మిత్రులారా, అఖండ భారతం ఎప్పుడైతే మతప్రాతిపదిక
మీద విభజించబడినదో అక్కడ ఉండే హిందువులు కూడా దాదాపుగా
కనుమరుగైపొయారు/అంతరించిపోయారు.
పాకిస్తాన్ మరియు బాంగ్లాదేశ్ భారత్ నుండి విడిపోయిన తరువాత అక్కడి హిందువుల శాంతం బాగా పడిపోయినది మరియు అక్కడ హిందువులు ఎన్నో అత్యాచారలకు గురయ్యారు. అక్కడ ఉండే హిందువులకు కనీస హక్కులు లేవు. ఆలయాలు కూల్చబడ్డాయి.
అమెరికా పార్లమెంటు సభ్యుడు రాబర్ట్ డోల్డ్ బాంగ్లాదేశ్ లో 49 మిలియన్ హిందువులు కనుమరుగైపోయారని చెప్పారు.
ఇది మిత్రులారా పరిస్థితి. ఎప్పుడైతే మతోన్మాద శక్తులు దేశంలో ఎక్కువై ఆధిక్యం సంపాదిస్తాయో దేశం అప్పుడు ముక్కలు అవ్తుంది. దానికి ఉదాహరణ పాకిస్తాన్, బాంగ్లదేశ్ ! వాళ్ళకి మతం పేరుతో ఇచ్చిన రెండు దేశాలు సరిపోలేదు ఇప్పుడు కాశ్మీర్ కోసం ఎంతో మంది ప్రాణాలు తీస్తున్నారు. సనాతన ధర్మం/సంస్కృతి భారత దేశంలో బ్రతికి ఉన్నంతకాలం భారతదేశాన్ని ఎవరు ఏమి చేయలేరు.
పాకిస్తాన్ మరియు బాంగ్లాదేశ్ భారత్ నుండి విడిపోయిన తరువాత అక్కడి హిందువుల శాంతం బాగా పడిపోయినది మరియు అక్కడ హిందువులు ఎన్నో అత్యాచారలకు గురయ్యారు. అక్కడ ఉండే హిందువులకు కనీస హక్కులు లేవు. ఆలయాలు కూల్చబడ్డాయి.
అమెరికా పార్లమెంటు సభ్యుడు రాబర్ట్ డోల్డ్ బాంగ్లాదేశ్ లో 49 మిలియన్ హిందువులు కనుమరుగైపోయారని చెప్పారు.
ఇది మిత్రులారా పరిస్థితి. ఎప్పుడైతే మతోన్మాద శక్తులు దేశంలో ఎక్కువై ఆధిక్యం సంపాదిస్తాయో దేశం అప్పుడు ముక్కలు అవ్తుంది. దానికి ఉదాహరణ పాకిస్తాన్, బాంగ్లదేశ్ ! వాళ్ళకి మతం పేరుతో ఇచ్చిన రెండు దేశాలు సరిపోలేదు ఇప్పుడు కాశ్మీర్ కోసం ఎంతో మంది ప్రాణాలు తీస్తున్నారు. సనాతన ధర్మం/సంస్కృతి భారత దేశంలో బ్రతికి ఉన్నంతకాలం భారతదేశాన్ని ఎవరు ఏమి చేయలేరు.
No comments:
Post a Comment