సుభాష్ చంద్రబోస్ :
(జననం జనవరి 23, 1897). (మరణం: ఆగష్టు 18, 1945న చనిపోయినట్లుగా భావిస్తున్నారు కాని మరణించలేదు).
1.సాయుధ పోరాట మార్గాన్ని ఆంగ్లేయ పాలన అణచటానికి ఎన్నుకుని దాదాపు సాదించే స్థాయికి చేరుకున్నాడు.
2.బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు బావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు.
3.రెండవ ప్రపంచ యుద్ధం సన్నాహాలలో తలమునకలైన బ్రిటీష్ సైన్యాన్ని,పాలనను మన దేశం నుంచి వెళ్లగొట్టే సువర్ణావకాశం ఇదే అని బావించాడు.
4.జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్ధిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వం ను సింగపూర్ లో ఏర్పరచాడు.
5.ఆంగ్లేయుల పై పొరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ మరియు జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యం ను ఏర్పాటు చేశాడు.
6.నేతాజీ జర్మని సైన్యం లో కీలక పత్ర వహిస్తున్నప్పుడు నాజి సైన్యపు ప్రతీజ్ఞ ఇలా ఉండేది:
"భగవంతుని సాక్షిగా నేను జర్మన్ జాతి, రాజ్యం ఏకైక నాయకుడైన ఎడాల్ఫ్ హిట్లర్కు, భారత దేశపు స్వాతంత్ర్యానికోసం పోరాడే జర్మన్ సైన్యం నాయకుడైన సుభాష్ చంద్రబోస్కు విధేయుడనై ఉంటాను"
("I swear by God this holy oath that I will obey the leader of the German race and state, Adolf Hitler, as the commander of the German armed forces in the fight for India, whose leader is Subhas Chandra Bose").
ఈ ప్రతిజ్ఞ ద్వారా ఇండియన్ లెజియన్ సైన్యం జర్మనీ సైన్యం అధీనంలో ఉందని, భారతదేశం విషయాలలో బోస్కు అగ్రనాయకత్వం కట్టబెట్టబడిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇండియన్ లెజియన్ ను వెన్నంటి నాజీ జర్మనీ సైన్యం సోవియట్ యూనియన్ మీదుగా భారత దేశంపై దండెత్తి బ్రిటిష్ వారిని పారద్రోలుతుందని బోస్ ఆకాంక్ష. ఇక్కడ బోస్ విచక్షణను చాలామంది ప్రశ్నించారు - అలా అక్షరాజ్యాలు విజయం సాధించిన తరువాత నిజంగా నాజీలు భారత దేశం వదలి వెళతారని ఎలా అనుకొన్నాడని?.కాని హిట్లర్ అలా చేసే వాడు అయితే బోస్ గమనించకుండానే చేతులు కలిపాడా,హిట్లర్ భావాలు అందరికి నచ్చకుండా ఉంటాయా??నచ్చకపోయినంత మాత్రాన ఆశయం చెడ్డది అవుతుందా??లక్ష్యం ఉన్నవాడు వేరే మాటలు పట్టించుకోడు బోస్ చేసిన పని కూడా అదే.లోకహితంకోసం లోకులనే కాకులు ఎన్ని అరచిన వాటిని పట్టించుకోకుండా ముందుకు పోయే వాడే నిజమైన నాయకుడు(చంద్ర బోస్ అయినా,హిట్లర్ అయినా చివరకు మనమైనా అవతలి వాడు ఎమనుకుంటూన్నాడో తెలుసుకోవాల్సిన పని మనది కాదు,మన లక్ష్య సాధనలో శ్రద్ధ అను లక్షణాన్ని మనం కలిగి ఉన్నామా లేదా??మన లక్ష్యంకై శ్రద్ద వహిస్తున్నామా లేదా?? అని పదే పదే ఆలోచించటమే మన పని).
విషయానికొద్దాం'
7.జులై 4, 1944 లో బర్మా లో భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీ లో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఉత్తేజ పూరితమైనవి. వీటిలో చాలా ప్రసిద్ధి గాంచినది.
"మీ రక్తాన్ని ధారపోయండి.. మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను".
8.నేతాజీ విమాన ప్రమాదంలో మరణిం చినట్లుగా ఉన్న నిరాదారవార్తను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించింది.
9.ముఖర్జీ కమీషన్ నేతృత్వంలోని పరిశోదనలో జపాన్ విమాన ప్రమాదం అబద్దం అని తేలింది(ప్రమాదం జరగలేదు అని).
10.అజ్ఞాతంలోకి వెళ్ళినట్లుగా భావిస్తున్న నేతాజీ నెహ్రుయొక్క చివరి రోజులలో అయన అంతిమ దినాన హాజరు అయినట్లుగా అయన దేహం పక్కనే కూర్చునట్లుగా ఫోటోలను వార్త చానెళ్లు విడుదల చేస్తూనే ఉన్నాయి.
11.ఇవన్ని చూస్తుంటే మనకు తెలియని ఒప్పందం ఏదో నేతాజీని అజ్ఞాతంలోకి పంపటం జరిగింది అని అర్ధం అవుతోంది.స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళు అయినా ఈ అంశాన్ని రహస్యంగానే ఎందుకు ఉంచింది??
12.ఒకటి మాత్రం చెప్పగలను గాంధీ తెచ్చిన స్వరాజ్యం మనది కాదు.ఈ స్వరాజ్యంలో దురాక్రమణల వలన ఉనికిని కోల్పోయిన భారత దేశం తిరిగి నిర్మించ బడలేదు!.పాశ్చాత్యపు మ్లేచ్చ సంస్కృతి నిర్మూలించబడలేదు!.అధికారం అనేది ఇప్పటికి విదేశీ వ్యక్తుల చేతులలోనే ఉంది!( సోనియా గురించి మాత్రమె కాదు.ఇంకా చాల,వీటో కు అడ్డుపడే చైనా విదేశీ శక్తే.మన చేత కాని తనం ను మంచితనంగా చూపుతున్నామా??మంచితనంతో చేతగాని వాళ్ళమవుతున్నామ్మ??ఆలోచించండి.ఇంకా చాలా).
13.నేతాజీ స్వతంత్రం తెచ్చి,గాందిజీ సహాయం చేసి ఉంటే సైన్యం పెరిగేది కాదా??అవకాశాన్ని వినియోగించుకుని ఉంటే ఏమై ఉండేదో తెలిసేది కదా.
14.నేతాజీ కలలు కన్న స్వరాజ్యం వచ్చే రోజు కోసం మనం అందరం ప్రయత్నించాలి.ప్రయత్నిస్తే చెయ్యలేని పనంటూ ఏది లేదు.సఫలం కాని కార్యం అంటూ ఏదీ లేదు.
"జోహార్ సుబాష్ చంద్ర బోస్ జోహార్".
(జననం జనవరి 23, 1897). (మరణం: ఆగష్టు 18, 1945న చనిపోయినట్లుగా భావిస్తున్నారు కాని మరణించలేదు).
1.సాయుధ పోరాట మార్గాన్ని ఆంగ్లేయ పాలన అణచటానికి ఎన్నుకుని దాదాపు సాదించే స్థాయికి చేరుకున్నాడు.
2.బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు బావన. ఈ అభిప్రాయాలతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు.
3.రెండవ ప్రపంచ యుద్ధం సన్నాహాలలో తలమునకలైన బ్రిటీష్ సైన్యాన్ని,పాలనను మన దేశం నుంచి వెళ్లగొట్టే సువర్ణావకాశం ఇదే అని బావించాడు.
4.జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్ధిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వం ను సింగపూర్ లో ఏర్పరచాడు.
5.ఆంగ్లేయుల పై పొరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ మరియు జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యం ను ఏర్పాటు చేశాడు.
6.నేతాజీ జర్మని సైన్యం లో కీలక పత్ర వహిస్తున్నప్పుడు నాజి సైన్యపు ప్రతీజ్ఞ ఇలా ఉండేది:
"భగవంతుని సాక్షిగా నేను జర్మన్ జాతి, రాజ్యం ఏకైక నాయకుడైన ఎడాల్ఫ్ హిట్లర్కు, భారత దేశపు స్వాతంత్ర్యానికోసం పోరాడే జర్మన్ సైన్యం నాయకుడైన సుభాష్ చంద్రబోస్కు విధేయుడనై ఉంటాను"
("I swear by God this holy oath that I will obey the leader of the German race and state, Adolf Hitler, as the commander of the German armed forces in the fight for India, whose leader is Subhas Chandra Bose").
ఈ ప్రతిజ్ఞ ద్వారా ఇండియన్ లెజియన్ సైన్యం జర్మనీ సైన్యం అధీనంలో ఉందని, భారతదేశం విషయాలలో బోస్కు అగ్రనాయకత్వం కట్టబెట్టబడిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇండియన్ లెజియన్ ను వెన్నంటి నాజీ జర్మనీ సైన్యం సోవియట్ యూనియన్ మీదుగా భారత దేశంపై దండెత్తి బ్రిటిష్ వారిని పారద్రోలుతుందని బోస్ ఆకాంక్ష. ఇక్కడ బోస్ విచక్షణను చాలామంది ప్రశ్నించారు - అలా అక్షరాజ్యాలు విజయం సాధించిన తరువాత నిజంగా నాజీలు భారత దేశం వదలి వెళతారని ఎలా అనుకొన్నాడని?.కాని హిట్లర్ అలా చేసే వాడు అయితే బోస్ గమనించకుండానే చేతులు కలిపాడా,హిట్లర్ భావాలు అందరికి నచ్చకుండా ఉంటాయా??నచ్చకపోయినంత మాత్రాన ఆశయం చెడ్డది అవుతుందా??లక్ష్యం ఉన్నవాడు వేరే మాటలు పట్టించుకోడు బోస్ చేసిన పని కూడా అదే.లోకహితంకోసం లోకులనే కాకులు ఎన్ని అరచిన వాటిని పట్టించుకోకుండా ముందుకు పోయే వాడే నిజమైన నాయకుడు(చంద్ర బోస్ అయినా,హిట్లర్ అయినా చివరకు మనమైనా అవతలి వాడు ఎమనుకుంటూన్నాడో తెలుసుకోవాల్సిన పని మనది కాదు,మన లక్ష్య సాధనలో శ్రద్ధ అను లక్షణాన్ని మనం కలిగి ఉన్నామా లేదా??మన లక్ష్యంకై శ్రద్ద వహిస్తున్నామా లేదా?? అని పదే పదే ఆలోచించటమే మన పని).
విషయానికొద్దాం'
7.జులై 4, 1944 లో బర్మా లో భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీ లో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఉత్తేజ పూరితమైనవి. వీటిలో చాలా ప్రసిద్ధి గాంచినది.
"మీ రక్తాన్ని ధారపోయండి.. మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను".
8.నేతాజీ విమాన ప్రమాదంలో మరణిం చినట్లుగా ఉన్న నిరాదారవార్తను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించింది.
9.ముఖర్జీ కమీషన్ నేతృత్వంలోని పరిశోదనలో జపాన్ విమాన ప్రమాదం అబద్దం అని తేలింది(ప్రమాదం జరగలేదు అని).
10.అజ్ఞాతంలోకి వెళ్ళినట్లుగా భావిస్తున్న నేతాజీ నెహ్రుయొక్క చివరి రోజులలో అయన అంతిమ దినాన హాజరు అయినట్లుగా అయన దేహం పక్కనే కూర్చునట్లుగా ఫోటోలను వార్త చానెళ్లు విడుదల చేస్తూనే ఉన్నాయి.
11.ఇవన్ని చూస్తుంటే మనకు తెలియని ఒప్పందం ఏదో నేతాజీని అజ్ఞాతంలోకి పంపటం జరిగింది అని అర్ధం అవుతోంది.స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళు అయినా ఈ అంశాన్ని రహస్యంగానే ఎందుకు ఉంచింది??
12.ఒకటి మాత్రం చెప్పగలను గాంధీ తెచ్చిన స్వరాజ్యం మనది కాదు.ఈ స్వరాజ్యంలో దురాక్రమణల వలన ఉనికిని కోల్పోయిన భారత దేశం తిరిగి నిర్మించ బడలేదు!.పాశ్చాత్యపు మ్లేచ్చ సంస్కృతి నిర్మూలించబడలేదు!.అధికారం అనేది ఇప్పటికి విదేశీ వ్యక్తుల చేతులలోనే ఉంది!( సోనియా గురించి మాత్రమె కాదు.ఇంకా చాల,వీటో కు అడ్డుపడే చైనా విదేశీ శక్తే.మన చేత కాని తనం ను మంచితనంగా చూపుతున్నామా??మంచితనంతో చేతగాని వాళ్ళమవుతున్నామ్మ??ఆలోచించండి.ఇంకా చాలా).
13.నేతాజీ స్వతంత్రం తెచ్చి,గాందిజీ సహాయం చేసి ఉంటే సైన్యం పెరిగేది కాదా??అవకాశాన్ని వినియోగించుకుని ఉంటే ఏమై ఉండేదో తెలిసేది కదా.
14.నేతాజీ కలలు కన్న స్వరాజ్యం వచ్చే రోజు కోసం మనం అందరం ప్రయత్నించాలి.ప్రయత్నిస్తే చెయ్యలేని పనంటూ ఏది లేదు.సఫలం కాని కార్యం అంటూ ఏదీ లేదు.
"జోహార్ సుబాష్ చంద్ర బోస్ జోహార్".
No comments:
Post a Comment