What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 27 January 2013

మిత్రులారా

మిత్రులారా, హిందువులలో చాలా మందిక మత మార్పిడుల గురించి చాలా తేలికగా తీసుకుంటారు. ఇతర మతాల వారు వారి పని వారు చుసుకుంటే మనకి ఎటువంటి బాధ లేదు. కాని విదేశాల నుండి వచ్చే నిధులతో ఇక్కడ వారిని మతం మార్చి మళ్ళీ మనల్ని బానిసలుగా చేయాలని చూస్తున్నారు. మతం మార్చుకుంటే ఏమౌతుందో చూడండి:

-మన సంస్కృతి, సాంప్రదాయలను మూఢ నమ్మకాలుగా ప్రచారం చేస్తారు.
-మన సంస్కృతి మీద ద్వేషం పెంచుకుంటారు.
-ఒకరు మతం మార్చుంటే, ఆ మార్చుకున్న వాళ్ళు చుట్టూ ఉన్న పది కుటుంబాలను మార్చాలని అనుకుంటారు.
-ఎప్పుడైతే మన సంస్కృతితో ప్రజలకి సంబంధం లేకుండా పోతుందో, అప్పుడు జాతీయవాదం కూడా పోతుంది. అప్పుడే వేర్పాటువాదం వస్తుంది.
-మన ఆలయాలు, పుణ్య క్షేత్రాలు కూడా వదలకుండా మత ప్రచారం చేస్కుంటారు.
-దేశంలో సనాతన సంస్కృతి లేకుండా పోతుంది. మన దేశ ఉనికి అయిన సనాతన సంస్కృతి లేకపోతే ఇక దేశన్ని సులభంగా విభజించవచ్చు.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీ చుట్టూ ఉండే ప్రజలను జాగృతం చేయండి. భారత దేశాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడండి.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML