తెలుగు రాష్ట్రములో వివిధ మత వోటర్ల మనోగతం ...........
ముస్లిం వోట్లల్లో కనీసం ఒక్కటి కూడా ముస్లిమేతర అభ్యర్దికి పడటం జరగదు.
క్రిస్టియన్ సోదరులకు జగన్ పార్టీకి వోటేయ్యమని ఒక సంఘం చర్చి లలో ప్రార్ధనలు మరియు ప్రమాణాలు చేయిస్తుంటే ఇంకొక సంఘం వారు మన మత పెద్ద సోనియా కె వోటేయ్యమని అడుగుతుండ్రు.
ఇక హిందువులలో మతాన్ని చూసి వోటేసేవారు ఎందరు ఉన్నారు , వెయ్యమని గుడులలో చెప్పే వారు ఎందరున్నారు.
ఒకవేళ మైనారిటీలని బయపడుతున్నారా అంటే అసెంబ్లీ లో ఒక గుడిని కుల్చేస్తామని ప్రకటించే దైర్యం ఉందంటే ఎవరు ఎవరికీ బయపడాల్సి వస్తుందో తెలుస్తుంది.
హిందువులకు కలియుగ దైవం అయిన తిరుపతి లో అన్యమత ప్రచారం చేసే దైర్యం ఉందంటే వారికి ఉన్న ప్రమాదం ఏముంది???
2008 లో జరిగిన ఎన్నికలలో సికింద్రాబాద్ నియోజక వర్గం ఫలితం గమనిస్తే.............TDP లో తిరుగులేని నేత సికింద్రాబాద్ కి షేర్ అని పిలవబడే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయాలలో అ ,ఆ లు కూడా రాని జయసుధ చేతిలో ఓడుటకు గల కారణం అక్కడ 80 % క్రిస్టియన్ వోట్లు ఉండటమే.
2012 ఉప ఎన్నికలలో 90% పైన హిందూ వోటర్లు తిరుపతి లో....... తిరుమలకు వచ్చి డిక్లరేషన్ మీద సంతకం చేయకుండా ఆలయంలోకి ప్రవేశించ., ఆలయంలో గోవిందనామం తప్ప ఇంకే నినాదం చేయరాదనే ఇంగితజ్ఞానం లేకుండా 'జైజగన్' అని హోరెత్తే నినాదాలు చేయించిన పార్టీ అభ్యర్ధి క్రైస్తవుడైన భూమన కరుణాకర్ ను గెలిపించారు.
-గోపి నాథ్
ముస్లిం వోట్లల్లో కనీసం ఒక్కటి కూడా ముస్లిమేతర అభ్యర్దికి పడటం జరగదు.
క్రిస్టియన్ సోదరులకు జగన్ పార్టీకి వోటేయ్యమని ఒక సంఘం చర్చి లలో ప్రార్ధనలు మరియు ప్రమాణాలు చేయిస్తుంటే ఇంకొక సంఘం వారు మన మత పెద్ద సోనియా కె వోటేయ్యమని అడుగుతుండ్రు.
ఇక హిందువులలో మతాన్ని చూసి వోటేసేవారు ఎందరు ఉన్నారు , వెయ్యమని గుడులలో చెప్పే వారు ఎందరున్నారు.
ఒకవేళ మైనారిటీలని బయపడుతున్నారా అంటే అసెంబ్లీ లో ఒక గుడిని కుల్చేస్తామని ప్రకటించే దైర్యం ఉందంటే ఎవరు ఎవరికీ బయపడాల్సి వస్తుందో తెలుస్తుంది.
హిందువులకు కలియుగ దైవం అయిన తిరుపతి లో అన్యమత ప్రచారం చేసే దైర్యం ఉందంటే వారికి ఉన్న ప్రమాదం ఏముంది???
2008 లో జరిగిన ఎన్నికలలో సికింద్రాబాద్ నియోజక వర్గం ఫలితం గమనిస్తే.............TDP లో తిరుగులేని నేత సికింద్రాబాద్ కి షేర్ అని పిలవబడే తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయాలలో అ ,ఆ లు కూడా రాని జయసుధ చేతిలో ఓడుటకు గల కారణం అక్కడ 80 % క్రిస్టియన్ వోట్లు ఉండటమే.
2012 ఉప ఎన్నికలలో 90% పైన హిందూ వోటర్లు తిరుపతి లో....... తిరుమలకు వచ్చి డిక్లరేషన్ మీద సంతకం చేయకుండా ఆలయంలోకి ప్రవేశించ., ఆలయంలో గోవిందనామం తప్ప ఇంకే నినాదం చేయరాదనే ఇంగితజ్ఞానం లేకుండా 'జైజగన్' అని హోరెత్తే నినాదాలు చేయించిన పార్టీ అభ్యర్ధి క్రైస్తవుడైన భూమన కరుణాకర్ ను గెలిపించారు.
-గోపి నాథ్
No comments:
Post a Comment