ఎవరిది మతతత్వ పార్టీ?
మిత్రులారా, కొంతమంది కుహానా లౌకికవాదులు, మరియు కొన్ని రాజకీయ పార్టీలు కనీస అవగాహన లేకుండా భారతీయ జనతా పార్టీని "మతతత్వ పార్టీ" అని దూషిస్తుంటారు. అలా అనే ముందు వాళ్ళు ఎటువంటి వారిని సమర్ధిస్తున్నారో, ఎటువంటి పార్టీలతో పొత్తు పెట్టుకున్నారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నోరు ఉంది కదా అని కనీస అవగాహన లేకుండా బీజేపీ మతతత్వ పార్టీ అని దూషించడం సరైనది కాదు.
అసలు ఈ కుహానా లౌకికవాద రాజకీయ పార్టీలు బీజేపీని ఎందుకు మతతత్వ పార్టీ అంటాయో చూద్దాం ! "భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం "హిందూ నేషనలిజం/హిందుత్వం" అంటే హిందు ధర్మ సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుని ఈ దేశాన్ని పాలించడం. భారత దేశంలో అనాది కాలం గా ఉన్నది సనాతన హిందూ ధర్మం. మన దేశ ఉనికి, భారతీయుల ఉనికి మన హిందూ సంస్కృతి, సంప్రదాయాలు మరియూ ధార్మికత. సనాతాన ధర్మం భోధించేది " వసుధైక కుటుంబకం" అంటే ఈ ప్రపంచమంతా ఒక కుటుంబం. అలాంటి హైందవ సిధ్ధాంతన్ని తమ పార్టీ సిద్ధాంతంగా చేసుకున్న భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీనా?
స్వాతంత్రం వచ్చిన తరువాత కేవలం నెహ్రూ కుటుంబమమే భారత దేశాన్ని చాలా యేళ్ళు పాలించింది. చరిత్ర పుస్తకాలలో స్వాతంత్రం సాధించిన ఘనత కేవలం నెహ్రు-గాంధి కుటుంబనికి చెందుతుంది. ఇంకా నెహ్రు చేసిన అపరాధాలు ఎన్నో ! కాశ్మీరు సమస్య, కాశ్మీరు కి ప్రత్యేకంగా ఇంకొక రాజ్యాంగం, చైనాతో యుద్ధంలో భారత్ ఓడిపోవడం ఇలా ఎన్నో ! భారత దేశ విభజన మతం ప్రాతిపదిక మీద జరిగింది. ముస్లింలకు ప్రత్యేక దేశం కావలని మహమ్మద్ అలీ జిన్నాహ్ గాంధి మీద ఒత్తిడి తెచ్చాడు. అతను కోరిన విధంగా ప్రత్యేక పాకిస్తాన్ ఇచ్చేశాము. అలానే బంగ్లాదేశ్ కూడా 1950లో ఇచ్చేశాము. ఇలా మత ప్రతిపాదిక మీద మన అఖండ భారతం లోంచి రెండు భాగాలను విభజించి ముస్లిం దేశాలుగా ఇచ్చేసాము. ఇలా ఇచ్చినా కూడా చల మంది ముస్లింలు భారత్లోనే ఉండిపొయారు. వారిని సంతృప్తి పరచి వోట్లు సంపాదించడం కోసం కాంగ్రెస్ చేయని పని లేదు. ఇంక పశ్చిమ రాష్ట్రాలలో క్రైస్తవ ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల అవి కూడా సమస్యాత్మకంగా తయారయ్యాయి. దేశ భద్రతకు ప్రమాదం గా తర్యారు అయ్యాయి. వీటి నుండి భారత్ ను కాపాడుటకే భారతీయ జనతా పార్టీ అవతరించింది. హిందుత్వాన్ని సిద్ధాంతం గా తీసుకుంది. వోటు బ్యాంకు రాజకీయాల నిర్మూలన, దేశ భద్రత, కాశ్మీరు సమస్య ను పరిష్కరించుట, భారతీయ సంస్కృతిని కాపాడుట ఇవి బీజేపీ లక్ష్యాలు. ముస్లింలను సంతృప్తి పరచడానికి మన ఉనికిని మనం ఎందుకు వదులుకోవాలి? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ కేవలం ముస్లింలను సంతృప్తి పరచుకొనుటకు భారతీయులకు తప్పుడు చరిత్రను చూపింది. కాశ్మీరు కాలిపొతున్నా చూస్తూ ఊరుకుంది. 2 లక్షల పైగా కాశ్మీరి పండితులను ముస్లిం ఉగ్రవాదులు తరిమివేస్తే చేతగాని దద్దమ్మలాగా కూర్చుంది. కేవలం ముస్లిం వోటు బ్యాంకు కోసం. మనకి ఎమి ఒరిగింది?
బీజేపీ ఎన్నడూ ముస్లిం, క్రైస్తవ వ్యతిరేక పార్టీ కాదు. వారు కేవలం మేము సనాతన సంస్కృతికి వారసులం అని గర్వం గా చెప్పుకుంటారు. అందువల్ల వారు కాంగ్రెస్ కి మతతత్వవాదులుగా కనిపిస్తారు. అదేమిటి అంటే బాబ్రి, గోద్రా అంటారు. అసలు బాబ్రి,గోద్ర పూర్వ చరిత్రను తెలుసుకుని మాట్లడరు.
రెండవ భాగం ఇంకొక టపాలో...
మిత్రులారా, కొంతమంది కుహానా లౌకికవాదులు, మరియు కొన్ని రాజకీయ పార్టీలు కనీస అవగాహన లేకుండా భారతీయ జనతా పార్టీని "మతతత్వ పార్టీ" అని దూషిస్తుంటారు. అలా అనే ముందు వాళ్ళు ఎటువంటి వారిని సమర్ధిస్తున్నారో, ఎటువంటి పార్టీలతో పొత్తు పెట్టుకున్నారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నోరు ఉంది కదా అని కనీస అవగాహన లేకుండా బీజేపీ మతతత్వ పార్టీ అని దూషించడం సరైనది కాదు.
అసలు ఈ కుహానా లౌకికవాద రాజకీయ పార్టీలు బీజేపీని ఎందుకు మతతత్వ పార్టీ అంటాయో చూద్దాం ! "భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం "హిందూ నేషనలిజం/హిందుత్వం" అంటే హిందు ధర్మ సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుని ఈ దేశాన్ని పాలించడం. భారత దేశంలో అనాది కాలం గా ఉన్నది సనాతన హిందూ ధర్మం. మన దేశ ఉనికి, భారతీయుల ఉనికి మన హిందూ సంస్కృతి, సంప్రదాయాలు మరియూ ధార్మికత. సనాతాన ధర్మం భోధించేది " వసుధైక కుటుంబకం" అంటే ఈ ప్రపంచమంతా ఒక కుటుంబం. అలాంటి హైందవ సిధ్ధాంతన్ని తమ పార్టీ సిద్ధాంతంగా చేసుకున్న భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీనా?
స్వాతంత్రం వచ్చిన తరువాత కేవలం నెహ్రూ కుటుంబమమే భారత దేశాన్ని చాలా యేళ్ళు పాలించింది. చరిత్ర పుస్తకాలలో స్వాతంత్రం సాధించిన ఘనత కేవలం నెహ్రు-గాంధి కుటుంబనికి చెందుతుంది. ఇంకా నెహ్రు చేసిన అపరాధాలు ఎన్నో ! కాశ్మీరు సమస్య, కాశ్మీరు కి ప్రత్యేకంగా ఇంకొక రాజ్యాంగం, చైనాతో యుద్ధంలో భారత్ ఓడిపోవడం ఇలా ఎన్నో ! భారత దేశ విభజన మతం ప్రాతిపదిక మీద జరిగింది. ముస్లింలకు ప్రత్యేక దేశం కావలని మహమ్మద్ అలీ జిన్నాహ్ గాంధి మీద ఒత్తిడి తెచ్చాడు. అతను కోరిన విధంగా ప్రత్యేక పాకిస్తాన్ ఇచ్చేశాము. అలానే బంగ్లాదేశ్ కూడా 1950లో ఇచ్చేశాము. ఇలా మత ప్రతిపాదిక మీద మన అఖండ భారతం లోంచి రెండు భాగాలను విభజించి ముస్లిం దేశాలుగా ఇచ్చేసాము. ఇలా ఇచ్చినా కూడా చల మంది ముస్లింలు భారత్లోనే ఉండిపొయారు. వారిని సంతృప్తి పరచి వోట్లు సంపాదించడం కోసం కాంగ్రెస్ చేయని పని లేదు. ఇంక పశ్చిమ రాష్ట్రాలలో క్రైస్తవ ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల అవి కూడా సమస్యాత్మకంగా తయారయ్యాయి. దేశ భద్రతకు ప్రమాదం గా తర్యారు అయ్యాయి. వీటి నుండి భారత్ ను కాపాడుటకే భారతీయ జనతా పార్టీ అవతరించింది. హిందుత్వాన్ని సిద్ధాంతం గా తీసుకుంది. వోటు బ్యాంకు రాజకీయాల నిర్మూలన, దేశ భద్రత, కాశ్మీరు సమస్య ను పరిష్కరించుట, భారతీయ సంస్కృతిని కాపాడుట ఇవి బీజేపీ లక్ష్యాలు. ముస్లింలను సంతృప్తి పరచడానికి మన ఉనికిని మనం ఎందుకు వదులుకోవాలి? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ కేవలం ముస్లింలను సంతృప్తి పరచుకొనుటకు భారతీయులకు తప్పుడు చరిత్రను చూపింది. కాశ్మీరు కాలిపొతున్నా చూస్తూ ఊరుకుంది. 2 లక్షల పైగా కాశ్మీరి పండితులను ముస్లిం ఉగ్రవాదులు తరిమివేస్తే చేతగాని దద్దమ్మలాగా కూర్చుంది. కేవలం ముస్లిం వోటు బ్యాంకు కోసం. మనకి ఎమి ఒరిగింది?
బీజేపీ ఎన్నడూ ముస్లిం, క్రైస్తవ వ్యతిరేక పార్టీ కాదు. వారు కేవలం మేము సనాతన సంస్కృతికి వారసులం అని గర్వం గా చెప్పుకుంటారు. అందువల్ల వారు కాంగ్రెస్ కి మతతత్వవాదులుగా కనిపిస్తారు. అదేమిటి అంటే బాబ్రి, గోద్రా అంటారు. అసలు బాబ్రి,గోద్ర పూర్వ చరిత్రను తెలుసుకుని మాట్లడరు.
రెండవ భాగం ఇంకొక టపాలో...
No comments:
Post a Comment