ఇంతకన్నా దిగజారుడుతనం, దౌర్భాగ్యమ్, నీచాతి నీచం,వక్రబుద్హి మరొకటి ఉండదు :
ఏంటి సాక్షి పేపర్ చదువుతున్నార ???? మీరు మీకు తెలియకుండానే హిందూ వ్యతిరేకిగా మారిపోతారు ఇది 100% నిజం. ఎందుకంటారా అయితే ఇది చదవండి.
ఏ డిస్ట్రిక్ట్ లో అయితే ప్రముక దేవాలయాలు ఉన్నాయో ఆ జిల్లా ఎడిషన్స్ లో వాటిపై , విరక్తి కలిగేల రాతలు రాయటం, సాక్షి కి క్రిస్టియన్ మిషనరీలు ,బిబెల్ మిషన్ ల తో పెట్టిన విద్య.
30.01.2013 వ తేది నాడు సాక్షి లో కృష్ణ - డిస్ట్రిక్ట్ జిల్లా ఎడిషన్స్ లో "నో ప్లేట్ కల్లెక్షన్" అని వార్త చదవండి మీకే తెలుస్తుంది.
భవాని దీక్షల విరమణ కారణంగ కనకదుర్గ ఆలయానికి భారిగ జనం తరలి వచ్చారు, సహజంగానే భక్తుల కానుకలతో గుడి ఆదాయం పెరుగుతుంది. ఈ విషయాన్ని వక్రీకరించి గుడిలో ఏదో దోపిడీ జరుగుతున్నట్లు, భక్తుల సొమ్ము పై అధికారుల పాలైనట్టు వార్తలు రాస్తున్నారు. ఎందుకని సాక్షి పేపర్ వీటి గురించి తన పేపర్ లో ప్రస్థవించుటలేదొ వారికే తెలియాలి.
1. మొన్న జరిగిన బిబెల్ మిషన్ కి ఎంత ఆదాయం వచిందో, అదంతా ఏమైందో పేపర్లో ఒక్క వాక్యం కూడా రాయలేదు.
2. "300 కోట్ల రూపాయలు" కన్వర్తేడ్ క్రిస్టియన్ ల డబ్బు ,మిషనరీ ల పేరుతో మోసం చేసిన వార్త ఎందుకు రాయలేదు.దేని గురించి అన్ని తెలుగు న్యూస్ చానల్స్ క్రైమ్ రిపోర్ట్స్ లో వచ్చింది కాని సాక్షి కి కనపడలేదు.
3. గుణదలలో , కరీంనగర్ లో పాస్టెర్స్ చేసిన రేప్ సంఘటనలు మీ కళ్ళకు కనపడవ.????
4. రోజుకో పండగంటు నగరం నిండా పోస్టర్ అతికించే క్రిస్టియన్ మీటింగుల కు డబ్బు ఎక్కదను0చి వస్తోంది, ఎంత సద్వినియోగం అవుతోంది మీకు కనపడవ ??????????
ఇటువంటి కుట్రలను అందరు కుల,వర్గ, విభేదాలు లేకుండ వ్యతిరేకించా వలసిన అవసరం ఉన్నది .
ఏంటి సాక్షి పేపర్ చదువుతున్నార ???? మీరు మీకు తెలియకుండానే హిందూ వ్యతిరేకిగా మారిపోతారు ఇది 100% నిజం. ఎందుకంటారా అయితే ఇది చదవండి.
ఏ డిస్ట్రిక్ట్ లో అయితే ప్రముక దేవాలయాలు ఉన్నాయో ఆ జిల్లా ఎడిషన్స్ లో వాటిపై , విరక్తి కలిగేల రాతలు రాయటం, సాక్షి కి క్రిస్టియన్ మిషనరీలు ,బిబెల్ మిషన్ ల తో పెట్టిన విద్య.
30.01.2013 వ తేది నాడు సాక్షి లో కృష్ణ - డిస్ట్రిక్ట్ జిల్లా ఎడిషన్స్ లో "నో ప్లేట్ కల్లెక్షన్" అని వార్త చదవండి మీకే తెలుస్తుంది.
భవాని దీక్షల విరమణ కారణంగ కనకదుర్గ ఆలయానికి భారిగ జనం తరలి వచ్చారు, సహజంగానే భక్తుల కానుకలతో గుడి ఆదాయం పెరుగుతుంది. ఈ విషయాన్ని వక్రీకరించి గుడిలో ఏదో దోపిడీ జరుగుతున్నట్లు, భక్తుల సొమ్ము పై అధికారుల పాలైనట్టు వార్తలు రాస్తున్నారు. ఎందుకని సాక్షి పేపర్ వీటి గురించి తన పేపర్ లో ప్రస్థవించుటలేదొ వారికే తెలియాలి.
1. మొన్న జరిగిన బిబెల్ మిషన్ కి ఎంత ఆదాయం వచిందో, అదంతా ఏమైందో పేపర్లో ఒక్క వాక్యం కూడా రాయలేదు.
2. "300 కోట్ల రూపాయలు" కన్వర్తేడ్ క్రిస్టియన్ ల డబ్బు ,మిషనరీ ల పేరుతో మోసం చేసిన వార్త ఎందుకు రాయలేదు.దేని గురించి అన్ని తెలుగు న్యూస్ చానల్స్ క్రైమ్ రిపోర్ట్స్ లో వచ్చింది కాని సాక్షి కి కనపడలేదు.
3. గుణదలలో , కరీంనగర్ లో పాస్టెర్స్ చేసిన రేప్ సంఘటనలు మీ కళ్ళకు కనపడవ.????
4. రోజుకో పండగంటు నగరం నిండా పోస్టర్ అతికించే క్రిస్టియన్ మీటింగుల కు డబ్బు ఎక్కదను0చి వస్తోంది, ఎంత సద్వినియోగం అవుతోంది మీకు కనపడవ ??????????
ఇటువంటి కుట్రలను అందరు కుల,వర్గ, విభేదాలు లేకుండ వ్యతిరేకించా వలసిన అవసరం ఉన్నది .
No comments:
Post a Comment