What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 27 January 2013

వై ఎస్ రాజశేకర్ రెడ్డి ఒక దిక్కుమాలిన cm

సౌజన్యం:పరశు రాముడు

"వై'ఏసు'పార్టీ హిందూద్వేషం" మనరాష్ట్రంలో హిందూధర్మానికి వైఏసు చేసినంత ద్రోహం ఎవరూచేయలేదంటే అతిశయోక్తి కాదు! అవినీతి, బంధుప్రీతి తో పాటు కుళ్ళురాజకీయాలు నడిపే కాంగ్రెస్ యొక్క ముద్దులకూతురు వైఏసుకాంగ్రెస్ కూడా తల్లిసిద్ధాంతాలనే కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీనే మించిపోతోంది! వైఏసు ఒక కరుడుకట్టిన క్రైస్తవుడు., అతడు తన ప్రతీ పుట్టినరోజు కూడా జెరూసలేంలో జరుపుకునేంత మతాభిమాని. కానీ ఆలయాలకు రాకపోతే హిందూఓట్లు గల్లంతైపోతాయని వచ్చేవాడు., అతడు రాజ్యాంగవిరుద్ధ మైనారిటీ రిజర్వేషాలు తెచ్చి హిందువులకు అన్యాయం చేశాడు... వైఏసు పాలనాకాలంలో చర్చిలు, పాష్టర్లసంస్కృతి విచ్చలవిడిగా పెరిగిపోయాయి. మతమార్పిళ్ళు భారీస్థాయిలో జరిగేవి- ఈ మతమార్పిళ్ళు తన అల్లుడు అనిల్కుమార్ చేత స్వయంగా చేయించడం గమనార్హం. తిరుమలకు తీరని అన్యాయం చేశాడు- దేవదేవుడి నగరమైన తిరుమలలోనే క్రైస్తవమత ప్రచారం చేయించిన ఘనుడు వైఏసు. క్రైస్తవుడైన భూమన కరుణాకర్ ను తితిదే ఛైర్మన్ చేసిన మహానుభావుడు. "ఏడుకొండలవాడివి ఏడుకొండలు కాదు-రెండుకొండలే" అని పనికిమాలిన జీవో తెచ్చాడు, తద్వారా మిగిలినకొండలపై చర్చిలు కట్టిదామనుకున్నాడు., కానీ కథ అడ్డంతిరిగి హిందూసంస్థల నుంచి తీవ్రవ్యతిరేకత రావడంతో జీవో ఉపసంహరించుకున్నాడు. ఇలా వైఏసు క్రైస్తవరాజకీయాలు కొనసాగిస్తే.... వైఏసుకాంగ్రెస్ గౌరవఅధ్యక్షురాలు విజయలక్ష్మి ఏకంగా బైబిల్ పట్టుకు రాజకీయసభలకు హాజరవుతారు. జగన్ అయితే రాకరాక తిరుమలకు వచ్చి డిక్లరేషన్ మీద సంతకం చేయకుండా ఆలయంలోకి ప్రవేశించాడు., ఆలయంలో గోవిందనామం తప్ప ఇంకే నినాదం చేయరాదనే ఇంగితజ్ఞానం లేకుండా 'జైజగన్' అని హోరెత్తే నినాదాలు చేయిస్తే అర్చకులు ముక్కున వేలేసుకున్నారు! ఇక పార్టీ విషయానికొస్తే ఆ పార్టీ పుట్టిననాడే పార్టీజెండాలో 'కాషాయాన్నే తుడిచేశారు'- పార్టీజెండాలో కాషాయం ఉన్న కాంగ్రెస్సే అని ఘోరాలు చేస్తుంటే, కాషాయాన్ని తుడిచేసిన ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో హిందూఓటర్లు విజ్ఞతతో ఆలోచించాలి!! తిరుమల వైభవాన్ని భ్రష్టుపట్టించిన భూమన కరుణాకర్ ను తిరుపతి అసెంబ్లీస్థానానికి నిలబెట్టిన హిందూవ్యతిరేకపార్టీ... ఇలా చెప్పుకుంటూపోతే వారి హిందూవ్యతిరేక చర్యలు కోకొల్లలు... మతంమారాక కులం ఉండదు, అయినాసరే రెడ్డికులరాజకీయంతో రెడ్డిసోదరులను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.. విజ్ఞులైన రెడ్డిసోదరులారా! హిందూబంధువులారా! మేల్కోండి, ఇలాంటి మతరాజకీయపార్టీల భరతం పట్టండి.... జైశ్రీరామ్.కలగర.పడమటి లంక

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML