What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 27 January 2013

రేకులపల్లి చంద్రశేఖర్ రెడ్డి

అన్ని మతాలను గౌరవించడం హైందవ సంప్రదాయం. మన దేశంలో హిందువులు ఇతర మతాలను గౌరవిస్తూ వారి సంప్రదాయాలను గౌరవిస్తూ వారి దేవాలయాలను కూడా సందర్శిస్తారు, వారిని భారతీయులుగానే చూస్తారు. కాని ఎక్కువ మంది ఇతర మతాలవారు హిందూ సంప్రదాయాలను గౌరవించరు మరియు హిందూ దేవాలయాలను సందర్శించరు. సమానత్వం అనేది ఇరువైపులా సమానంగా వున్నప్పుడే. కాని సంకుచిత భావంతో ఆలోచించే వాడు మనిషే కాడు. చేతగాని నేతలను ఎన్నుకున్న మనం పునరాలోచించాలి. ఇది భారత దేశంలో హిందువుల దౌర్భగ్యం. హిందు వులందరు హిందూ పరిరక్షణకు పాటుపడే పార్టీలనే రాబోయే ఎన్నికలలో గెలిపించాలి. అప్పుడు తెలుస్తుంది మైనార్టీలని చెప్పుకునే వాళ్ళకు మన బలం. - రేకులపల్లి చంద్రశేఖర్ రెడ్డి

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML