భాజాపా(ఎన్.డి.ఏ)/BJP పాలించే గుజరాత్, మధ్య
ప్రదేశ్,గోవా, బీహార్ వంటి రాష్ట్రాలన్ని అభివృద్ధి పధంలోకి
దూసుకువెళ్తున్నాయి. ప్రజల ఆలోచనా దృక్పధంలో మార్పు రావాలి. ఎన్ని
కుంభకోణాలు జరిగినా కాంగ్రెస్ సిగ్గులేకుండా కించిత్ చలించకుండా
ప్రభుత్వాన్ని నడుపుతున్నది. కొన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ కు
వ్యతిరేకం గా వారి భావాలు వ్యక్తం చేసినా, సరిగ్గ కీలక సమయాలలో కాంగ్రెస్
నే సమర్ధిస్తారు. అదేమిటి అంటే భాజాపా
మతతత్వ పార్టీ అని సెలవిస్తారు. ఒకసారి చరిత్రను పరిశీలిస్తే ఎవరి పాలనలో
మతకలహాలు ఎక్కువ జరిగయో తెలుస్తుంది. 1984 అల్లర్లలో కాంగ్రెస్ సిక్కుల
ప్రాణాలు తీసుకుంది. 1990 ల్లో కాశ్మీరి పండితులను ఉగ్రవాదులు తరిమివేశినా
కాంగ్రెస్ పట్టించుకోలెదు. ఇలాంటి పార్టీని మతతత్వ పాఋతీ కాదు వాళ్ళకి
!వీళ్ళకి వంత పాడడానికి "ఎలక్ట్రానిక్ మీడియా ఉండనె ఉంది ! ఇలానే కొనసాగితే
మన దేశం 100 యేళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment