్ధం అయినా అలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఉదాహరణకి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నెల నెల మసీదులలో పని చేసే ఇమాంలకు పైకం ఇస్తుంది. అదే హిందూ పుజారులకు రూపాయి కూడా ఇవ్వదు. అంతే కాదు సుప్రీం కోర్టు హాజ్ సబ్సిడి ఎవ్వొద్ధు అని ఆదేశించినా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ముస్లింలకు హాజ్ సబ్సిడ్య్ ప్రభుత్వం కల్పిస్తున్నది. ప్రపంచంలో వెరే ఈ దేశం ఎవ్వడం లేదు ఆఖరికి పాకిస్తాన్ కూడా !

9)కుహానా లౌకికవాదం అనే ఒక భూతం :
మన మానవ హక్కుల కార్యకర్తలకు జిహాదీ ఉగ్రవాదులంటే అంత ప్రేమ ఎందుకు ఉంటుందంటే ఉగ్రవాది అఫ్జల్ గురు క్షమాభిక్ష కోసం పోరాటం చేస్తున్నారు. వీళ్ళకి అమాయకులైన సాధ్వి ప్రగ్య, అస్సీమానంద స్వామి వీళ్ళు పడుతున్న బాధల గురించి ఎతువంటి చింత లేదు. గుజరాత్ అల్లర్ల బాధితుల కోసం ఏడుస్తారు కాని కాశ్మీరి పండితుల గురించి చింతే లేదు. ఇది భారతీయ లౌకికవాదానికి ఒక పరాకాష్ట.

10)లౌకిక వాద పైశాచికత్వం:

ప్రభుత్వ సంఘటనలప్పుడు చేసే సరస్వతి వందనం సాధన ఇప్పుదు చేయడం మానేశారు. 1990లో టీవిలో ప్రసారమయ్యే "చాణక్య అనే ధారావాహిక" లో కాషాయ జెండాలు తొలగించాలని ఆదేశించారు. అఖండ భారతం గురించి చూపిస్తున్నారని ఆ ధారావహికను ఆపివేశారు. "సత్యం సివం సుందరం" అనే ధారావాహికను కూడా ఆపివేసారు. ఎధైనా ప్రారంభించేటపుడు జ్యోతిని వెల్గించడం ఇస్లాంకు వ్యతిరేకం అనొ దాన్ని ఖండించారు. గుజరాత్లో ఒక రూము ప్రారంభొత్సవంలో టెంకాయ కొట్టదం లౌకికవాదం కాదని కోర్టులో కేసు పెట్టారు. పండుగలప్పుడు ఆఫీసులో జరుపుకోగూడదని చెన్నై హైకోర్టులో కేసు వేసారు. ఇవి కేవలం కొన్ని మాత్రమే.

ఆంగ్ల మూలం:http://www.ibtl.in/blog/2036/10-shades-of-indian-secularism



Read More

మన సంస్కృతిని చూసి గర్వపడాలి కాని మనల్ని కించపరిచేందుకు అవతలి వారికి ఎప్పుడు అవకాశమివ్వకూడదు.
 
 
 
Read More

నేను హిందువుని అని చెప్పుకోడానికే సిగ్గుపడే నేటి యువకులారా, స్వామిజీ ఏమి చెప్పారో చదవండి. జాతీయ అభిమానాన్ని, ధర్మాన్ని కాపాడడాన్ని నేర్చుకోండి.


Read More

సన్నాసి సుశీల్ కుమార్ షిండే

రెండు రోజుల క్రితం "రెహ్మాన్ మాలిక్" అనే పాకిస్తాన్ మంత్రి "శాంతి, ప్రేమ" సందేశాలను ను తీసుకువస్తున్నాను అని మన దేశానికి వచ్చాడు. పాకిస్తాన్-భారత్ మధ్య వీసా ఒప్పందం గురించి చర్చించడానికి మన హోం సాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ని కలిసాడు.

ఈయనగారి శాంతి సందేశం ఏమిటో తెలుసా? ముంబై దాడులు, బాబ్రి కూల్చివేత రెండూ ఒకటేనట !!! భారత్ సైనికుడు కెప్టెన్ సౌరభ్ కలియా ను పాకిస్తాన్ సైనికులు క్రూరంగా చంపివేశారు. ఇంతవరకు అతని కుటుంబానికి భారత్ ప్రభుత్వం న్యాయం చేయలేదు. అయితే శాంతి సందేశాన్ని అందించడానికి వచ్చిన రెహ్మాన్ మాలిక్ "కప్టెన్ కలియా వాతావరణం బాగొలేక చనిపొయాడు" అని సెలవిచ్చాడు. మన దేశానికి వచ్చి మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ మంత్రులు కించిత్ చలించలేదు. ఎన్ని దాడులు జరిగినా, ఎంత మంది ప్రాణాలు పోయినా మన నేతలు సిగ్గు రాదు. ఉగ్రవాద దేశం అయిన పాకిస్తాన్ ని ఆహ్వానిస్తూనే ఉంటారు.
==================================
బాబ్రి కూల్చివేత మన దేశ అంతర్గత విషయం. దీంట్లో పాకిస్తన్ మంత్రులు కలగచేసుకోవడానికి లేదు. పాకిస్తాన్లో మైనరిటీల(హిందువులు, సిక్కులు) జీవితం ఘోరంగా ఉంది. కొన్ని వేల హిందూ ఆలయాలను పాకిస్తానీయులు కూల్చివేసారు. ఈ మధ్యనే 6యేళ్ళ పాపని మానభంగం చేశారు. వీటి గురించి అడిగే దమ్మ్ము లేదా మన భారతీయ నేతలకి !!! ఎందుకు కాంగ్రెస్ ఎప్పుడు పాకిస్తాన్ అడుగులకు మడుగులొత్తాలని చూస్తుంది?



Read More

మిత్రులారా

మిత్రులారా, హిందువులలో చాలా మందిక మత మార్పిడుల గురించి చాలా తేలికగా తీసుకుంటారు. ఇతర మతాల వారు వారి పని వారు చుసుకుంటే మనకి ఎటువంటి బాధ లేదు. కాని విదేశాల నుండి వచ్చే నిధులతో ఇక్కడ వారిని మతం మార్చి మళ్ళీ మనల్ని బానిసలుగా చేయాలని చూస్తున్నారు. మతం మార్చుకుంటే ఏమౌతుందో చూడండి:

-మన సంస్కృతి, సాంప్రదాయలను మూఢ నమ్మకాలుగా ప్రచారం చేస్తారు.
-మన సంస్కృతి మీద ద్వేషం పెంచుకుంటారు.
-ఒకరు మతం మార్చుంటే, ఆ మార్చుకున్న వాళ్ళు చుట్టూ ఉన్న పది కుటుంబాలను మార్చాలని అనుకుంటారు.
-ఎప్పుడైతే మన సంస్కృతితో ప్రజలకి సంబంధం లేకుండా పోతుందో, అప్పుడు జాతీయవాదం కూడా పోతుంది. అప్పుడే వేర్పాటువాదం వస్తుంది.
-మన ఆలయాలు, పుణ్య క్షేత్రాలు కూడా వదలకుండా మత ప్రచారం చేస్కుంటారు.
-దేశంలో సనాతన సంస్కృతి లేకుండా పోతుంది. మన దేశ ఉనికి అయిన సనాతన సంస్కృతి లేకపోతే ఇక దేశన్ని సులభంగా విభజించవచ్చు.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీ చుట్టూ ఉండే ప్రజలను జాగృతం చేయండి. భారత దేశాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడండి.
Read More

నిజమైన లౌకికవాదం

మిత్రులారా నిజమైన లౌకికవాదం ఏది దేవుడు ఒక్కడే అని చెప్పడమా లేక మా దేవుడే దేవుడు మిగిలిన వారి దేవుళ్ళు నిజానికి దేవుళ్ళు కాదు దయ్యాలు అని చెప్పడమా. అందరి దేవుడు ఒక్కడే అతనిని ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తుంటారు అని నమ్మే హైందవాన్ని నాశనం చేస్తూ మా దేవుడే నిజమైన దేవుడు అని మన సంస్కృతిని నాశనం చేస్తూ నిజమైన లౌకికవాదాన్ని అపహాస్యం చేస్తూ మత మార్పిడి చేసే వారిని చెప్పుతో కొట్టండి. వారిని ఈ దేశం నుంచే తరిమి కొట్టండి.
మిత్రులారా నిజమైన లౌకికవాదం ఏది దేవుడు ఒక్కడే అని చెప్పడమా లేక మా దేవుడే దేవుడు మిగిలిన వారి దేవుళ్ళు నిజానికి దేవుళ్ళు కాదు దయ్యాలు అని చెప్పడమా. అందరి దేవుడు ఒక్కడే అతనిని ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తుంటారు అని నమ్మే హైందవాన్ని నాశనం చేస్తూ మా దేవుడే నిజమైన దేవుడు అని మన సంస్కృతిని నాశనం చేస్తూ నిజమైన లౌకికవాదాన్ని అపహాస్యం చేస్తూ మత మార్పిడి చేసే వారిని చెప్పుతో కొట్టండి. వారిని ఈ దేశం నుంచే తరిమి కొట్టండి.
Read More

గ్రీకు దేశంలో కృష్ణుడు

విశ్వ వ్యాప్తంగా సనాతన/వైదిక ధర్మం/ గ్రీకు దేశంలో కృష్ణుడు

Read More

ఒసామా జీ

కొన్నాళ్ళ క్రితం కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఒసామా బిన్ లాడేన్ ను "ఒసామా జీ" అని సంభోదించాడు.
ఈరోజు మన హోం మంత్రి "సుశీల్ కుమర్ షిండే" ముంబై దాడుల వెనుక హస్తం ఉన్న "హఫీజ్ సయ్యద్" ను "శ్రీ హఫీజ్ సయ్యద్" అని సంభోదించాడు.

అంతే..అంతే !!! ఉగ్రావుదులు కాంగ్రెస్ పార్టీ కి అంటే స్వయానా సొనియా గాంధి కి అల్లుళ్ళు అని వేరే చెప్పాలా?
Read More

నా దేశం, నా సంస్కృతి

నా దేశం, నా సంస్కృతి, నా భారతీయ సొదరులు అన్న స్వాభిమానం ఉన్నపుడు దేశానికి పొంచి ఉన్న ప్రమాదలను గుర్తించి అప్రమత్తం అవ్వాలి అనిపిస్తుంది. అలా కాకుండా భారత దేశానికి సంభంధించినదంతా వట్టి కల్పితం, మనకు ఎటువంటి నాగరికత లేదు అని, మనల్ని ఎవరో బయట నుంచి వచ్చిన విదేశీయులు ఉద్ధరించారని అనుకునే వాళ్ళకి దేశం, ధర్మం గురించి ఎమి చెప్పినా తప్పుగా, ఛాందసవాదంగా అనిపిస్తుంది.

ఎప్పుడైతే ఈ దేశ సంస్కృతి, విలువలు, మరియు నిజమైన చరిత్రతో ప్రజలు అసంగతమైపొతారో, అప్పుడు మన దేశం మీద అభిమానం కూడా పోతుంది. ఏది చెప్పినా దాన్ని అంగీకరించరు. "తర్కం" తో ఆలోచించాలి అని చెప్పి ఈ దేశ గొప్పతనాన్ని చాటి చెప్పే దేన్నైనా కొట్టిపారేస్తారు.

స్వాభిమానం లేనివాళ్ళు దేశంలో ఉండడం ఎందుకు? ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, తిండి పెట్టిన దేశాన్ని మరచిపోయి విదేశీయులకు, మరియు ఇతర మతాలకు కొమ్ము కాస్తుంటారు. స్వధర్మాన్ని, స్వదేశాన్ని గౌరవించుకోలేనివాడు ఇతరులను ఎలా గౌరవిస్తాడు???

మన భారతీయులు ఇలా అవ్వడానికి కారణం మన విద్యా వ్యవస్థ!!! దాని గురించి ఇంకొక టపాలో విపులంగా వ్రాసే ప్రయత్నం చేస్తాను.
Read More

గుజారాత్ ప్రజలు

గుజారాత్ ప్రజలు మూడవసారి నరేంద్ర మోడి గారికి పట్టం కట్టారు. కాంగ్రెస్, మీడియా , మరియు కుహానా లౌకికవాదలు నరేంద్ర మోడి గారి మీద బురద జల్లాలని ప్రయత్నించినా వారి ఆశలు ఫలించలేదు. గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం లోకి నడిపించి కేవలం భారతీయులనే కాదు ప్రపంచ దేశాలను ఆకర్షించారు. ఒక వైపు మీడియా విమర్శలకు, దుష్ప్రచారానికి తన అభివృద్ధి ద్వారానే గట్టి సమాధానమిస్తూ, 2014 లో జరిగే ఎన్నికలకు ప్రధాన మంత్రి అభ్యర్ద్ధికి తాను ఒక గట్టి పోటి అని నిరూపించారు.

దేశ శ్రేయస్సుకు సంబంధించిన విషయాలలో మోడి ఎప్పుడూ రాజీపడరు. కాంగ్రెస్ చేసే వోటు బ్యాంకు రాజకీయాలను మోడి ఎప్పుడూ వ్యతిరేకిస్తారు. ఇలాంటి దృఢమైన జతీయ భావాలు మరియు మంచి పాలన మోడిని ఒక జాతీయ నేతలా ఎదిగేట్టు చేసాయి. ఈనాడు మోడి కి భారత దేశం మొత్తం చాల మంది అనుచరులు మరియు అభిమానులు ఉన్నారు. ఆయన ప్రధాన మంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు.
Read More

వై ఎస్ రాజశేకర్ రెడ్డి ఒక దిక్కుమాలిన cm

సౌజన్యం:పరశు రాముడు

"వై'ఏసు'పార్టీ హిందూద్వేషం" మనరాష్ట్రంలో హిందూధర్మానికి వైఏసు చేసినంత ద్రోహం ఎవరూచేయలేదంటే అతిశయోక్తి కాదు! అవినీతి, బంధుప్రీతి తో పాటు కుళ్ళురాజకీయాలు నడిపే కాంగ్రెస్ యొక్క ముద్దులకూతురు వైఏసుకాంగ్రెస్ కూడా తల్లిసిద్ధాంతాలనే కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీనే మించిపోతోంది! వైఏసు ఒక కరుడుకట్టిన క్రైస్తవుడు., అతడు తన ప్రతీ పుట్టినరోజు కూడా జెరూసలేంలో జరుపుకునేంత మతాభిమాని. కానీ ఆలయాలకు రాకపోతే హిందూఓట్లు గల్లంతైపోతాయని వచ్చేవాడు., అతడు రాజ్యాంగవిరుద్ధ మైనారిటీ రిజర్వేషాలు తెచ్చి హిందువులకు అన్యాయం చేశాడు... వైఏసు పాలనాకాలంలో చర్చిలు, పాష్టర్లసంస్కృతి విచ్చలవిడిగా పెరిగిపోయాయి. మతమార్పిళ్ళు భారీస్థాయిలో జరిగేవి- ఈ మతమార్పిళ్ళు తన అల్లుడు అనిల్కుమార్ చేత స్వయంగా చేయించడం గమనార్హం. తిరుమలకు తీరని అన్యాయం చేశాడు- దేవదేవుడి నగరమైన తిరుమలలోనే క్రైస్తవమత ప్రచారం చేయించిన ఘనుడు వైఏసు. క్రైస్తవుడైన భూమన కరుణాకర్ ను తితిదే ఛైర్మన్ చేసిన మహానుభావుడు. "ఏడుకొండలవాడివి ఏడుకొండలు కాదు-రెండుకొండలే" అని పనికిమాలిన జీవో తెచ్చాడు, తద్వారా మిగిలినకొండలపై చర్చిలు కట్టిదామనుకున్నాడు., కానీ కథ అడ్డంతిరిగి హిందూసంస్థల నుంచి తీవ్రవ్యతిరేకత రావడంతో జీవో ఉపసంహరించుకున్నాడు. ఇలా వైఏసు క్రైస్తవరాజకీయాలు కొనసాగిస్తే.... వైఏసుకాంగ్రెస్ గౌరవఅధ్యక్షురాలు విజయలక్ష్మి ఏకంగా బైబిల్ పట్టుకు రాజకీయసభలకు హాజరవుతారు. జగన్ అయితే రాకరాక తిరుమలకు వచ్చి డిక్లరేషన్ మీద సంతకం చేయకుండా ఆలయంలోకి ప్రవేశించాడు., ఆలయంలో గోవిందనామం తప్ప ఇంకే నినాదం చేయరాదనే ఇంగితజ్ఞానం లేకుండా 'జైజగన్' అని హోరెత్తే నినాదాలు చేయిస్తే అర్చకులు ముక్కున వేలేసుకున్నారు! ఇక పార్టీ విషయానికొస్తే ఆ పార్టీ పుట్టిననాడే పార్టీజెండాలో 'కాషాయాన్నే తుడిచేశారు'- పార్టీజెండాలో కాషాయం ఉన్న కాంగ్రెస్సే అని ఘోరాలు చేస్తుంటే, కాషాయాన్ని తుడిచేసిన ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో హిందూఓటర్లు విజ్ఞతతో ఆలోచించాలి!! తిరుమల వైభవాన్ని భ్రష్టుపట్టించిన భూమన కరుణాకర్ ను తిరుపతి అసెంబ్లీస్థానానికి నిలబెట్టిన హిందూవ్యతిరేకపార్టీ... ఇలా చెప్పుకుంటూపోతే వారి హిందూవ్యతిరేక చర్యలు కోకొల్లలు... మతంమారాక కులం ఉండదు, అయినాసరే రెడ్డికులరాజకీయంతో రెడ్డిసోదరులను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.. విజ్ఞులైన రెడ్డిసోదరులారా! హిందూబంధువులారా! మేల్కోండి, ఇలాంటి మతరాజకీయపార్టీల భరతం పట్టండి.... జైశ్రీరామ్.కలగర.పడమటి లంక
Read More

భారత్ మాత కి జై

నిజం చెప్పడానికి ఎన్నడూ బయపడవద్దు. కుహానా లౌకికవాదులు బాధపడుతారు అని, హిందుత్వం గురించి మాట్లాడితే చిన్నచూపు చూస్తారు అని, మత రాజకీయాలు అంటారు అని అస్సలు అనుకోవద్దు.

ఒక్కట్టి గుర్తుపెట్టుకోండి సోదరులారా ! మనం మన దేశం, ధర్మం, మరియు మన హిందుత్వనికి పొంచి ఉన్న ప్రమాదల గురించి మట్లాడుకుంటున్నాం.

హిందుత్వం= రాష్ట్రవాదం/జాతీయవాదం=నిజమైన లౌకికవాదం= అఖండ భారతం !!!

భారత్ మాత కి జై !!! లేవండి సోదరులారా, మీ మిత్రులను జాగృతం చేయండి.
Read More

అణిచివేయబడ్డ భారతదేశ చరిత్ర

అణిచివేయబడ్డ భారతదేశ చరిత్ర:: భారతీయ బానిస వ్యాపారం - 4

మొఘల్ పరిపాలన (క్రీ.శ. 1526-1707)- 1

1) జహీరుద్దీన్ షా బాబర్ (1483-1530) లోడిని ఓడించి ఢెల్లీ పీఠాన్ని అధిష్టించాడు. ఖురాన్ నుండి తెగ సూక్తులు చెప్పే బాబర్, జీహాద్ చేయుటలోను, హిందువుల తలలు నరికి గుట్టలుగా పోయడంలోనూ, పిల్లలను, స్త్రీలను చెరపట్టి అనుభవించుటలోను అంతే ఆసక్తి ప్రదర్శించేవాడు (ఖాన్:282; లాల్:438-459). ఈయన ఏలుబడిలో నాయకత్వం కోసం తీవ్రమైన పోటీ ఉండేది.

2) అక్బర్ ద గ్రేట్(?) (1556-1605; బాబర్ మనుమడు) : పల్లెలు, పట్టణాలపై దాడిచేసి దోచుకోవడం, స్త్రీలను చెరపట్టడం సర్వసాదారణమైపోయింది. అయితే అక్బర్ ఈ దురాగతాల్ని కొంతవరకు నిరోధించుటకు ప్రయత్నించాడు కాని సఫలీకృతుడు కాలేదు. ముస్లిం సైన్యానికి, అధికారులకి మింగుడుపడదేమొనని చివరకు చూసి చూడనట్లు వదిలేసాడు. భారతభూభాగం చాలా వరకు అక్బర్ ఆధీనంలోకి వచ్చింది. నిరక్షరాసుడైన అక్బర్ కొంత సహనశీలి కాబట్టి ఇతన్ని ఇస్లాం వ్యతిరేకిగా ముల్లాలు, అధికారులు తలంచారు. అక్బర్ తన దర్బారులో ఇతర మతస్తులకి కూడా ఉన్నత కొలువులిచ్చాడు. ఇతను దిన్-ఎ-ఇలాహి (స్వచ్ఛమైన విశ్వాసం) అనే అందరినీ కలుపుకొనిపోయే కొత్త మతాన్ని ప్రకటించాడు (ఖాన్:152). ఇతడు హిందూ మరియు జొరాస్ట్రియన్ పండుగలను అధికారికంగా ఆమోదించాడు (ట్రిఫ్‌కోవిక్:112). ఇతడు "జిజ్యా" పన్నును రద్దు చేసాడు. అయినా ఇంకా అనేక పన్నులు హిందువులపై అదనంగా ఉండేవి. అయితే ఇతడు తన ఇస్లామిక్ మతాన్ని, విశ్వాసాల్ని పూర్తిగా వదల్లేదు. కాలిఫ్ అధికారాన్ని ఇతడు తృణీకరించినప్పటికీ మక్కా, మదీనా మరియు ఇతర ముస్లిం ప్రాధాన్య ప్రాంతాలకు విలువైన బహుమతులు పంపేవాడు. అక్బర్‌కు అనేకమంది బానిసలు, "హారెం" లో ఉపపత్నులు, స్త్రీలు బానిసలుగా నుండిరి. అతడు విగ్రహారాధనను ద్వేషించేవాడు (మొఘల్ స్మృతులుగా పేర్కొనే "బాబర్‌నామా"లో వ్రాయబడినది). హిందువులలో అత్యదికులు విగ్రహారాధికులేనని పేర్కొన్నాడు. శిస్తులు కట్టలేక సుమారు 30 వేలమంది చిత్తూరు రైతులు 6,000 మంది రాజ్‌పుట్‌లతో కలిసి ఆయుధాలు చేపట్టగా, అక్బర్ వారిని భయంకరంగా సంహరించాడు. కొందరిని చెరపట్టి చిత్రహింసలు (ఏనుగులతో తొక్కించడం, ముళ్ళ కొరడాలతో కొట్టించడం, కాళ్ళకు తాళ్ళు కట్టి గుఱ్ఱాలతో లాగించి అడ్డంగా చీల్చివేయించడం వంటి శిక్షలు విధించాడు) చేసి బ్రతికిన వారిని బానిసలుగా చేసుకొన్నాడు (ఖాన్:88, 113; ట్రిఫ్‌కోవిక్:112).
"తిరగబడిన వారిని అతికిరాతంగా చంపారు. ఒక్కపూటలోనే సుమారు 2,000 మంది తలలు నరికారు. ప్రాణాలతో బయటపడ్డా వారిని, వారి భార్యలను దాసదాసిగా చేసుకొన్నారు. వారి ఆస్తులను, యౌవ్వన స్త్రీలను ముసల్మాన్లు పంచుకొన్నారు. ఇదంతా అక్బర్ చక్రవర్తి మూడు రోజులు అక్కడేవుండి జరిపించారు" (సుఖ్‌డీయో: 252).
"అక్బర్ కామవాంఛలు తీర్చుకోడానికి తన హారేంలో 5,000 మంది అందమైన యువతులు మరియు పిల్లలని కలిగి యుండెను" (ఖాన్:102).

అక్బర్ సామూహిక బానిసత్వానికి స్వస్తి పలకాలని భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు. అతని సైన్యాధిపతులు, అధికారులు అనేకమంది బానిసల్ని కలిగియుండిరని చరిత్రకారుల గణాంకాలు సూచిస్తున్నాయి. ఎంత ఎక్కువమంది బానిసలుంటే అంత గొప్ప అనే భావం ముస్లిం అధికారుల్లో, ప్రథానుల్లో ఉండేది కాబట్టి ఏ కారణం లేకుండానే వారు అప్పుడప్పుడూ హిందువులపై విరుచుకుపడేవారు (ఖాన్:282). ముఖ్యంగా బెంగాల్ ప్రాంతంలో నపుంసకుల వ్యాపారం బాగా జరిగేది కాబట్టి మగపిల్లలను, పురుషులను చెరపట్టి వారిని కొజ్జాలుగా మార్చి వ్యాపారం చేసేవారు. అబ్దుల్లా ఖాన్ ఉజ్బేగ్ అనే అక్బర్ యొక్క ఒక సైన్యాధికారి, ఇలా ప్రగల్భాలు పలికాడు;
"నేను 5,00,000 మంది స్త్రీలను, పురుషులను, పిల్లలను చెరపట్టి బానిసలుగా అమ్మేసాను. వారు మహమ్మదీయులుగా మారి వారు ఇక్కడ అల్లా "తీర్పు దినం" నాటికి కొన్ని కోట్ల జనాంగంగా తయారవుతారు" (ఖాన్: 103).

అక్బర్ పాలనలో ప్రతీ ముస్లిం దెగ్గర అనేకమంది సేవకులు, బానిసలు ఉండిరి. అసలు ముస్లింలు కష్టపడే అవసరం లేకుండా పోయింది. (ఖాన్:283).

అక్బర్ కుమారుడైన జహంగీర్ మరియు మనుమడైన షాజహాన్ అక్బర్‌వలె కాక పూర్తిగా ఇస్లాంను పాటించారు.
Read More

సినిమాలు-యువత పైన ప్రభావం

సినిమాలు-యువత పైన ప్రభావం :-

మిత్రులారా, నేటి మన సమాజంలో సినిమాల యొక్క ప్రభావం యువతపైనే కాకుండా ప్రతి ఒక్కరపైనా పడుతుంది. సినిమా అన్నది కేవలం ఒక మనోరంజక సాధనం. కాని ఎంతమంది దాన్ని అలా చూస్తున్నారు? సినిమా మరియు నిజ జీవితం ఒకేలా ఉండవు. రెండున్నర గంట సినిమాలో జరిగిందే నిజ జీవితంలో జరుగుతుంది అంటే అది మూర్ఖత్వం ! సినిమా అనేది నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా తీస్తారు. మరి కొన్ని సినిమాలు "సృజనాత్మకత " పేరుతో రకరకాలుగా తీస్తుంటారు. కాని వీటన్నిటి ప్రభావం యువత మీద ఘోరంగా చూపుతుంది. ఈ సమాజంలో జరుగుతున్న అరాచకాలన్నిటికి నేను సినిమాలను తప్పుపట్టను కాని యువత అలోచనా విధానం కలుషితం కావడానికి మాత్రం ముమ్మాటికీ సినిమాలే కారనణం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు.

ఉదాహరణకు నేను ఫేస్ బుక్ లో కొన్ని పేజీలను చూసాను. సినిమా తారల అభిమానులు నడిపే పేజీలు. వాటిలో టపాలు, కామెంట్లు ఎంత హాస్యాస్పదంగా, చౌకబారుగా మరియు అసహ్యంగా ఉన్నవంటే ...మన యువత ఎందుకు ఇలా తయారవుతున్నారు అనిపిస్తుంది ! నిజం మిత్రులారా...ఒక హీరో అభిమానులు ఇంకొక హీరో అభిమానులను అసహ్యమైన పదాలతో దూషించడం జరుగుతుంది. డబ్బుల కోసం సినిమాలు తీసి తెర వెనుక ఆడే వాళ్ళ కోసం ఈ పిచ్చి జనాలు ఎందుకు ఒకరినొకరు దూషించుకుంటున్నారు? ఏమిటి ఈ విపరీత ధోరణి? ఈ హెరోలు మాత్రం చాలా హయిగా అభిమానుల పిచ్చి అభిమానాన్ని క్యాష్ చేసుకుని వారి జీవితం గడిపేస్తున్నరు. మీరు ఇలా అనోచ్చేమో : వాళ్ళు సినిమా చేయడానికి చాలా కష్టపడుతున్నారు అని. కేవలం సినిమా కష్టపడుతున్నారా? అందరు పుట్ట కూటి కోసం కష్టపడుతున్నారు. సినిమా వాళ్ళు కష్టపడ్డదానికి వారికి డబ్బు వస్తుంది. కాని వాళ్ళ కోసం కొట్టుకునే వళ్ళకి, పక్క వాళ్ళని దూషించే వాళ్ళకి ఏమొస్తుంది? తెర మీద ఆడే వాళ్ళే నిజమైన హీరోలు అనుకుంటున్నారు.

ఎటువంటి ఫలితాన్ని, సొమ్ముని ఆశించకుండా, దేశ సరిహద్దుల్లో వాళ్ళ ప్రాణాలని త్యాగం చేస్తూ మన ప్రాణాలని కపాడుతున్న సైనికులు నిజమైన హీరోలు. ఇది తెలుస్కోండి యువకులారా. సినిమా ని సినిమా లాగే చుడండి. సినిమా వాళ్ళ కోసం ఒకరితో ఒకరు పోట్లాడుకోని విలువైన మీ సమయాన్ని నాశనం చేసుకోకండి. నిజ జీవితం వేఉగా ఉంటుంది మిత్రులారా ! సినిమాలో చుపించిన విధంగా నిజ జీవితంలోను చేస్తే జీవితం సర్వనాశనం అయిపోతుంది.

నిజ జీవితంలో మన ఆదర్శంగా తీసుకోవల్సింది స్వామీ వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్, అబ్దుల్ కలాం,అలాంటి వారిని మన దేశంలో జన్మించిన గొప్ప గొప్ప మహానుభావులను ! వీరందరూ ఫలాపేక్ష లేకుండా దేశ హితం కొరకు కృషి చేసారు. ఈరోజు మన దేశాన్ని ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయి అంటే దానికి కారనం మన దేశంలో జన్మించి మన దేశ గొప్పతనన్ని నలుమూలల చాటిన మన యోగులు, మరియు సన్యాసులు. అంతే కాని సినిమాల్లో డబ్బు కోసం నటించే హీరోల వల్ల కానే కాదు. ఇంక మనం ఆదర్శంగా తీసుకోవలసినది మన సైనికులని. మన దేశ భూభాగాలని, దేశ పౌరులను కాపాడుతున్నది మన సైనికులే !!! మన చరిత్రని ఒకసరి తిరగేయండి. మన దేశంలో ఎంతమంది మహానుభావులు జన్మించారో మీకు అర్థమవుతుంది. వారమదరి జీవిత చరిత్ర చదవండి. ఆ హీరోల ముంధు ఈ సినిమా హీరోలు ఎందుకూ పనికిరారు. నేను ఇలా అంటున్నాను అని తప్పుగా అనుకోవద్దు. ఇది వాస్తవం మిత్రులారా ! దేశ చరిత్ర తెలుస్కుకోకుండా, మన విలువల్ని తెలుసుకోకుండా, ఈ సినిమాలే ప్రపంచం అనుకుని వాటి కోసం సమయాన్ని వృధా చేసుకుంటే మీ జీవితం నాశనం అవ్వడానికి మీరె బాధ్యత వహించాలి.
Read More

లౌకికవాద రాజకీయుడిగా

భారత దేశంలో ఎంతో నచ్చే మెచ్చే లౌకికవాద రాజకీయుడిగా నిరూపించుకోవడం ఎలానో మనం చూద్దాం !
కావలసిన పదార్థాలు:
1)ముస్లింలు ధరించే టోపి
2)అరబ్బు దేశస్తులు ధరించే వస్త్రాలు
3) చేతిలో ఖురాను
4)హిందువుల మీద అవాకులు చెవాకులు వాగడానికి నోరు

ముందుగా, లౌకికవాద రాజకీయనాయకుడిగా నిరూపించుకోవాలి అంటే బిజేపీ లాంటి పార్టీలని మతతత్వ పార్టీలు అని దూషించాలి. ముస్లింల టోపి ధరించి వచ్చి రాని ఉర్దూ/అరబి లో మాట్లాడి వాళ్ళ భాష మీద వాల్లకే విరక్తి వచేట్టు చేయాలి. రిజర్వేషన్ హామీ ఇవ్వాలి. ఇఫ్తార్ విందులకు హాజరు అయ్యి, అరబ్బు షేకుల దుస్తులు ధరించి ముస్లింల ప్రార్థన రాకపోయిన చేతులు జోడించి ఫొటోలకు ఫోజులు ఇవ్వాలి. వీలైతే ఇంకొక వంద సార్లు బీజేపి మతతత్వ పార్టీ అని, హిందూ ఉగ్రవాదాన్ని అరికడతాం అని చెప్పాలి. తరువాత ఖురాను చేతిలో పట్టుకుని ఫొటోలకు ఫోజులు ఇవ్వడమే !

అంతే కుహానా లౌకికవాద భారతీయులు నచ్చే మెచ్చే లౌకికవాద రాజకీయ నాయకుడు తయారయిపొయినట్టే !!! మీరు రాజకీయాల్లోకి ప్రవేశించాలి అనుకుంటే ఎ పద్ధతిని తప్పకుండా పాటించండి..
Read More

అబ్దుల్ కలాం గారు

అటల్ బిహారీ వాజపయి: "అబ్దుల్ కలాం గారు, ఈ దేశ శ్రేయస్సు కొరకు మీరు రాష్ట్రపతి అవ్వాలి ! నేను "లేదు" అన్న మాట మీ దగ్గరనుండి వినదలచుకోలేదు ! ":)

ఎవరు బీజేపీ మతతత్వ పార్టీ అనేవాళ్ళు? వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి...

ఈరోజు భారత మాజీ ప్రధాన మంత్రి, గొప్ప దేశ భక్తి కలిగిన స్వయం సేవకుడు మరియు ఈ దేశాన్ని మంచి పాలనతో అభివృద్ధి పధంలోకి నడిపించిన అటల్ బిహరీ వాజపయి గారి 88వ జన్మదినం. ఈ సందర్భంగా ఆ మహాపురుషుడికి శుభాకాంక్షలు తెలియజేద్దాం !!!

ఇంత మంచి నాయకుడిని ఎన్నుకోకుండా, మన దేశ ప్రజలు 2004 లో ఒక ఇటాలియన్ మహిళను గెలిపించారు. దానికి ఇప్పుడు భారి మూల్యం చెల్లిస్తున్నాం.
Read More

గోపి నాథ్ యాదవ్

మత మార్పిడులు చేసెడి వారు కట్టు, బొట్టు వదిలిన్చుటకు గల కారణంబు.....

‘భారత దేశమునకు ఆత్మీయ, సాంస్కృతిక సంపద ఉంది. వారి పురాతన సాంప్రదాయ వ్యవస్థను, నాగరికతను మరిచిపోయేటట్టు చేసి, వారందరూ విదేశీ నాగరికతను, ఆంగ్లభాషను వారి సొంతమైనదానికంటె హెచ్చు అయినది అని తలంచునట్లు చేసిన, వారు సొంత గౌరవమును, వారి దేశీయ నాగరికతను పోగొట్టుకుందురు. అప్పుడు వారిని మనము ఆశించినట్లు జయించగలము’ అని బ్రిటిష్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో సుమారు 175 సంవత్సరాల క్రితం "మెకౌలే" చేసిన ప్రసంగం నేడు భారతీయులకు చక్కగా సరిపోతుంది. '

కావున నీ మాతృ దేశపు సంస్కృతి, సంప్రదాయాలు, కళ లకు దూరం చేసెడి మాయలో పడొద్దు భారతీయుడా...

-గోపి నాథ్ యాదవ్
Read More

ఎవరిది మతతత్వ పార్టీ?

ఎవరిది మతతత్వ పార్టీ?

మిత్రులారా, కొంతమంది కుహానా లౌకికవాదులు, మరియు కొన్ని రాజకీయ పార్టీలు కనీస అవగాహన లేకుండా భారతీయ జనతా పార్టీని "మతతత్వ పార్టీ" అని దూషిస్తుంటారు. అలా అనే ముందు వాళ్ళు ఎటువంటి వారిని సమర్ధిస్తున్నారో, ఎటువంటి పార్టీలతో పొత్తు పెట్టుకున్నారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నోరు ఉంది కదా అని కనీస అవగాహన లేకుండా బీజేపీ మతతత్వ పార్టీ అని దూషించడం సరైనది కాదు.

అసలు ఈ కుహానా లౌకికవాద రాజకీయ పార్టీలు బీజేపీని ఎందుకు మతతత్వ పార్టీ అంటాయో చూద్దాం ! "భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం "హిందూ నేషనలిజం/హిందుత్వం" అంటే హిందు ధర్మ సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుని ఈ దేశాన్ని పాలించడం. భారత దేశంలో అనాది కాలం గా ఉన్నది సనాతన హిందూ ధర్మం. మన దేశ ఉనికి, భారతీయుల ఉనికి మన హిందూ సంస్కృతి, సంప్రదాయాలు మరియూ ధార్మికత. సనాతాన ధర్మం భోధించేది " వసుధైక కుటుంబకం" అంటే ఈ ప్రపంచమంతా ఒక కుటుంబం. అలాంటి హైందవ సిధ్ధాంతన్ని తమ పార్టీ సిద్ధాంతంగా చేసుకున్న భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీనా?

స్వాతంత్రం వచ్చిన తరువాత కేవలం నెహ్రూ కుటుంబమమే భారత దేశాన్ని చాలా యేళ్ళు పాలించింది. చరిత్ర పుస్తకాలలో స్వాతంత్రం సాధించిన ఘనత కేవలం నెహ్రు-గాంధి కుటుంబనికి చెందుతుంది. ఇంకా నెహ్రు చేసిన అపరాధాలు ఎన్నో ! కాశ్మీరు సమస్య, కాశ్మీరు కి ప్రత్యేకంగా ఇంకొక రాజ్యాంగం, చైనాతో యుద్ధంలో భారత్ ఓడిపోవడం ఇలా ఎన్నో ! భారత దేశ విభజన మతం ప్రాతిపదిక మీద జరిగింది. ముస్లింలకు ప్రత్యేక దేశం కావలని మహమ్మద్ అలీ జిన్నాహ్ గాంధి మీద ఒత్తిడి తెచ్చాడు. అతను కోరిన విధంగా ప్రత్యేక పాకిస్తాన్ ఇచ్చేశాము. అలానే బంగ్లాదేశ్ కూడా 1950లో ఇచ్చేశాము. ఇలా మత ప్రతిపాదిక మీద మన అఖండ భారతం లోంచి రెండు భాగాలను విభజించి ముస్లిం దేశాలుగా ఇచ్చేసాము. ఇలా ఇచ్చినా కూడా చల మంది ముస్లింలు భారత్లోనే ఉండిపొయారు. వారిని సంతృప్తి పరచి వోట్లు సంపాదించడం కోసం కాంగ్రెస్ చేయని పని లేదు. ఇంక పశ్చిమ రాష్ట్రాలలో క్రైస్తవ ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల అవి కూడా సమస్యాత్మకంగా తయారయ్యాయి. దేశ భద్రతకు ప్రమాదం గా తర్యారు అయ్యాయి. వీటి నుండి భారత్ ను కాపాడుటకే భారతీయ జనతా పార్టీ అవతరించింది. హిందుత్వాన్ని సిద్ధాంతం గా తీసుకుంది. వోటు బ్యాంకు రాజకీయాల నిర్మూలన, దేశ భద్రత, కాశ్మీరు సమస్య ను పరిష్కరించుట, భారతీయ సంస్కృతిని కాపాడుట ఇవి బీజేపీ లక్ష్యాలు. ముస్లింలను సంతృప్తి పరచడానికి మన ఉనికిని మనం ఎందుకు వదులుకోవాలి? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ కేవలం ముస్లింలను సంతృప్తి పరచుకొనుటకు భారతీయులకు తప్పుడు చరిత్రను చూపింది. కాశ్మీరు కాలిపొతున్నా చూస్తూ ఊరుకుంది. 2 లక్షల పైగా కాశ్మీరి పండితులను ముస్లిం ఉగ్రవాదులు తరిమివేస్తే చేతగాని దద్దమ్మలాగా కూర్చుంది. కేవలం ముస్లిం వోటు బ్యాంకు కోసం. మనకి ఎమి ఒరిగింది?

బీజేపీ ఎన్నడూ ముస్లిం, క్రైస్తవ వ్యతిరేక పార్టీ కాదు. వారు కేవలం మేము సనాతన సంస్కృతికి వారసులం అని గర్వం గా చెప్పుకుంటారు. అందువల్ల వారు కాంగ్రెస్ కి మతతత్వవాదులుగా కనిపిస్తారు. అదేమిటి అంటే బాబ్రి, గోద్రా అంటారు. అసలు బాబ్రి,గోద్ర పూర్వ చరిత్రను తెలుసుకుని మాట్లడరు.

రెండవ భాగం ఇంకొక టపాలో...
Read More

హాస్యప్రియులు తప్పక చూడండి

మిత్రులారా, మీ మనసు బాగోలేకపొయినా, "mood"బాగాలేకపొయినా ఈ వీడియో తప్పక చూడండి. దేశాన్ని పీక్కు తింటున్న సోనియా గాంధిని కరుణామయి, దేవత అంటున్న కాంగ్రెస్ నేత గంగా భవాని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకి ఏ మాత్రం తీసిపోదు.

హాస్యప్రియులు తప్పక చూడండి: "గంగా భవాని కామెడి షో"


http://www.youtube.com/watch?v=CaUxNhciY4M
Read More

చిత్ర సౌజన్యం: రవి కుమార్

ఇస్లాం మతంలో ఉండే వాళ్ళకి "SC,ST" ఏమిటి మళ్ళి? కుల వ్యవస్థ అని హిందు ధర్మం మీద దుమ్మెత్తి పోసే వీళ్ళకి హిందువుల సొమ్ము "రిజర్వేషన్లు"గా ఎందుకు?
అసలు మన రాజకీయ నాయకులకు సిగ్గు ఉందా? ఇదేనా సమానత్వం అంటే?

చిత్ర సౌజన్యం: రవి కుమార్
Read More

ప్రియ మిత్రులకు విన్నపము.

ప్రియ మిత్రులకు విన్నపము.

మీరు ఏ మతమునైన అవలంబించుటకు ఈ వేద భూమి అవకాశం ఇస్తున్నది. మీరు నిజంగా మీకు జన్మ నిచ్చిన ఈ మాతృభూమికి రుణ పడి ఉన్నానని తలచినచో, ఆ భరత జాతి ముద్దు బిడ్డ ఐన వివేకనందుని సందేశాన్ని ఒక్కసారి విదేశి మత గ్రంధాన్ని ముట్టుటకు ముందుగా చదవండి. @గోప
Read More

తెలుగు రాష్ట్రములో వివిధ మత వోటర్ల మనోగతం

తెలుగు రాష్ట్రములో వివిధ మత వోటర్ల మనోగతం ...........

ముస్లిం వోట్లల్లో కనీసం ఒక్కటి కూడా ముస్లిమేతర అభ్యర్దికి పడటం జరగదు.
క్రిస్టియన్ సోదరులకు జగన్ పార్టీకి వోటేయ్యమని ఒక సంఘం చర్చి లలో ప్రార్ధనలు మరియు ప్రమాణాలు చేయిస్తుంటే ఇంకొక సంఘం వారు మన మత పెద్ద సోనియా కె వోటేయ్యమని అడుగుతుండ్రు.
ఇక హిందువులలో మతాన్ని చూసి వోటేసేవారు ఎందరు ఉన్నారు , వెయ్యమని గుడులలో చెప్పే వారు ఎందరున్నారు.
ఒకవేళ మైనారిటీలని బయపడుతున్నారా అంటే అసెంబ్లీ లో ఒక గుడిని కుల్చేస్తామని ప్రకటించే దైర్యం ఉందంటే ఎవరు ఎవరికీ బయపడాల్సి వస్తుందో తెలుస్తుంది.
హిందువులకు కలియుగ దైవం అయిన తిరుపతి లో అన్యమత ప్రచారం చేసే దైర్యం ఉందంటే వారికి ఉన్న ప్రమాదం ఏముంది???

2008 లో జరిగిన ఎన్నికలలో సికింద్రాబాద్ నియోజక వర్గం ఫలితం గమనిస్తే.............TDP లో తిరుగులేని నేత సికింద్రాబాద్ కి షేర్ అని పిలవబడే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయాలలో అ ,ఆ లు కూడా రాని జయసుధ చేతిలో ఓడుటకు గల కారణం అక్కడ 80 % క్రిస్టియన్ వోట్లు ఉండటమే.

2012 ఉప ఎన్నికలలో 90% పైన హిందూ వోటర్లు తిరుపతి లో....... తిరుమలకు వచ్చి డిక్లరేషన్ మీద సంతకం చేయకుండా ఆలయంలోకి ప్రవేశించ., ఆలయంలో గోవిందనామం తప్ప ఇంకే నినాదం చేయరాదనే ఇంగితజ్ఞానం లేకుండా 'జైజగన్' అని హోరెత్తే నినాదాలు చేయించిన పార్టీ అభ్యర్ధి క్రైస్తవుడైన భూమన కరుణాకర్ ను గెలిపించారు.

-గోపి నాథ్
Read More

BJP

భాజాపా(ఎన్.డి.ఏ)/BJP పాలించే గుజరాత్, మధ్య ప్రదేశ్,గోవా, బీహార్ వంటి రాష్ట్రాలన్ని అభివృద్ధి పధంలోకి దూసుకువెళ్తున్నాయి. ప్రజల ఆలోచనా దృక్పధంలో మార్పు రావాలి. ఎన్ని కుంభకోణాలు జరిగినా కాంగ్రెస్ సిగ్గులేకుండా కించిత్ చలించకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నది. కొన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ కు వ్యతిరేకం గా వారి భావాలు వ్యక్తం చేసినా, సరిగ్గ కీలక సమయాలలో కాంగ్రెస్ నే సమర్ధిస్తారు. అదేమిటి అంటే భాజాపా మతతత్వ పార్టీ అని సెలవిస్తారు. ఒకసారి చరిత్రను పరిశీలిస్తే ఎవరి పాలనలో మతకలహాలు ఎక్కువ జరిగయో తెలుస్తుంది. 1984 అల్లర్లలో కాంగ్రెస్ సిక్కుల ప్రాణాలు తీసుకుంది. 1990 ల్లో కాశ్మీరి పండితులను ఉగ్రవాదులు తరిమివేశినా కాంగ్రెస్ పట్టించుకోలెదు. ఇలాంటి పార్టీని మతతత్వ పాఋతీ కాదు వాళ్ళకి !వీళ్ళకి వంత పాడడానికి "ఎలక్ట్రానిక్ మీడియా ఉండనె ఉంది ! ఇలానే కొనసాగితే మన దేశం 100 యేళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది.
Read More

చూడండి

ఓ హిందు సోదరులారా, రెడ్డి సోదరులారా...ఈ వీడియో చూడండి. వోట్ల కొసం "రెడ్డి" అని పెట్టుకుని ఆంధ్ర ప్రదేశ్ ని కిరస్తాని ప్రదేశ్ గా ఎలా చేసాడో.

ఈ వీడియో లో ఆ పాస్టర్ చెబుతున్నాడు వైఎస్ వాళ్ళకి ఎలా సహాయం చేసాడో. చూడండి. అందరికి చూపించండి !



Read More

"SALUTE"

ఇద్దరు భారతీయ సైనికులను పాకిస్తాన్ సైన్యం అన్యాయంగా చంపివేసింది. ఒక జవాన్ ని తల నరికి తెసుకుపోయారు.

=========================

పాకిస్తాన్ ఒక నీచమైన దేశం. అటువంటి పాకిస్తాన్ వాళ్ళని మిత్రులు అనే అక్బరుద్దిన్ లాంటి వాళ్ళు, మరియు పాకిస్తాన్ తో శాంతి అని క్రికెట్ ఆడే వాళ్ళు, కుహానా లౌకికవాదులు ఉన్నంత వరకు అమర వీరుల ఆత్మకు శాంతి కలుగదు.

దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ ఇద్దరు అమర్ జవాన్లకు "SALUTE"
Read More

రాబర్ట్ అర్నెట్

అమెరికా నుండి భారత్ కు వచ్చి, ఇక్కడ గొప్ప ఆధ్యత్మిక అనుభూతిని పొందిన "రాబర్ట్ అర్నెట్" అనే అమెరికన్ రాసిన పుస్తకం "ఇండియా అన్ వేయిల్డ్" నుంచి అనువదించిన కొన్ని సారాంశాలు: తప్పక చదవండి !

భారత ఉపఖండం నా కనుల ముందు ఆవిష్కరింపబడినది. నా జీవిత పరమార్ధాన్ని కనుగొన్నాను. నా జీవితమే మారిపోయింది. భారత దేశ యోగ శాస్త్రం, ఈ ప్రపంచానికి భారత్ నుండి లభించిన ఒక విలువైన బహుమతి! దానికి పాశ్చాత్య ప్రపంచం టెక్నాలజీని, భౌతికపరమైన సంపదను తిరిగి బహుమతిగా ఇచ్చినా సరిపోదు. ఈనాటికి దేవునితో ఐక్యం అవ్వాలి అని అనుకునే వారికి భారత దేశం ఎంతో స్పూర్తిని ఇస్తుంది. యోగ శాస్త్రం ద్వారా, మనం చేరుకోవల్సిన గమ్యానికి సులభంగా చేరుకోవచ్చును. అదే భారత దేశం ప్రపంచానికి ఇచ్చిన బహుమతి. ఈ ప్రపంచంలో ఉండే అన్నీ దేశాలకంటే భారత దేశం ఆధ్యాత్మికత ప్రసాదించబడిన దేశం. చాలా మంది అమెరికన్లు భౌతికపరమైన ఆనందం శాశ్వత సంతృప్తి ఇవ్వదని తెల్సుకుంటున్నారు, వారందరు ఆధ్యాత్మిక అనుభూతి కోసం భారత దేశం వస్తున్నారు.

1988 డిసెంబరులో, నా గమ్యం భారత దేశం అని విధి చేత నిర్ణయింపబడింది. ఎటువంటి ఊహలు లేకుండానే భారత్ కు మూడు సార్లు రావడం జరిగింది. వచ్చినపుడల్ల ఆరు నెలలు ఉండడం జరిగింది. రెండవసారి వచ్చినపుడు, నా జెవితమే మారిపోయినది, భారత దేశం నా కనుల ముందు ఆవిష్కరింపబడినది మరియు నా జీవిత పరమార్ధం నాకు తెలిసినది.

నా యాత్రలలో కనుగొన్నది: హిందు విలువలు భారత సమాజంలో చాలా లోతుగా చొచ్చుకోబడి ఉన్నవి.

కొన్ని వేల సంవత్సరాలు అయినా, భారతీయ సంస్కృతి మూల స్తంభాలలో కేవలం కొన్ని మార్పులు వచ్చాయి, బహుశా అందుకేనేమో చరిత్రకారులు భారతీయ నాగరికత ఈ ప్రపంచం లో అన్నిటకంటే ప్రాచీనమైనదని, అంతరించిపోకుండా ఇంకా బ్రతికేఉందని విశ్వసిస్తారు. భారత దేశం 300 సంవత్సరాల మొగల్ దాడులను ఎదురుకొన్నపటికి, పాశ్చాత్య ప్రభావమైన భౌతికవాదం దేశంలోని మధ్య తరగతి కుటుంబాలపై పడకుండా భారతీయ సంస్కృతి తట్టుకోగలదా అని నేను ఆశ్చర్యపోయాను. కాని ఇప్పుడు నాకు అర్థమైనది అది వాస్తవం కాదు. భారత దేశనికి పాశ్చాత్య విజ్ఞనాన్ని తన్సంస్కృతిత్లో సదృశ్యపరుచుకునే సామర్ద్యం ఉండడమే కాకుండా, ఇంకా బలోపేతం కూడా అవ్వగలదు.

హిందు ధర్మం: పాశ్చాత్యుల చేత తప్పుగా అర్థం చేసుకోబడినది.

చాల మంది పాశ్చాత్యులు హిందు ధర్మం ఏకేశ్వరవాద ధర్మం అని, సృష్టికర్త కాలానికి, రూపానికి అతీతమైన వాడు అని అర్థం చేసుకోలేకపోతున్నారు. వివిధ రకాల హిందు దేవీ దేవతలు కనిపించని ఆ పరమాత్మ యొక్క వివిధ రకాల విశేష చిహ్నాలు. పరమాత్మను చేరుకొనుటకు ఆయనలో కలిగిఉండే అశెష గుణాలను ఒక్కొక దేవునిగా హిందు ధర్మం సృష్టించింది. ననెను కొన్ని పల్లెలలో గమనించాను, చాల మంధి కృష్ణ భక్తులైన ఆడవారు బాలకృష్ణ రూపాన్ని కొలుస్తున్నారు. నిస్సందేహంగా వారికి అలా బాల కృష్ణిడిని కొలవడం ద్వారా భగవంతునితో మాతృప్రేమను పంచుకుంటున్నారు.

హిందు ధర్మం- ఎంతో సహనంగల ధర్మం

హిందు ధర్మం కేవలం ఒకడే దేవుడు ఉన్నడు అని చెప్పదు. హిందు ధర్మ పవిత్ర గ్రంథాలలో ఒకటి అయిన ౠగ్వేదం ఇలా చెబుతుంది: " మానవుడు వివిధ పేర్లతో పిలిచినా, పరమాత్మ ఒకడే" భగవంతుడు ఎన్నో సార్లు భూమి మీద అవతరించాడు అని కూడా హిందు ధర్మం చెబుతుంది. భగవంతుడు మానవునిగా జన్మించడాన్ని ఒక అవతారం అంటారు.

హిందువులు తమ దైనందిన జీవితంలో దేవునితో సంగతమైయుంటారు.

నాకు తెలిసి మరే సంస్కృతిలోను, హిందువులు దేవునితో సంగతం అయినట్టు ఇంకెవ్వరూ అవ్వరు. హిందువులు దేవుడు అంటే ఎంతో లోతు భక్తి, ప్రత్యేకంగా ఆడవారికి అయితే పుట్టుకతోనే దేవుడు అంటే చాలా భక్తిని కలిగి ఉంటారు. ఆలయాల్లో దేవునికి అన్నీ సేవలు అయిపోయిన తరువాత పూజారి ఒక జ్యోతిని భక్తుల వద్దకు తీసుకువస్తారు, భక్తులు ఆ జ్యొతిని భగవంతునిగా భావించి, దానిని కనులు అద్దుకొని భగవంతుడు ఇక్కడే ఉన్నాడు అనే అనుభూతితో తమ తలపై పెట్టుకుంటారు. ఆడవరు అయితే చిన్న పిల్లలవలే దేవుని చూచుటకు ఎంతో ఉత్సాహంతో వెళ్తారు.

మిగతా భాగం ఇంకొక టపాలో
Read More

హిందుత్వం

కొంతమందికి "హిందుత్వం" అంటే అర్థం తెలియక అది బీజేపీకి ఒక్కటే సంభందించినది అని కొంతమంది కుహానాలుకికవాదులు అనుకుంటారు. వారందరికి నా సమాధానం:

హిందుత్వం అంటే అనాది కాలం నుండి భారత దేశం లో ఆచరింపబడుతున్న ధర్మం. హిందుత్వం అంటే కేవలం హిందు కాకుండా, భారత దేశం లో ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. హిందుత్వం అంటే సనాతన ధర్మం, సనాతన సంస్కృతి. అటువంటి హిందుత్వాన్ని సిద్ధంతంగా చెప్పుకునే పార్టీ ని మతతత్వ పార్టీ అని, హిందుత్వ వోటు బాంకు అని కారు కూతలు కూయడం మానుకోండి.

నేను హిందువు అని చెప్పుకోవడం అంటే బీజేపీ పార్టీ మెంబర్ అని చెప్పుకొవడం అనుకుంటారు కొంతమంది ఇంకిత జ్ఞానం లేని కుహానా లౌకికవాదులు !
Read More

భారత్ మాతా కి జై

నేను హిందువుని, భారత దేశం హిందు దేశం అని గర్వంగా చెప్పుకున్నంత మాత్రాన నేను ఇతర మతస్తులను ద్వేషిస్తున్నాను అని కాదు, వారిని తరిమివేయాలి అని కాదు.
ఈ పుణ్య భూమిలో సనాతన ధర్మానికి వారసునిగా పుట్టినందుకు గర్వించాలి ఎవరైనా ! మన అస్తిత్వానికి మత మార్పిడి రూపంలో, జిహాద్ రూపం లో ప్రమాదాలు వస్తున్నపుడు దాన్ని కాపాడుకోవడంలో ఎటువంటి తప్పు లేదు !!!

భారత్ మాతా కి జై !!!
Read More

రేకులపల్లి చంద్రశేఖర్ రెడ్డి

అన్ని మతాలను గౌరవించడం హైందవ సంప్రదాయం. మన దేశంలో హిందువులు ఇతర మతాలను గౌరవిస్తూ వారి సంప్రదాయాలను గౌరవిస్తూ వారి దేవాలయాలను కూడా సందర్శిస్తారు, వారిని భారతీయులుగానే చూస్తారు. కాని ఎక్కువ మంది ఇతర మతాలవారు హిందూ సంప్రదాయాలను గౌరవించరు మరియు హిందూ దేవాలయాలను సందర్శించరు. సమానత్వం అనేది ఇరువైపులా సమానంగా వున్నప్పుడే. కాని సంకుచిత భావంతో ఆలోచించే వాడు మనిషే కాడు. చేతగాని నేతలను ఎన్నుకున్న మనం పునరాలోచించాలి. ఇది భారత దేశంలో హిందువుల దౌర్భగ్యం. హిందు వులందరు హిందూ పరిరక్షణకు పాటుపడే పార్టీలనే రాబోయే ఎన్నికలలో గెలిపించాలి. అప్పుడు తెలుస్తుంది మైనార్టీలని చెప్పుకునే వాళ్ళకు మన బలం. - రేకులపల్లి చంద్రశేఖర్ రెడ్డి
Read More

భోగి పండుగ

భోగి పండుగ :-

దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు - భోగిమంటలు.భోగి రోజు సాయంత్రం పిల్లలకు పోసే భోగి పళ్ళు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దివ్యమైన ఆశీస్సులు.
ఈ పండుగనాడు సంక్రాంతి సంబరమంతా పిల్లలదే. తెల్లవారు ఝామునే లేచి భోగిమంటలు వేయటం, సాయంత్రం భోగి పండ్లు పోయించుకోవడంతో హుషారుగా ఉంటారు.

"భగ" అనే పదం నుండి "భోగి" అన్నమాట పుట్టిందని చెబుతారు. భగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అని అర్ధం. దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు - భోగిమంటలు.

కుప్పలు నూ ర్పిడి అవగానే మిగిలిన పదార్ధాలను మంటగా వేయటం వలన పుష్యమాస లక్షణమైన చలి తగ్గి వాతావరణం కొంచెము వేడెక్కుతుంది.

భోగి రోజు సాయంత్రం పిల్లలకు పోసే భోగి పళ్ళు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దివ్యమైన ఆశీస్సులు. రేగిపళ్ళను సంస్కృతం లో బదరీఫలం అంటారు.భోగిపళ్ళలో చేమంతి, బంతి పూరేకలు అక్షింతలు చిల్లర నాణేలు పాలకాయలు కలిపి పిల్లల తలపై పోస్తారు
Read More

స్వామీ వివేకానంద

ఇది గుర్తుపెట్టుకోండి. హిందూ అనే శబ్దాన్ని వినడంతోనే నీలో విద్యుత్తరంగ ప్రవాహంతో లభించే మహత్తర శక్తిభావం కలిగితేనే నీవు నిజమైన హైందవుడవు; ఏ దేశానికి చెందినవాడైనా, ఏ భాషకు చెందిన వాడైనా "హిందువు" అనగానే అతడు నీకు ఆప్తుడు, ప్రేమపాత్రుడు అయినప్పుడే నీవు నిజమైనా హైందవుడివి; హిందువుడనే పేరుగల ఎవరు కష్టాల్లో ఉన్నా, నీ స్వంత కుమారుడే అలా ఉన్నట్లుగా నీహృదయం వ్యధచెందినప్పుడే నీవు నిజమైన హైందవుడవు. గురుగోవిందసిం హునివలే హిందువులకోసం సమస్తబాధ్యతను స్వీకరించగలిగినపుడే నీవు నిజమైన హైందవుడివు. హిందుధర్మ రక్షణ కోసం తన రక్తన్ని ధారవోసి, రణరంగంలో తన కన్నబిడ్డలసైతం కోల్పోయిన ఆ మహాకేసరి- తన సర్వస్వాన్ని ఏ హిందువు సమాజాంకై ఒడ్డాడో , ఆ కృతఘ్న హిందూ సమాజం చేతనే త్యుజించబడినపుడు నిశ్శబ్దంగా రంగమ్నుండి విరమించి, దక్షిణ భారతంలో తనువు చాలించాడేగాని, అతని నోటినుండి పల్లెత్తు పరుషవాక్యం రాలేదు !
ఇది మరువకండి ! మీ దేశానికి మీవల్ల ఏదైనా ఉపకారం జరగాలంటే, మీలో ప్రతిఒక్కరు ఆ గురుగోవింద్ సిమ్హునివలె కావాలి. మీ దేశీయులలో వేలాది లోపాలుండొచ్చు. కాని వారి హిందూ రక్తన్ని గుర్తించండి. వారు మీ హృదయాలను గాయపరచినాసరే, వారిలోని ప్రతిఒక్కరు మిమ్ము నిందించినా సరే-వరే మీ మొదటి ఆరాధ్య దైవాలు కావలని మరువకండి. ఆత్మీయంగానే వారితో వ్యవహరించండి. వారు మిమ్ము గెంటివేస్తే, ఆ మహాకేశరి గురుగోవింద్సిమ్హునివలె నిశ్శబ్దంగా నిష్క్రమించండి. అట్టివరే హిందు అనేపేరుకు అర్హులు. అట్టి ఆదర్శమే సదా మన ముందుండాలి. సంకుచితభావాలను పాతిపెట్టి అనంతప్రేమను వ్యాపింపజేయాలి. -స్వామీ వివేకానంద
Read More

పవిత్ర త్రివేణి సంగమం ప్రయాగ:-

పవిత్ర త్రివేణి సంగమం ప్రయాగ:-

నదీ నగరికతకు పెట్టింది పేరు భారతదేశం."నది" అంటేనే భారతీయుల్లో ఒక గొప్ప భక్తిభావం ఉంది. అలాంటిది మూడు నదులు సంగమించే త్రివేణి సంగమానికి ఉండే పవిత్రత గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా వేల సంవత్సరాల చరిత్ర కలిగిన నగరాలు, అధ్యాత్మిక క్షేత్రాలలో అలాంటి విశిష్ట వేడుకలు వచ్చినప్పుడు ఇంక లక్షలాది మంది ఆనందానికి అవధులు ఉండవు. పరమ పవిత్రమైన ప్రయాగ పేరు చెబితే తనువు, మనసు పులకించిపో తాయి. ఉత్తమోత్తమ నదీమతల్లులైన గంగ, యమున, సరస్వతిలు కలిసే అక్కడి సంగమ ప్రదేశం భూతల స్వర్గం అనవచ్చు. సాధారణంగా "కుంభమేళ"అంటేనే 12 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. ఆ సమయంలో వారణాశి వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలలోని నదీతీర స్నానాల కోసం అశేషంగా జనం తరలి వెళుతుంటారు. ప్రతిరోజూ వేళ సంఖ్యలో దేశ,విదేశాల నుండి యాత్రికులు పుణ్యస్నానాలకు వస్తుంటారు. వారిలో మామూలు పర్యాటకుల నుండి మొదలుకొని యోగులు, సాధువులు వంటి వారంతా ఉన్నారు. దాని మధ్యలోనే ఆరేళ్ళ కాలానికి వచ్చే సమయాన్ని "అర్థకుంభమేళ"గా పిలుస్తున్నారు.

వేల సంవత్సరాల చరిత్ర గల అలహాబాద్ నగరాన్నే"ప్రయాగ"గా పిలుస్తున్నారు. దేశంలోని ప్రధాన నదులైన గంగ, యమునలు ఇక్కడ ఒకటిగా కలుస్తాయి. ఇక్కడే అంతర్లీనంగా సరస్వతీ నది కూడా వచ్చి కలుస్తునదని వేలాది సంవత్సరాలుగా ప్రజలు నమ్ముతున్నారు. కనుకే ప్రతి పన్నేండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ త్రివేణి సంగమంలో "కుంభమేళ" ఉత్సవాలను జరపడం ఆనవాయితీగా మారింది. ఈ త్రివేణి సంగమంలో స్నానం చేయడం ద్వారా మానవులకు అంత్యంలో పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయన్న ప్రగాఢ నమ్మకం హిందువులలో ఉంది.


అటు ఆధ్యాత్మిక స్ఫూర్తి - ఇటు చారిత్రక సంపద

ప్రయాగలో ఆధ్యాత్మిక స్ఫూర్తితోపాటు వేల సంవత్సరాల విశేష చరిత్ర సంపద కూడా ఉంది. సంవత్సరం పొడుగునా యాత్రికులు ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు. ,రామాయణ కాలం నాటి భరద్వాజ మహర్షికి చెందిన ఆశ్రమంగా చెప్పే చోటనే "అలహాబాద్ విశ్వ విధ్యాలయం" నెలకొంది.
Read More

పవిత్ర త్రివేణి సంగమం ప్రయాగ:

పవిత్ర త్రివేణి సంగమం ప్రయాగ:-

నదీ నగరికతకు పెట్టింది పేరు భారతదేశం."నది" అంటేనే భారతీయుల్లో ఒక గొప్ప భక్తిభావం ఉంది. అలాంటిది మూడు నదులు సంగమించే త్రివేణి సంగమానికి ఉండే పవిత్రత గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా వేల సంవత్సరాల చరిత్ర కలిగిన నగరాలు, అధ్యాత్మిక క్షేత్రాలలో అలాంటి విశిష్ట వేడుకలు వచ్చినప్పుడు ఇంక లక్షలాది మంది ఆనందానికి అవధులు ఉండవు. పరమ పవిత్రమైన ప్రయాగ పేరు చెబితే తనువు, మనసు పులకించిపో తాయి. ఉత్తమోత్తమ నదీమతల్లులైన గంగ, యమున, సరస్వతిలు కలిసే అక్కడి సంగమ ప్రదేశం భూతల స్వర్గం అనవచ్చు. సాధారణంగా "కుంభమేళ"అంటేనే 12 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. ఆ సమయంలో వారణాశి వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలలోని నదీతీర స్నానాల కోసం అశేషంగా జనం తరలి వెళుతుంటారు. ప్రతిరోజూ వేళ సంఖ్యలో దేశ,విదేశాల నుండి యాత్రికులు పుణ్యస్నానాలకు వస్తుంటారు. వారిలో మామూలు పర్యాటకుల నుండి మొదలుకొని యోగులు, సాధువులు వంటి వారంతా ఉన్నారు. దాని మధ్యలోనే ఆరేళ్ళ కాలానికి వచ్చే సమయాన్ని "అర్థకుంభమేళ"గా పిలుస్తున్నారు.

వేల సంవత్సరాల చరిత్ర గల అలహాబాద్ నగరాన్నే"ప్రయాగ"గా పిలుస్తున్నారు. దేశంలోని ప్రధాన నదులైన గంగ, యమునలు ఇక్కడ ఒకటిగా కలుస్తాయి. ఇక్కడే అంతర్లీనంగా సరస్వతీ నది కూడా వచ్చి కలుస్తునదని వేలాది సంవత్సరాలుగా ప్రజలు నమ్ముతున్నారు. కనుకే ప్రతి పన్నేండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ త్రివేణి సంగమంలో "కుంభమేళ" ఉత్సవాలను జరపడం ఆనవాయితీగా మారింది. ఈ త్రివేణి సంగమంలో స్నానం చేయడం ద్వారా మానవులకు అంత్యంలో పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయన్న ప్రగాఢ నమ్మకం హిందువులలో ఉంది.


అటు ఆధ్యాత్మిక స్ఫూర్తి - ఇటు చారిత్రక సంపద

ప్రయాగలో ఆధ్యాత్మిక స్ఫూర్తితోపాటు వేల సంవత్సరాల విశేష చరిత్ర సంపద కూడా ఉంది. సంవత్సరం పొడుగునా యాత్రికులు ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు. ,రామాయణ కాలం నాటి భరద్వాజ మహర్షికి చెందిన ఆశ్రమంగా చెప్పే చోటనే "అలహాబాద్ విశ్వ విధ్యాలయం" నెలకొంది.
Read More

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్.ఎస్.ఎస్)

మీకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్.ఎస్.ఎస్) గురించి తెలుసా?

కాంగ్రెస్ ప్రభుత్వం, కుహానా లౌకికవాదులు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అంటే ఎందుకు అంత బయపడుతారు? ఆర్.ఎస్.ఎస్ అంటే ఎందుకు అంత విషం కక్కుతారు?

రండి...రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి తెలుసుకుందాం !!!

1)ఫీల్డ్ మార్షల్ కరియప్ప(ఇండియన్ ఆర్మీ మొదటి చీఫ్) ఆర్.ఎస్.ఎస్. స్వయంసేవకులకు ఉపన్యాసం ఇస్తూ ఇలా చప్పారు: " రాష్ట్రీయ స్వయం స్వేవక్ సంఘ్ నా మనసుకు నచ్చినది. ఓ యువకులారా, పనికిమాలిన వాళ్ళు అనే మాటలను పట్టించుకోవద్దు. ముందుకు వెళ్ళండి. దేశానికి మీ సేవలు ఎంతో అవసరం"

2)డా. జకీర్ హుస్సేన్( మాజీ అధ్యక్షులు) 1949, నవంబరులో ఆర్.ఎస్.ఎస్. గురించి ఇలా చెప్పారు: "రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ముస్లింలను ద్వేషిస్తుందని, హింసకు పాల్పడుతుందని వచ్చిన ఆరోపణలన్ని వట్టి అబద్ధాలు మరియు కల్పితాలు. భారతీయ ముస్లింలు ఆర్.ఎస్.ఎస్ నుండి పరస్పర ప్రేమ, ఒకరికొకరు సహకరించుట వంటివి నేర్చుకోవాలి. "

3)జయ ప్రకాష్ నారాయణ్(రాజకీయ నాయకులు) 1977: ఆర్.ఎస్.ఎస్. అనేది ఒక విప్లవాత్మకమైన సంస్థ. ఈ దేశంలో వేరే ఏ ఇతర సంస్థ ఆర్.ఎస్.ఎస్ తో సమానం కాలేదు.

జయ ప్రకాష్ నారాయణ్ గాంధేయవాది, సర్వోదయా ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు మరియు ఒకప్పుడు ఆర్.ఎస్.ఎస్ కి వ్యతిరేకంగా వ్యాఖ్యానించేవారు. కాని ఆయనే తరువతా పైవిధంగా ఆర్.ఎస్.ఎస్ గురించి గొప్పగా చెప్పారు. అంతే కాకుండా ఆయన ఇలా కూడా అన్నారు: "ఆర్.ఎస్.ఎస్ కి మాత్రమె సమాజన్ని మార్చే శక్తి, పేదవాళ్ళ కన్నెళ్ళను తుడిచే శక్తి ఉన్నది. నవభారత నిర్మాణం కొరకు కంకణం కట్టుకున్న ఈ విప్లవాత్మక సంస్థ నుండి నేను ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నాను. "

4)సిక్కు పండితుడు అయిన జశ్వంత్ సింగ్(ఏ హిస్టర్య్ ఆఫ్ సిఖ్స్ పుస్తక రచయిత) 1984లో సిక్కులపై కాంగ్రెస్ చేసిన హింసాకాండ నుంచి ఎంతో మంది సిక్కులను కాపాడినందుకు ఆర్.ఎస్.ఎస్ ను ప్రశంసించారు. ఈయాన కూడా ఆర్.ఎస్.ఎస్ గురించి తప్పుడు ఆరోపణలను నమ్మి ఆర్.ఎస్.ఎస్ ని మతతత్వ సంస్థ అని అనుకునేవారు. కాని 1984లో సిక్కులను రక్షించిన తరువాత ఆర్.ఎస్.ఎస్ గొప్పతనం తెలుసుకున్నారు.

5)మనకి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆర్.ఎస్.ఎస్ తో పాటు కొన్ని సంస్థలు "దాద్రా మరియు నగర్ హవేలి" ను పోర్చుగీసు" ఆక్రమణ నుండి విముక్తి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆర్.ఎస్.ఎస్ నేషనల్ మూమెంట్ లిబరేషన్ ఆర్గనైజాషన్" తో మరియు ఆజాద్ గోఅమాంతక్ దళ్ తో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. జులై 21: ఆ రోజు రాత్రి ఒక స్వచ్చంధ సంస్థ పోర్చుగీసు పోలిసు స్టాషన్ ను ఆక్రమించి దాద్రాను విడుదల చేసారు. జుల్య్ 28న స్వయం సేవకులు భాగస్వామ్య సంస్థలతో కలిసి నరోలి, ఫిపరియా రాజ్యాలను మరియు రాజధాని సిల్వాస ను ఆక్రమించుకున్నారు. తరువాత పోర్చుగీసు సక్తులు అక్కడ నుంచి తప్పించుకున్న తరువాత స్వయంసేవకులు వారిని ఫట్టుకుని 1954లో భారతీయ సరిహద్దు పోలిసులకు అప్పగించారు. అలా దాద్రా మరియు నగర్ హవేలికి విముక్తి లభించింది. అప్పాసాహెబ్ కర్మల్కర్ దాద్ర మరియు నగర్ హవేలికి పాలకుడు అయ్యారు.

6)1955లో గోవాలో పోర్చుగీసు పాలనకు అంతమొందించాలని, గోవాను భారత్లో కలపాలని ఆర్.ఎస్.ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు భారతీయ సైనిక దళాన్ని పంపించాడినికి తిరస్కరించాడు. తరువాత ఆర్.ఎస్.ఎస్ నేత జగన్నాథ్ రావు జోషి సత్యాగ్రహాన్ని నిర్వహించి ఆ తీవ్రతను గోవాలోకి తీసుకువెళ్ళారు.

7)1962 సైనొ- భారత్ యుద్ధ సమయంలో తమ స్వచ్చంధ సేవా కర్యక్రమాల ద్వారా ఆర్.ఎస్.ఎస్ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. తరువాత అప్పటి ప్రధాని నెహ్రు ఆర్.ఎస్.ఎస్ ను గణతంత్ర దినోత్సవ ఉత్సవాలకు ఆహ్వానించాడు.

8)1975లో ఇందిరా గాంధి ఎమర్జెన్సీ పాలన ప్రకటించినపుడు, సామాన్య హక్కులు మరియు ప్రెస్ హక్కులు లేకుండా చసింది. అప్పుడు ఆర్.ఎస్.ఎస్ ఎన్నో ఉద్యమాలు నిర్వహింధి యువతలో అవగాహన కల్పించింది. కొన్ని వేల మంది స్వయం సేవకులు దేశంలో తిరిగి ప్రజాస్వామ్యం తీసుకురావడానికి ఉద్యమాలు చేసారు.

9)గాంధేయవాధి వినోభా భవె నిర్వహించిన భూదాన్ ఉద్యమంలో ఆర్.ఎస్.ఎస్ కూడా పాల్గొంది. ఆర్.ఎస్.ఎస్ నేత ఎం.ఎస్.గోళ్వళ్కర్ ప్రజలలో మంచి నమ్మకాన్ని కలిగిస్తేనే కమ్మునిజంకు ఎదురు తిరిగి ఉద్యమం చేయగలం అని భావించారు.

10)రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క లక్ష్యం: విశ్వ ఐక్యత, శాంతి తో కూడిన భారతీయ విలువలను త్రిగి తీసుకురావడం !

11)1934 లో ఎం.కె. గాంధి ఆర్.ఎస్.ఎస్ క్యాంప్ కు వెళ్ళినపుడు అక్కడ ఉండే క్రమశిక్షణ, అంటరానితనం లేకపొవడం చూసి ఆశ్చర్యపోయాడు.

12)1939 లో డా. బి.ఆర్. అంబేద్కర్ పూణేలోని ఆర్.ఎస్.ఎస్ క్యాంప్ కు వెళ్ళినపుడు అక్కడ స్వయం సేవకుల మధ్య సమానత్వం, ఒకరితో ఒకరు కలిసి, కులాలు గురించి పట్టించుకోకుండా భోంచేయడం చూసి ఆశ్చర్యపోయారు. స్వయంసేవకులను ఉద్ధేశించి మాట్లాదుతూ ఆయన ఇలా అన్నారు" "నేను మొధతిసారి ఆర్.ఎస్.ఎస్ క్యాంప్ కు వచ్చాను. ఇక్కడ అగ్రవర్ణాల మధ్య, హరిజనుల మధ్య ఉండే సమానత్వాన్ని చూసి చాల ఆనందపడుతున్నాను" అంటూ వ్యాఖ్యానించారు. ఆయన ఆర్.ఎస్.ఎస్ వ్యవస్థాపకులు పుజ్యనీయ దా.హెడ్గెవార్ ను "ఇక్కడ హరిజనులు ఎక్కడ ఉన్నారు అని అడిగినపుడు, ఆయన సమాధానం "ఇక్కడ అగ్రవఋణాల వారు అనబడేవారు ఎవరు లేరు మరియు హరిజనులు అనబడే వారు ఎవరు లేరు. కేవలం హిందువులు మాత్రమే ఉన్నారు" అని సమాధానమిచ్చారు.
Read More

ముంతాజ్ అలి ఖాన్ ఇంటర్వ్యు

ముంతాజ్ అలి ఖాన్ గారు ఇచ్చిన ఇంటర్వ్యు లోని సారాంశం:

నేను నా ఆధ్యాత్మిక గురువును మొదటిసారి కలిసినపుడు నాకు 9 సంవత్సరాలు. నేను ఆయన్ని కలవడానికి హిమాలయాలకు వెళ్ళినపుడు నాకు 20 సంవత్సరాలు. నాకు ఆయన పేరు తెలియదు కాని నేను ఆయన్ని బాబాజీ, మహరాజ్ అని పిలిచేవాడ్ని. ఆయన ఒక సంచారి ! ఆశ్రమం గానీ, ఎక్కువ మంది అనుచరులు గానీ ఉండేవారు కాదు. నేను ఆయనతో మూడున్నర సంవత్సరాలు హిమాలయాలు మొత్తం సంచరించాను.
ఆయన నేర్పించిన క్రీయా యోగాన్ని నేను సాధన చేసేవాడిని. నేను ఒక ముస్లిం కుటుంబం నుంచి వచ్చాను అయినా చిన్నపటినుండి కాషాయ రంగును అభిమానిస్తూ పెరిగాను.

సన్యాసానికి, త్యాగానికి కాషాయ రంగు ఒక చిహ్నం. అరుదైన ఆధ్యాత్మికతకు కూడా కాష్యాయ రంగు చిహ్నం. నాకు వందే మాతరం అంటే ఎంతో భక్తి భావన. మొదటిసారి వందే మాతరం విన్నపుడు అది నా మనసును ఎంతో కదిలించింది. నువ్వు పుట్టిన నేల నుండి నిన్ను నువ్వు ఎప్పటికి వేరుచేసుకోలేవు.
నాకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్తో ఎంతో సాన్నిహిత్యం ఉన్నది. భారతదేశంలో మతఛాందసవాదం ఎప్పటికి ఉండదు. ఎందుకంటే ధార్మికులు ఎన్నటికి దానిని అనుమతించరు. హిందు సంస్కృతి ఎన్నటికి తాలిబన్ల లాగా రూపుచెందదు. వైదిక ధర్మం సహజంగా ఒక సిద్ధాంతం కాదు. అందులో ఇది చేయాలి, అది చేయకూడదు అని ఉండదు. వైదిక ధర్మంలో ఎటువంటి శాసనాలు ఉండవు. నాకు ఆలయాలను సందర్శించడం అంటే ఎంతో ఇష్టం. బద్రీనాథ్, కేదర్నాథ్, తిరుమల వంటి ప్రదేశాలకు వెళ్ళాలని ఉంది.

Satsang Foundation" ను స్థాపించిన ముమతాజ్ అలి ఖాన్ గారు(శ్రీ M అని కూడా పిలుస్తారు) మత సామరస్యం గురించి, భారత దేశ ఆధ్యత్మికత గురించి చెప్పిన కొన్ని విషయాలు ! ఈయన కేరళలో జన్మించారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లిలో ఉంటున్నారు.
Read More

ఈ సృష్టికి ముందునుంచే కాశీ !!!!!!

ఈ సృష్టికి ముందునుంచే కాశీపురం పరమ పవిత్రమై విరాజిల్లుతోంది. ఇక్కడ పరమశివుడు సగుణరూపాన్ని ధరించాడు. ఆ స్వరూపం శివశక్తి సమ్మేళనం. స్త్రీ, పురుష రూపాలకు భిన్నంగా ఉన్న ఆ రూపం ప్రకృతి,పురుషులు ఉదయించారు. పరమాత్మ తన నుండి తేజాన్ని వెలువరించి ఐదుక్రోసులమేరగల ఒక మహాపట్టణాన్ని ప్రకృతి పురుషులు తపస్సు చేయడానికి నిర్మించారు. అదే కాశి పట్టణం. పరమాత్మ అదేశానుసారం పురుషుడు సృష్టి నిర్మాణ సామార్థ్యాన్ని పొందేందుకు ఘోర తపస్సు చేసాడు. పరమపురుషుడైన శ్రీమహావిష్ణువు తపస్సు చేస్తుండగా, ఆ తపస్సు వేడికి అతని శరీరం నుండి నీరు కాలువలై ప్రవహించసాగాయి. ఆ జల ప్రదేశాన్ని చూసి ఆది నారాయణుడు ఆశ్చర్యచకితుడై తల ఊపాడు. ఆ ఊపుకు మణులతో కూడిన చెవి కమ్మ ఊడి ఒకచోట పడింది. ఆ చెవి పోగు ఊడి పడిన స్థలమే ‘మణికర్ణి’గా ప్రసిద్ధమైంది. అనంతమైన జలరాశినుండి కాశీపట్టణాన్ని పరమశివుడు తన శూలాగ్రంతో ధరించి కాపాడాడు. జాలం పైభాగంలో యోగనిద్రాపరవశుడైయున్ననారాయణుని నాభికమలం నుండి బ్రహ్మ ఉదయించి, శివాజ్ఞను అనుసరించి సృష్టి చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. ముందుగా బ్రహ్మ పంచాశత్కోటి యోజన పరిమితమగు బ్రహ్మాండాన్ని సృజించి, నాలుగు వైపులా పద్నాలుగు భువనాలను నిర్మించాడు. ఆ బ్రహ్మాండం మజ్జిగలో వెన్నముద్ద వలె తేలియాడసాగింది. ఐరావతాదులతో బ్రహ్మాండం సుస్థిరంగా నిలిచి ఉంది. ఈ బ్రహ్మాండంలో సగం మధ్య భాగం, మిగిలిన సగభాగంలో సగం ఊర్థ్వభాగం, ఇక మిగిలిఉన్న పాతికభాగం అథోలోకమని చెప్పబడుతోంది. అప్పుడు దేవతలంతా పరమశివుని ప్రార్థించి, భూలోక వాసులను కాపాడేందుకు ఇక్కడే శాశ్వతంగా ఉండమని విన్నవించుకున్నారు. వారి మొరలను ఆలించిన పరమశివుడు విశ్వేశ్వరనామంతో జ్యోతిర్లింగమై కాశీ పట్టణంలో వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ క్షేత్రపాలకుడు కాలభైరవుడు, అష్టభైరవులు, ఢుంఢితో సహా 56 గణపతులు, నవదుర్గలు కాశీలో కొలువై ఉన్నారు. కాశీలో ంగ్గంగాస్నానం చేసి, విశ్వేశ్వరుని, భిందు మాధవుని, డుంఢిగణపతిని, దండపాణిని, కాలభైరవుని, కుమారస్వామిని, అన్నపూర్ణను సేవించుకోవాలి. కాశీయాత్ర చేయలేనివారు, కాశీ పేరును తలచుకుంటే చాలు, యాత్రాపుణ్యఫలం దక్కుతుంది. కాశీలో మరణించిన వారికి కుడిచెవిలో శ్రీరామ తారక మంత్రోపదేశం లభించి మొక్షం సిద్ధిస్తుంది. రామేశ్వరం నుంచి ఇసుకను తీసుకొచ్చి కాశీ విశ్వేశ్వరుని అభిషేకిస్తే, ఎంతో పుణ్యం కలుగుతుంది. ఇక్కడ గంగాస్నానం చేసిన వారికి ముక్తి, అన్నపూర్ణాదేవిని పూజించినవారికి భుక్తికి లోటుండదు.

కాశీ క్షేత్రాన్ని వారణాసి అని, బెనారస్ అని పిలుస్తుంటాం. పురాతన శైవ ధామాలలో ఇది ఒకటి. సకల పాపాల పాతక నాశినిగా, జ్ఞాన ప్రదాయినిగా, ముక్తిప్రదాయినిగా పేర్గాంచింది. గాయత్రీ మంత్రానికి సమానమైన మరో మంత్రం, కాశీ నగరంతో సమానమైన మహానగరం, విశే్వశ్వర లింగానికి సమానమైన మరో లింగం లేదని పురాణాలు చెప్తాయి. పావన గంగానదీ తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం మనకు లభించిన పుణ్యధామం. కాశీ విశ్వనాథ లింగ దర్శనం ముక్తిదాయకం. శివపురి, ముక్త్భిమి, తపఃస్థలి, అవిముక్త్, వారణాసి, కాశీ తదితర పేర్లతో ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం గురించి కాశీ ఖండంలో ప్రముఖంగా ప్రస్తావిస్తుంది. గంగా నదీమతల్లి ధనుషాకారంలో ఉన్న ఈ దివ్య క్షేత్రాలలోనే వరుణ, అసి నదులు గంగలో కలుస్తాయి. ఆ కారణంగానే ఈ క్షేత్రానికి ‘వారణాసి’అనే పేరొచ్చింది. ఇక్కడ 3000 సంవత్సరాల క్రితం ‘కాశీ’జాతివారు నివసించేవారు. అందువల్ల దీనికి ‘కాశీ’అనే పేరొచ్చింది. సాక్షాత్తు పార్వతీపరమేశ్వరులు ఈ నగరంలో నివసించారని, శివుని త్రిశూలంపై కాశీనగరం నిర్మించబడిందని పురాణ వచనం. పురాతన కాలంలోని ఆలయాన్ని తిరిగి శివభక్తురాలైన అహిల్యాభాయి హాల్కర్ 1777లో ఈ ఆలయాన్ని నిర్మించగా పంజాబ్ కేసరి మహారాజా రణ్‌జీత్‌సింగ్ ఈ ఆలయంపై బంగారు రేకును తొడిగించినట్టు చారిత్రక ఆధారాలు ద్వారా తెలుస్తుంది. కాశీ క్షేత్రంలో కొలువైన కాశీవిశ్వనాథ్ లింగదర్శనం సర్వపాపహరణం. శివ కైవల్యప్రాప్తికి మూలం. గర్భాలయంలో కొలువుదీరిన విశే్వశ్వరుడు లింగ రూపంలో దర్శనం ఇస్తాడు. ఈ లింగ ఆకారం చిన్నది.

కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుందంటారు. ‘కాశ్యంతు మరణాన్ముక్తిః’. ఇక్కడ శవ దహనం జరుగుతూనే వుంటుంది. ఆ కారణంగా ఈ క్షేత్రాన్ని మహాశ్మశానమని పిల్వడం జరుగుతోంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రంగా విఖ్యాతిగాంచిన కాశీ క్షేత్ర మహిమ, విశ్వనాథ లింగ మహత్తు విశేషమైనది.
ఈ పవిత్ర క్షేత్రం ఆవిర్భావానికి సంబంధించి పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. సనాతన బ్రహ్మ మొదట నిర్గుణం నుంచి సగుణ శివరూపధారణ చేశాడు. తిరిగి శివశక్తి రూపంతో స్ర్తి-పురుష భేదంతో రెండు రూపాల ధారణ చేశాడు. ప్రకృతి పురుషుడు (శక్తి-శివుడు) ఇద్దరినీ శివుడు ఉత్తమ సృష్టి సాధనకై ఆకాశవాణి ద్వారా తపస్సుచేయమని ఆదేశించాడు. తపస్సుకై ఉత్తమ స్థానం ఎంపిక చేశాడు. అపుడు నిర్గుణ శివుడు తననుంచే సమస్త తేజస్సునూ సేకరించి అత్యంత శోభాయమానమైన ‘పంచకోశీ’నగరం నిర్మించాడు. అక్కడ స్థితుడైన విష్ణువు ఎంతోకాలం నుంచీ శివునికై తపస్సుచేశాడు. అతని శ్రమ ఫలించి అక్కడ అనేక జలధారలు ప్రవహించాయి. ఈ అద్భుత దృశ్యం చూసి విస్మయం చెందిన విష్ణువు తల ఆడించగానే ఆయన చెవినుంచి ఒక మణి కింద పడింది. అప్పటినుంచీ ఆ స్థానం మణికర్ణికగా పేర్గాంచింది. మణికర్ణిక ఐదు క్రోసుల విస్తారంగల సంపూర్ణ జలరాశినీ శివుడు తన త్రిశూలంలో బంధించాడు. దానిలో విష్ణువు భార్యాసమేతంగా నిదురించాడు. శివుని ఆజ్ఞమేరకు విష్ణువునాభినుంచి బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మద్వారా అద్భుత సృష్టి జరిగింది. మహాపుణ్యదాయక పంచకోశ నగరి కోట్లాది రకాల పాతక నాశిని. ఉత్తమ ముక్తిదాయిని. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల ద్వారా శాసించబడే ఈ నగరంలో దేవతలు కూడా మృత్యువును కోరుకుంటారు. కాశీనగరం మోక్షప్రదాయిని. ఈ క్షేత్రంలో చేసిన ఏ సత్కార్యమైనా సహస్రకల్పాలలో కూడా క్షయం కాదు. మానవ జన్మ శుభాశుభ ప్రకారాలుగా ఉంటుంది. బనార నామధేయుడైన ఒకరాజు ఈ తీర్థ స్థానపు వైభవాన్ని ద్విగుణీకృతం చేశాడు. అందువల్ల కాశీని బనారస్ అని కూడా పిలుస్తారు. బనారస్‌లో 1500 భవ్య ఆలయాలున్నాయి. కాశీలోని గంగా జలాన్ని రామేశ్వర క్షేత్రాన వున్న రామేశ్వర లింగానికి అభిషేక జలంగా వినియోగిస్తారు. కాశీనగరాన కాలభైరవుడు శునక వాహనుడై గస్తీ తిరుగుతుంటాడని ప్రతీతి. ఈ నగరం బ్రహ్మసృష్టి కాకపోవడంవల్ల బ్రహ్మ ప్రళయాన ఇది నశించదు. అలాగే గంగానది తీరాన కాశీ క్షేత్రాన 64 స్నాన ఘట్టాలున్నాయి. ఇవి ప్రసిద్ధమైన పవిత్ర ఘట్టాలుగా పేర్గాంచాయి. ఆసీఘాట్, దశాశ్వమేధ ఘాట్, వర్ణసంగమ్, పంచగంగ, మణికర్ణక, హరిశ్చంద్ర ఘాట్‌లు ముఖ్యమైనవి. ఈ దివ్య క్షేత్రాన 59 శివలింగాలు, 12 సూర్యనారాయణమూర్తులు, 56 వినాయకులు, 8 భైరవులు, 9 దుర్గామాతలు, 13 నరసింహులు, 16 కేశవాలయాలున్నాయి. వీటిలో బిందుమాధవుడు, డుండి విఘ్నేశ్వరుడు, దండి పాణేశ్వరుడు ఆలయాలు ముఖ్యమైనవి. కృతయుగ, త్రేతాయుగ, ద్వాపర యుగాలలో హరిశ్చంద్రాది మహారాజులతోపాటు రామాయణ, భారత, భాగవత ప్రాశస్త్యంగల అపురూప క్షేత్రమిది. మోక్షపురాలలో ఒకటిగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో అమ్మవారు విశాలాక్షి. అక్షిత్రయంలో ఒకటి. అష్టాదశ పీఠాలలో ఒకటి. మాతా అన్నపూర్ణేశ్వరి ఆలయం కూడా ఈ క్షేత్రంలో ఉంది. మహారాజా రణజీత్‌సింగ్ కాశీవిశ్వనాథ ఆలయ గోపురాలను సువర్ణ ఖచితం చేయించగా ఈ మందిరంలోగల ప్రంచడమైన గంటను నేపాల్ రాజు బహూకరించాడు. కాశీ పుణ్యక్షేత్రం, విశే్వశ్వర జ్యోతిర్లింగం ప్రపంచంలోని అతి పవిత్రమైన స్థానాలు. కాశీ క్షేత్రంలో మరణం, అంతిమ సంస్కారం ముక్తిమార్గాలుగా భావిస్తారు. కాశీ క్షేత్ర సందర్శనం, కాశీ విశ్వనాథుని దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం. ప్రాప్తం ఉన్నవారికే ఆ పుణ్యఫలాలు దక్కుతాయి.
Read More

||శ్రీహనుమాన్-చాలీసా||

||శ్రీహనుమాన్-చాలీసా||

దోహా
శ్రీ గురు చరన సరోజ రజ నిజమను ముకురు సుధారి |
బరనఊ రఘుబర బిమల జసు జో దాయకు ఫల చారి ||
బుద్ధిహీన నను జానికే సుమిరౌ పవన కుమార |
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేస బికార్ ||

ధ్యానమ్
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ |
రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్ ||
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త కాంజలిమ్ |
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ||

చౌపాఈ
జయ హనుమాన ఙ్ఞాన గుణ సాగర |
జయ కపీశ తిహు లోక ఉజాగర || 1 ||

రామదూత అతులిత బలధామా |
అంజని పుత్ర పవనసుత నామా || 2 ||

మహావీర విక్రమ బజరంగీ |
కుమతి నివార సుమతి కే సంగీ ||3 ||

కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచిత కేశా || 4 ||

హాథవజ్ర ఔ ధ్వజా విరాజై |
కాంథే మూంజ జనేఊ సాజై || 5||

శంకర సువన కేసరీ నందన |
తేజ ప్రతాప మహాజగ వందన || 6 ||

విద్యావాన గుణీ అతి చాతుర |
రామ కాజ కరివే కో ఆతుర || 7 ||

ప్రభు చరిత్ర సునివే కో రసియా |
రామలఖన సీతా మన బసియా || 8||

సూక్ష్మ రూపధరి సియహిం దిఖావా |
వికట రూపధరి లంక జరావా || 9 ||

భీమ రూపధరి అసుర సంహారే |
రామచంద్ర కే కాజ సంవారే || 10 ||

లాయ సంజీవన లఖన జియాయే |
శ్రీ రఘువీర హరషి ఉర లాయే || 11 ||

రఘుపతి కీన్హీ బహుత బడాఈ |
తుమ మమ ప్రియ భరతహి సమ భాఈ || 12 ||

సహస వదన తుమ్హరో జాస గావై |
అస కహి శ్రీపతి కంఠ లగావై || 13 ||

సనకాదిక బ్రహ్మాది మునీశా |
నారద శారద సహిత అహీశా || 14 ||

జమ(యమ) కుబేర దిగపాల జహాం తే |
కవి కోవిద కహి సకే కహాం తే || 15 ||

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |
రామ మిలాయ రాజపద దీన్హా || 16 ||

తుమ్హరో మంత్ర విభీషణ మానా |
లంకేశ్వర భఏ సబ జగ జానా || 17 ||

యుగ సహస్ర యోజన పర భానూ |
లీల్యో తాహి మధుర ఫల జానూ || 18 ||

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ |
జలధి లాంఘి గయే అచరజ నాహీ || 19 ||

దుర్గమ కాజ జగత కే జేతే |
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే || 20 ||

రామ దుఆరే తుమ రఖవారే |
హోత న ఆఙ్ఞా బిను పైసారే || 21 ||

సబ సుఖ లహై తుమ్హారీ శరణా |
తుమ రక్షక కాహూ కో డర నా || 22 ||

ఆపన తేజ తుమ్హారో ఆపై |
తీనోం లోక హాంక తే కాంపై || 23 ||

భూత పిశాచ నికట నహి ఆవై |
మహవీర జబ నామ సునావై || 24 ||

నాసై రోగ హరై సబ పీరా |
జపత నిరంతర హనుమత వీరా || 25 ||

సంకట తేం(సేం) హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జో లావై || 26 ||

సబ పర రామ తపస్వీ రాజా |
తినకే కాజ సకల తుమ సాజా || 27 ||

ఔర మనోరధ జో కోఇ లావై |
సోఈ అమిత జీవన ఫల పావై || 28 ||

చారో యుగ పరితాప తుమ్హారా |
హై పరసిద్ధ జగత ఉజియారా || 29 ||

సాధు సంత కే తుమ రఖవారే |
అసుర నికందన రామ దులారే || 30 ||

అష్ఠసిద్ధి నౌ(నవ) నిధి కే దాతా |
అస వర దీన్హ జానకీ మాతా || 31 ||

రామ రసాయన తుమ్హారే పాసా |
సాద రహో రఘుపతి కే దాసా || 32 ||

తుమ్హరే భజన రామకో పావై |
జనమ జనమ కే దుఖ బిసరావై || 33 ||

అంత కాల రఘువర పురజాఈ |
జహాం జన్మ హరిభక్త కహాఈ || 34 ||

ఔర దేవతా చిత్త న ధరఈ |
హనుమత సేఇ సర్వ సుఖ కరఈ || 35 ||

సంకట కటై మిటై సబ పీరా |
జో సుమిరై హనుమత బల వీరా || 36 ||

జై జై జై హనుమాన గోసాఈ |
కృపా కరో గురుదేవ కీ నాఈ || 37 ||

జో శత వార పాఠ కర కోఈ |
ఛూటహి బంది మహా సుఖ హోఈ || 38 ||

జో యహ పడై హనుమాన చాలీసా |
హోయ సిద్ధి సాఖీ గౌరీశా || 39 ||

తులసీదాస సదా హరి చేరా |
కీజై నాథ హృదయ మహ డేరా || 40 ||

దోహా
పవన తనయ సంకట హరణ – మంగళ మూరతి రూప్ |
రామ లఖన సీతా సహిత – హృదయ బసహు సురభూప్ ||
సియావర రామచంద్రకీ జయ | పవనసుత హనుమానకీ జయ | బోలో భాఈ సబ సంతనకీ జయ |దోహా
Read More

సుభాష్ చంద్రబోస్

సుభాష్ చంద్రబోస్ :
(జననం జనవరి 23, 1897). (మరణం: ఆగష్టు 18, 1945న చనిపోయినట్లుగా భావిస్తున్నారు కాని మరణించలేదు).
1.సాయుధ పోరాట మార్గాన్ని ఆంగ్లేయ పాలన అణచటానికి ఎన్నుకుని దాదాపు సాదించే స్థాయికి చేరుకున్నాడు.
2.బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు బావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు.
3.రెండవ ప్రపంచ యుద్ధం సన్నాహాలలో తలమునకలైన బ్రిటీష్ సైన్యాన్ని,పాలనను మన దేశం నుంచి వెళ్లగొట్టే సువర్ణావకాశం ఇదే అని బావించాడు.
4.జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్ధిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వం ను సింగపూర్ లో ఏర్పరచాడు.
5.ఆంగ్లేయుల పై పొరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ మరియు జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యం ను ఏర్పాటు చేశాడు.
6.నేతాజీ జర్మని సైన్యం లో కీలక పత్ర వహిస్తున్నప్పుడు నాజి సైన్యపు ప్రతీజ్ఞ ఇలా ఉండేది:
"భగవంతుని సాక్షిగా నేను జర్మన్ జాతి, రాజ్యం ఏకైక నాయకుడైన ఎడాల్ఫ్ హిట్లర్కు, భారత దేశపు స్వాతంత్ర్యానికోసం పోరాడే జర్మన్ సైన్యం నాయకుడైన సుభాష్ చంద్రబోస్‌కు విధేయుడనై ఉంటాను"
("I swear by God this holy oath that I will obey the leader of the German race and state, Adolf Hitler, as the commander of the German armed forces in the fight for India, whose leader is Subhas Chandra Bose").
ఈ ప్రతిజ్ఞ ద్వారా ఇండియన్ లెజియన్ సైన్యం జర్మనీ సైన్యం అధీనంలో ఉందని, భారతదేశం విషయాలలో బోస్‌కు అగ్రనాయకత్వం కట్టబెట్టబడిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇండియన్ లెజియన్ ను వెన్నంటి నాజీ జర్మనీ సైన్యం సోవియట్ యూనియన్ మీదుగా భారత దేశంపై దండెత్తి బ్రిటిష్ వారిని పారద్రోలుతుందని బోస్ ఆకాంక్ష. ఇక్కడ బోస్ విచక్షణను చాలామంది ప్రశ్నించారు - అలా అక్షరాజ్యాలు విజయం సాధించిన తరువాత నిజంగా నాజీలు భారత దేశం వదలి వెళతారని ఎలా అనుకొన్నాడని?.కాని హిట్లర్ అలా చేసే వాడు అయితే బోస్ గమనించకుండానే చేతులు కలిపాడా,హిట్లర్ భావాలు అందరికి నచ్చకుండా ఉంటాయా??నచ్చకపోయినంత మాత్రాన ఆశయం చెడ్డది అవుతుందా??లక్ష్యం ఉన్నవాడు వేరే మాటలు పట్టించుకోడు బోస్ చేసిన పని కూడా అదే.లోకహితంకోసం లోకులనే కాకులు ఎన్ని అరచిన వాటిని పట్టించుకోకుండా ముందుకు పోయే వాడే నిజమైన నాయకుడు(చంద్ర బోస్ అయినా,హిట్లర్ అయినా చివరకు మనమైనా అవతలి వాడు ఎమనుకుంటూన్నాడో తెలుసుకోవాల్సిన పని మనది కాదు,మన లక్ష్య సాధనలో శ్రద్ధ అను లక్షణాన్ని మనం కలిగి ఉన్నామా లేదా??మన లక్ష్యంకై శ్రద్ద వహిస్తున్నామా లేదా?? అని పదే పదే ఆలోచించటమే మన పని).
విషయానికొద్దాం'
7.జులై 4, 1944 లో బర్మా లో భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీ లో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఉత్తేజ పూరితమైనవి. వీటిలో చాలా ప్రసిద్ధి గాంచినది.
"మీ రక్తాన్ని ధారపోయండి.. మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను".
8.నేతాజీ విమాన ప్రమాదంలో మరణిం చినట్లుగా ఉన్న నిరాదారవార్తను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించింది.
9.ముఖర్జీ కమీషన్ నేతృత్వంలోని పరిశోదనలో జపాన్ విమాన ప్రమాదం అబద్దం అని తేలింది(ప్రమాదం జరగలేదు అని).
10.అజ్ఞాతంలోకి వెళ్ళినట్లుగా భావిస్తున్న నేతాజీ నెహ్రుయొక్క చివరి రోజులలో అయన అంతిమ దినాన హాజరు అయినట్లుగా అయన దేహం పక్కనే కూర్చునట్లుగా ఫోటోలను వార్త చానెళ్లు విడుదల చేస్తూనే ఉన్నాయి.
11.ఇవన్ని చూస్తుంటే మనకు తెలియని ఒప్పందం ఏదో నేతాజీని అజ్ఞాతంలోకి పంపటం జరిగింది అని అర్ధం అవుతోంది.స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళు అయినా ఈ అంశాన్ని రహస్యంగానే ఎందుకు ఉంచింది??
12.ఒకటి మాత్రం చెప్పగలను గాంధీ తెచ్చిన స్వరాజ్యం మనది కాదు.ఈ స్వరాజ్యంలో దురాక్రమణల వలన ఉనికిని కోల్పోయిన భారత దేశం తిరిగి నిర్మించ బడలేదు!.పాశ్చాత్యపు మ్లేచ్చ సంస్కృతి నిర్మూలించబడలేదు!.అధికారం అనేది ఇప్పటికి విదేశీ వ్యక్తుల చేతులలోనే ఉంది!( సోనియా గురించి మాత్రమె కాదు.ఇంకా చాల,వీటో కు అడ్డుపడే చైనా విదేశీ శక్తే.మన చేత కాని తనం ను మంచితనంగా చూపుతున్నామా??మంచితనంతో చేతగాని వాళ్ళమవుతున్నామ్మ??ఆలోచించండి.ఇంకా చాలా).
13.నేతాజీ స్వతంత్రం తెచ్చి,గాందిజీ సహాయం చేసి ఉంటే సైన్యం పెరిగేది కాదా??అవకాశాన్ని వినియోగించుకుని ఉంటే ఏమై ఉండేదో తెలిసేది కదా.
14.నేతాజీ కలలు కన్న స్వరాజ్యం వచ్చే రోజు కోసం మనం అందరం ప్రయత్నించాలి.ప్రయత్నిస్తే చెయ్యలేని పనంటూ ఏది లేదు.సఫలం కాని కార్యం అంటూ ఏదీ లేదు.
"జోహార్ సుబాష్ చంద్ర బోస్ జోహార్".
Read More

ఓం.
ఇంతకంటే రమ్యంగా నేను వివరించగలమ..చాగంటి వారి వాఖ్యానంలో జాలువారిన భాగవత వివరణ.
ఇకపోతే ఇది భాగవతం గురించి పెద్దల మాట(చాగంటిగారు చెప్పారు ఇందులో).

"శ్లో"
నిగమ తల్ప తరూర్ఘలితం ఫలం.
శుకముఖతాంమృతధ్రువసంయుతం.
పిపత భాగవతం రసమాలయమ్
ఉహురుహు రశికః భువిభౌకాః

అర్ధము:
వేదములు అనేటువంటివి ఒక మహా వృక్షం అయితే.వేదముల యొక్క కొమ్మల చివర కాసిన ఫలాలు ఉపనిషతులు.ప్రశ్నోతర సంవాద రూపం ఉపనిషద్ రూపం.ఇవి జ్ఞాన ఖండాలు.మోక్ష సాధనాలు.అటువంటి ఫలములైన ఉపనిషత్తులలో మిగల పండిన పలం భాగవతం.
పండు భాగా పండింది అని ఎలా తెలుస్తుంది??చిలుక కొట్టిన పండు పండినట్లే సందేహం లేదు.మనం ఆవిధంగా మనం మిగల పండిన పండును గుర్తించవచ్చు.
ఇక్కడ భాగవతం పండిన ఫలం అని ఎలా చెప్పటం జరిగింది అనగా దానిని సర్వ శ్రేష్టుడైన శుక మహర్షి తెలుసుకోవటం జరిగింది (తండ్రి అయిన వ్యాసునిచే) కనుక భాగవతం భువిలోసర్వశ్రేష్టమయినది.
గురువు గారు చక్కగా చెప్తున్నారు (శుక మహర్షి గురించి,భాగవతం గురించి) వినండి.
(మీకు వీడియొ అవకాశం ఉంది అనే అనుకుంటున్నాము).
ముందు ముందు భాగవత వివరణ ఉంటుంది.

http://www.youtube.com/watch?v=56LQZLC2LMk
Read More

ఓం గురుభ్యోం నమః.

ఓం గురుభ్యోం నమః.
హరి ఓం.
మిత్రులారా,
భాగవతం అనేది ఒక పెద్ద జలాశయం లాంటిది ఆ జలాశయంలో కొన్ని లక్షలరకాల జీవరాశులు అనేకం జీవిస్తుంటాయి.ఒక పూర్ణ జలాశయం ఎంత కరువు సమయంలో అయినా పూర్తిగా నీటితో నిండి ఉండి ప్రాణాధారం అవుతుందో.అలాగే భాగవతం అనే నదీ జలాశయం ఎంత చెప్పిన ఇంకా మిగిలే ఉంటుంది.కనుక భాగవతమును ఈ వేదికమీద పూర్తిగా వివరించలేము.కనుక భాగవతం మీద అవగాహన మాత్రము తీసుకుని వచ్చే ప్రయత్నము చేస్తాము.ఆ ప్రయత్నంలో మా వివరణ మీకు ఉపయోగపడుతుంది అనే అనుకుంటున్నాము.మీకు అర్ధం అయ్యే విధముగానే మీకు చెప్తాము(చెప్పే ప్రయత్నమూ చేస్తాము).
మీకు పూర్తిగా అర్ధం అయ్యే విధముగా పూజ్య గురువులు చాగంటి కోటేశ్వరరావు వారి వ్యాఖ్యానాలను మీ ముందుంచుతున్నాము.
భక్తి జ్ఞాన వైరాగ్యములే మోక్షానికి మార్గము.
ఆర్తికి సమాధానమే భాగవతం.
భాగవతానికి మూలం ఆర్తి.
తెలుసుకోవాలనే కోరికకు సాకారమే భాగవతం.
భాగవతం తెలుసుకున్న వాడు లోకంలో దేనిని కోల్పోడు.చిన్న చిన్న విషయాలు అర్ధం చేసుకున్న వాడవుతాడు.జ్ఞాని అవుతాడు.లోకాన్ని అర్ధం చేసుకుంటాడు,సంతోషాన్ని,మహదానందాన్ని పొందుతాడు.పరమాత్మలో లీనం అవుతాడు.అందరికి (కుటుంభానికి) సరైనమార్గ దర్శకం అవుతాడు.
(ఇక్కడ "డు" అను పదం లింగ భేదం లేనిది). కాబట్టి పోతన భాగవతం చదివే ప్రయత్నం చేయ్యండి.చదవండి.సనాతన హిందూ ధర్మాన్ని మీ తరువాతి తరాలకు అందించండి.
చాగంటి వారి వ్యాఖ్యానం వినండి.
ఓం నమః శివాయ.
http://www.youtube.com/watch?v=_jfezfuB_BE
Read More

ॐ.

ॐ.
మహిళలు తలచుకుంటే కూలిపోయిన రాజ్యాన్ని నిలబెట్టగలరు,దుష్ట రాజ్యాన్ని కూలగొట్టనూగలరు.
మంచి కార్యం ఎప్పుడు సఫలం అవుతుంది.
జై భవాని.
Please take time to read this and Share this Friends

రెండు రోజుల క్రితం ఫేస్ బుక్ లో " ఓ నలుగురు సభ్యులు " నిస్సిగుగా, నిర్లజ్జగా స్త్రీల గురించి చాలా అసహ్యంగా పోస్ట్ లు, కామెంట్ లు పెడుతూ దాదాపి 8 గంటలపాటు చర్చించారు. మహిళలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, కులాలు, ప్రాంతాలు, వర్గాలు ఇలా........ వాళ్ళకేమి తేడా లేదు. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి రోజు ఏదో ఒక వివాదస్పదమైన పోస్ట్ పెట్టకపోతే వాళ్ళకి మనసు ఊరుకోదు. అలా చేయడం తప్పు అని చెబితే ఇక చెప్పినవారి పనైపోయినట్టే. వారిని విమర్శిస్తూ మెసేజిలు పెట్టడం, పోస్ట్ లు పెట్టడం చేస్తారు.

వాళ్ళకి ఒక కులం రంగు పులుముకుని, ఒక రాజకీయ పార్టీ రంగు పులుముకుని, ఇతర కులాలను, వర్గాలని, ఉద్యమాలను ఉద్దేశించి వివాదస్పదమైన వ్యాఖ్యాలు చేస్తారు.

ఒకసారి మన గ్రంధాలు స్త్రీల గురించి ఏమి చెబుతున్నాయో చూడండి.

ॐ ఓ స్త్రీ! నీవు అందరిని ప్రాభావితం చేసి ముందుకు నడిపించు. ఋగ్ వేదం 10.85.46

ॐ ఓ స్త్రీ! నీవు తెలివితేటలతో ఈ లోకంలో అలుముకున్న చీకట్లను తొలగించు. ఋగ్ వేదం 4.14.3

ॐ రాజ్యపాలనలో స్త్రీపురుషులకు సమాన హక్కు ఉంది. యజుర్వేదం 20.9

ॐ ఓ స్త్రీ! నీవు రాయి అంత దృడమైన దానివి. నీవు సూర్యప్రభల వంటి దివ్యమైన జ్ఞానం సంపాదించి,ఈ సమాజ శ్రేయస్సు కోసం దీర్గకాలం జీవించి ఉండాలి. అధర్వణ వేదం 14.1.47

ॐ ఏ కుటుంబంలో పురుషుల చేష్టలవల్ల స్త్రీ బాధపడుతుందో, ఆ కుటుంబం సర్వనాశనమవుతుంది. అలా కాక ఏ కుటుంబంలో స్త్రీ ఆనందంగా జీవనం గడుపుతుందో ఆ కుటుంబం శాంతి సౌఖ్యాలతో వర్దిల్లుతుంది. మనస్మృతి 3.57

ॐ కూతురికి మాత్రమే తల్లి ఆస్తి పొందే హక్కు ఉంది. మనుస్మృతి 9.131

ఇలా స్త్రీ గొప్పతనాన్ని హిందూ ధార్మిక గ్రంధాలు నొక్కి చెబుతున్నాయి. ఎవరో కొందరు మార్చేసిన పుస్తకాలు పట్టుకుని స్త్రీలు ఇంట్లోనే కూర్చోవాలి, వాళ్ళకి చదువుసంధ్యలు అనవసరం, బాల్యంలోనే వివాహం చేయాలంటూ వాదిస్తూ భారతీయ ధర్మాన్ని తప్పుగా అర్ధం చేసుకుని వాదిస్తున్నారు. కుల వివక్ష గురించి, స్త్రీల వివక్ష గురించి ఏవైతే మనస్మృతిలో ఉన్నవని వాదిస్తున్నారో, అవన్ని తప్పని, కాలక్రమంలో చేర్చబడినవని మహర్షి దయానంద సరస్వతి గారు నొక్కి చెప్పి, ఆయా వాక్యాలను ఖండించారు. దళితులకు కూడా వేదాన్ని అధ్యయనం చేసే అధికారముందని,దళితులకు ఉపనయనం చేసి వేదాలను నేర్పించారు ఆర్యసమాజ స్థాపకులు దయానంద సరస్వతి.

దళితులంటే ఎవరో కాదు, విదేశి దండయాత్రల సమయంలో వీరోచితంగా పోరాడి, ఓడిపోయిన వారిని విదేశీయులు సమాజానికి దూరం చేయగా వచ్చిన ఏర్పడిన వారే దళితులు అంటూ అనేక మంది చరిత్రకారులు చెబుతున్నారు.

అనేక మహానుభావులు పుట్టిన ఈ గడ్డ మీద ఏ ఉద్దేశ్యంతో చేశారో కాని, ఆ డర్టీ గ్యాంగ్ చేసిన కామెంట్ లు మొత్తం ఫేస్ బుక్ లో ఖాతాలున్నవారికి చెడ్డ పేరు తీసుకువచ్చేలా ఉన్నాయి. మన భారతీయ సమాజానికి, స్త్రీ జాతికి కళంకం తెచ్చేవిధంగా ఉన్నాయి.

ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిద్దాం. వారికి తగిన శిక్ష పడాలని ఆశిద్దాం.
Read More

హరి ఓం

హరి ఓం.
అపౌరషేయములైన వేదము మొదట ఒకే స్వరూపములో కలగలసి ఉన్నందువలన విప్ర మహర్షి శ్రీ వ్యాస మునీంద్రులు ఏకరూపంలో ఉన్న వేదమును చతుర్వేదములుగా విభజించి వాటి విస్తరణ భారాన్ని తన శిష్యులైన పైల,జైమినీ,వైశంపాయన,సుమంత మునులకు అప్పగించటం ద్వారా వాటి విస్తరణను త్వరితం చేశాడు.మిగిలిన పురాణఇతిహాస వివరణ,విస్తరణా భాద్యతను రోమహర్షునికి అప్పగించాడు.
పురాణేతిహాస భాగమును రోమహర్షునికి అందించటానికి ముందు వేద విస్తరణ మందమతి కలిగిన జనులకు సైతము అర్దము అయ్యే విదముగా వివరిచటం జరిగిందా లేదా అని సరి చూసుకోనగా,అది కాస్త మందమతులకు అర్ధం చేసుకోలేని రీతిలో ఉన్నదని తెలిసి నిస్సతువకులోను అయ్యి,కలత చెందాడు.
కలత చెందుతూ ఈ వేదసారమును సర్వజనులకు అర్ధం అయ్యే విదముగా వివరించాలి అని నిర్ణయించుకుని ఆ సంకల్పముతో భగవత్స్వరూపమును వివరించే గ్రంధ రచనకు పూనుకుని సరైన మార్గదర్శకం కొరకు ఎదురు చూస్తున్నాడు.
ఆ సమయములో సరస్వతీ నదీ తటాకమున నివశిస్తున్న వ్యాసాశ్రమమునకు నారద మహర్షి అరుదెంచారు.నారద ముని శుభాగమనమును గాంచిన వ్యాసదేవుడు గౌరవముతో లేచి సృష్టి కర్తయిన బ్రహ్మకు అందించే గౌరవమును అందించి,బ్రహ్మమానస పుత్రుడు అయిన నారద మునిని గౌరవించి,అర్చించాడు.
వేద వ్యాసుని అసంతృప్తిని గ్రహించి అతని వద్దకు యేతెంచిన నారద ముని చిరు మందహాసముతో సుఖాసీనుడై విప్రర్షి అయిన వ్యాసునితో ఇలా పలికారు.
"శ్లో"
నారద ఉవాచ.
పారాశర్య మహా భాగ భవితః కచిదాత్మనాl
పరితుష్యతి శారీర ఆత్మా మానస ఏవవాll
భావము:
పరాశరతనయా వ్యాసా!!.దేహమును లేదా మనస్సును ఆత్మానుభవ లక్ష్యముగా భావించుట ద్వారా నీవు సంతృప్తి చెందియుంటివా?
సామాన్య మానవులు దేహాత్మ లేదా మనో ఆత్మానుభావన పొంది యుండుట వలన మనస్సునే ఆత్మ గా భావించవచ్చును కాని వ్యాసుని వంటి వారికి మాత్రమూ అది తగని కార్యము.అందుకే నారద ముని అలా వ్యాసుల వారిని అడగటం జరిగింది.
నీవు చేశిన గొప్ప కార్యాలు,వివరించిన జ్ఞాన భాగాలు మరచిపోయావా??ఇంత చేసినా నువ్వు ఎందుకు ఇంత అసంతృప్తిగా ఉన్నావు నీ వేద విస్తరణ అనందించవలసిన అంశమే కదా??నీ అసంతృప్తికి కారణం ఏమిటి అని అడుగగా.
వ్యాస మునీంద్రుల వారు నారద మునికి ప్రణమిల్లి,,.ఆచార్య! తమకు తెలియని విషయము కాదు.నేనేమి చేసానో మీరే చెప్పారు.తమకు తెలుసు.నా మనస్సులోని అసంతృప్తికి కారణం కూడా తమకు తెలుసు.కాని అడగనిదే చెప్పకూడదు కనుక నేనే మిమ్ములను అడుగుతున్నాను.
నా ఈ వేద విస్తరణ సమస్త సర్వ జనులు అవగతం చేసుకునేలా వివరించాలి అని నిర్ణయించుకున్నాను.కాని దీనికి మొదలు ఏమిటో తెలియక సరైన మార్గదర్శకత్వం కొరకు ఎదురుచూస్తున్నాను.దయచేసి నాకు భగవత్ స్వరూప వర్ణన ను అందరికి అర్ధం అయ్యే రీతిలో వివరించే ఉపాయము తెలుపండి.భగవంతుని గాదను వివరించండి అని వేడుకొన్నాడు.
అప్పుడు నిరంతర హరి నామ స్మరణ చేసే నారద మహర్షి భాగవత వివరణ చేసి వ్యాస మహర్షిని శ్రీ మద్మహా భాగవతమును రచించే దిశగా మరలించటం జరిగింది. ఆ విదముగా వ్యాస మునీంద్రులు భాగవత రచన చెయ్యటం జరిగింది.మరి భాగవతమును నారదుని ద్వారా తెలుసుకుని రచించిన వ్యాస మునీంద్రులు దాని స్వీకరించి,వివరించవలసిన సర్వ సంగ పరిత్యాగి,జితేంద్రియుడు అయినవాడి ద్వారా సమస్త మానవులకు అందించాలి అని భావించి.అలా చేస్తేనే భాగవత వివరణ సవివరముగా,రక్షణగా,తన వివరణకు కొనసాగింపుగా ఉంటుంది అని భావించటం జరిగినది.అలా భావించి ఆ మనీషికై ఎదురు చూస్తూ ఉండగా,దైవ సంకల్పముతో వ్యాసుని ద్వారా జితేంద్రియుడు శుక మహర్షి జననం,ఆవిర్భావం జరిగినది.
వివరణ తరువాతి పోస్ట్ నందు.
_/\_
ఓం నమః శివాయ.
Read More

Powered By Blogger | Template Created By Lord HTML