అన్ని మతాలను గౌరవించడం హైందవ సంప్రదాయం. మన
దేశంలో హిందువులు ఇతర మతాలను గౌరవిస్తూ వారి సంప్రదాయాలను గౌరవిస్తూ వారి
దేవాలయాలను కూడా సందర్శిస్తారు, వారిని భారతీయులుగానే చూస్తారు. కాని
ఎక్కువ మంది ఇతర మతాలవారు హిందూ సంప్రదాయాలను గౌరవించరు మరియు హిందూ
దేవాలయాలను సందర్శించరు. సమానత్వం అనేది ఇరువైపులా సమానంగా వున్నప్పుడే.
కాని సంకుచిత భావంతో ఆలోచించే వాడు మనిషే కాడు. చేతగాని నేతలను ఎన్నుకున్న
మనం పునరాలోచించాలి. ఇది భారత దేశంలో హిందువుల దౌర్భగ్యం. హిందు వులందరు
హిందూ పరిరక్షణకు పాటుపడే పార్టీలనే రాబోయే ఎన్నికలలో గెలిపించాలి. అప్పుడు
తెలుస్తుంది మైనార్టీలని చెప్పుకునే వాళ్ళకు మన బలం. - రేకులపల్లి
చంద్రశేఖర్ రెడ్డి

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment