What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 27 January 2013

సన్నాసి సుశీల్ కుమార్ షిండే

రెండు రోజుల క్రితం "రెహ్మాన్ మాలిక్" అనే పాకిస్తాన్ మంత్రి "శాంతి, ప్రేమ" సందేశాలను ను తీసుకువస్తున్నాను అని మన దేశానికి వచ్చాడు. పాకిస్తాన్-భారత్ మధ్య వీసా ఒప్పందం గురించి చర్చించడానికి మన హోం సాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ని కలిసాడు.

ఈయనగారి శాంతి సందేశం ఏమిటో తెలుసా? ముంబై దాడులు, బాబ్రి కూల్చివేత రెండూ ఒకటేనట !!! భారత్ సైనికుడు కెప్టెన్ సౌరభ్ కలియా ను పాకిస్తాన్ సైనికులు క్రూరంగా చంపివేశారు. ఇంతవరకు అతని కుటుంబానికి భారత్ ప్రభుత్వం న్యాయం చేయలేదు. అయితే శాంతి సందేశాన్ని అందించడానికి వచ్చిన రెహ్మాన్ మాలిక్ "కప్టెన్ కలియా వాతావరణం బాగొలేక చనిపొయాడు" అని సెలవిచ్చాడు. మన దేశానికి వచ్చి మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ మంత్రులు కించిత్ చలించలేదు. ఎన్ని దాడులు జరిగినా, ఎంత మంది ప్రాణాలు పోయినా మన నేతలు సిగ్గు రాదు. ఉగ్రవాద దేశం అయిన పాకిస్తాన్ ని ఆహ్వానిస్తూనే ఉంటారు.
==================================
బాబ్రి కూల్చివేత మన దేశ అంతర్గత విషయం. దీంట్లో పాకిస్తన్ మంత్రులు కలగచేసుకోవడానికి లేదు. పాకిస్తాన్లో మైనరిటీల(హిందువులు, సిక్కులు) జీవితం ఘోరంగా ఉంది. కొన్ని వేల హిందూ ఆలయాలను పాకిస్తానీయులు కూల్చివేసారు. ఈ మధ్యనే 6యేళ్ళ పాపని మానభంగం చేశారు. వీటి గురించి అడిగే దమ్మ్ము లేదా మన భారతీయ నేతలకి !!! ఎందుకు కాంగ్రెస్ ఎప్పుడు పాకిస్తాన్ అడుగులకు మడుగులొత్తాలని చూస్తుంది?




No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML