What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 27 January 2013

ఓం.
ఇంతకంటే రమ్యంగా నేను వివరించగలమ..చాగంటి వారి వాఖ్యానంలో జాలువారిన భాగవత వివరణ.
ఇకపోతే ఇది భాగవతం గురించి పెద్దల మాట(చాగంటిగారు చెప్పారు ఇందులో).

"శ్లో"
నిగమ తల్ప తరూర్ఘలితం ఫలం.
శుకముఖతాంమృతధ్రువసంయుతం.
పిపత భాగవతం రసమాలయమ్
ఉహురుహు రశికః భువిభౌకాః

అర్ధము:
వేదములు అనేటువంటివి ఒక మహా వృక్షం అయితే.వేదముల యొక్క కొమ్మల చివర కాసిన ఫలాలు ఉపనిషతులు.ప్రశ్నోతర సంవాద రూపం ఉపనిషద్ రూపం.ఇవి జ్ఞాన ఖండాలు.మోక్ష సాధనాలు.అటువంటి ఫలములైన ఉపనిషత్తులలో మిగల పండిన పలం భాగవతం.
పండు భాగా పండింది అని ఎలా తెలుస్తుంది??చిలుక కొట్టిన పండు పండినట్లే సందేహం లేదు.మనం ఆవిధంగా మనం మిగల పండిన పండును గుర్తించవచ్చు.
ఇక్కడ భాగవతం పండిన ఫలం అని ఎలా చెప్పటం జరిగింది అనగా దానిని సర్వ శ్రేష్టుడైన శుక మహర్షి తెలుసుకోవటం జరిగింది (తండ్రి అయిన వ్యాసునిచే) కనుక భాగవతం భువిలోసర్వశ్రేష్టమయినది.
గురువు గారు చక్కగా చెప్తున్నారు (శుక మహర్షి గురించి,భాగవతం గురించి) వినండి.
(మీకు వీడియొ అవకాశం ఉంది అనే అనుకుంటున్నాము).
ముందు ముందు భాగవత వివరణ ఉంటుంది.

http://www.youtube.com/watch?v=56LQZLC2LMk

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML