మీకు ఏమాత్రం దమ్ము, ధైర్యం, అర్ధం చేసుకోకల శక్తీ , నిజం తెలుసుకోవాలన్న ఆలోచన ఉన్న ఇది చదవండి :
గమనిక :
( ఇది ఎంతో సున్నితమైనటువంటి విషయం, మీరు ఇది చదివే ముందర మీ మనసు లో " ఎటువంటి వివక్ష లేకుండా, కాలానుగుణంగా మారుతున్న సమాజ పరిస్థితులు అర్ధంచేసుకోకల శక్తీ కలిగి, ఓపికగా చదవకలరని " ఉంటారని ఆశిస్తున్నాను)
మనుస్మృతి : పూర్వకాలం లో అంటే , రాతి యుగ కాలం (7000–3000 BC) లో వేదాలు రాయబడినవి .ఈ భూమిపైన మానవులు సృష్టించబడిన అనంతరం అతి కొద్ది కాలంలో, ఏ మతం కూడా పుట్టే అవకాసం లేని సమయంలో భగవంతుని ఆశిస్సులతో వేదాలు రాయబడినవి.
మనుస్మృతి అనేది మంచి పరిపాలక వ్యవస్థ కొరకు రాయబడినది : నాటి నుంచి నేటి వరకు కూడా ప్రపంచం అంత మనుస్మృతి ధర్మాన్నే అవలంబిస్తున్నది .
మనుస్మృతి అంటే అర్ధం ఏమిటంటే "మానవ ధర్మ సూత్రం". మానవుడు మనుగడ కొరకు అవలంబించే సూత్రమే మనవ ధర్మ సూత్రం.
మనుస్మృతి లో ఏమని రాయబడి ఉన్నది :????
బ్రాహ్మణులు : బ్రహ్మ తలనుంచి ఆవిర్భవించిన వారు
క్షత్రియులు : బ్రహ్మ భుజాలనుంచి ఆవిర్భవించిన వారు
వైశ్యులు : బ్రహ్మ చాతి నుంచి ఆవిర్భవించిన వారు
శూద్రులు : బ్రహ్మ చాతి కింది భాగం నుంచి అడుగు పాదాల వరకు ఆవిర్భవించిన వారు
ఇక్కడ ఏ వోక్కర్కి సముచిత స్థానం ఇవ్వబడలేదు,
ఎవ్వరు గొప్ప అని చెప్పబడలేదు ,
ఎవ్వరు బ్రతకడానికి పనికిరారు అని చెప్పబడలేదు, ఎవ్వరిని బానిసలుగా చెప్పబడలేదు.
తలైన , మొండెము ఐన ,భుజములు ఐన ,పొట్ట ఐన, నడుము ఐన,పాదములు ఐన , వెలి గోరు ఐన ,ఒక మనిషి శరీరములో భాగములే కానీ పనికి రాని, పనికి రాని భాగం ఏదైనా ఉన్నది అని చెప్పకలర ???????
ఎవరిని ఏమిచేయమని చెప్పింది మనుస్మృతి :
బ్రాహ్మణులను లోక హితం కోరామని చెప్పినది. ప్రపంచం చల్లగా ఉండాలి, అందరు సుఖంగా ఉండాలి అని, గాయత్రీ మంత్రం కూడా ఇది చెప్పినది (సకల సృష్టి హితము కొరటాన్నె , అల కోరే ప్రక్రియే మనము గాయత్రీ మంత్రం అంటున్నాము.). అందుకే ఉదయం ,మధ్యాన్నం,సాయంత్రం, కూడా బ్రాహ్మణుడు అను వాడు గాయత్రీ మంత్రం జపం చేస్తాడు. ఏది మంచి, ఏది చెడు చెప్పవలసిన బాధ్యతని బ్రాహ్మణులకు అప్పగించినది.ఇక్కడ బ్రాహ్మణులూ అంటే ఒక కులం కాదు .బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాడు అని అర్ధం. బ్రహ్మ జ్ఞానమంటే ఏమిటో అనుకొనేరు. బ్రహ్మజ్ఞానం అంటే " సర్వలోక హితం " . సర్వలోక హితం అంటే ప్రపంచం అంత బాగుండాలి అని కోరుకోవటం.అల కోరుకొనే ప్రతి వాడు బ్రాహ్మణుడే. అందుకే మంచి చెడులు చెప్పేవాడు,ప్రజల హితము కోరేవాడు , మంత్రి గ ఉండే వాడు.
ఆ మంత్రులనే మనం ఇప్పుడు "మినిస్టర్స్" అని అంటున్నాము.
క్షత్రియులు అంటే ఒక కులం కాదు, ఎవరిని క్షత్రియుడు అని అంటారు అంటే . ఎవరైతే ప్రజల మేలు కోసమై పోరాడి,అవసరమైతే ప్రాణాలను కూడా పణంగా పెట్టి వారి రాజ్యాన్ని (అంటే ప్రజలని) కాపదతాడో v వాడిని క్షత్రియుడు అని అంటారు.వీరు ధైర్యం,సాహసం,కండ బలం,బుద్ది బలం,తెగింపు,మంచితనం లక్షణాలు కలిగి ఉండాలని మనుస్మృతి చెప్పినది.
వీరినే ఇప్పుడు మనం సైన్యం అంటున్నాము
వైశ్యులు, ఒక విధం గ చెప్పాలంటే ,వీరు ప్రపంచములో కర్మ సిద్దాంతం వృద్ది చెందిన్చుటకు నియమించా బడినారు. ఇక్కడ వైశ్యులు అంటే ఎవరైతే వ్యాపారం చేస్తారో వారు వైశ్యులు అనకూడదు. కర్మ అంటే మంచో, చెడో ,ఈ రెంటిలో ఏదో ఒకటి చేయుటను కర్మ అని అంటారు. అందుకే భగవత్ గీత కర్మ చేయమని చెప్పింది. వైశ్యులను ప్రజల అవసరాలు తీర్చుటకు నియమించపడ్డారు.
వీరినే ఇప్పుడు మనం “ business magnets” అంటున్నాము
శూద్రులు, వీరిని మనుస్మృతి దేవుని బిడ్డలుగా అభివర్నించినది. వీరికి మనుస్మృతి ఈ కార్యమును అప్పగించలేదు కేవలం సుకంగా బ్రతకండిర నాయన అని చెప్పినది.
వీరినే మనం ఇప్పుడు ‘’civil citizens ” అని అంటున్నాము
ఈ ప్రపంచం సుఖం గ ఉండటానికి పైన చెప్పిన ప్రతి ఒక్కరు అవసరమే , అలాగే మనిషి అని పిలవడానికి , మనిషి గా బ్రతక దానికి మన శరీరంలో ప్రతి ఒక్క భాగము అవసరమే, ఏ ఒక్కటి ఎక్కువ కాదు, ఏ ఒక్కటి తక్కువ కాదు. ఈ మొత్తం భాగాన్నే “ADMINISTRATION “అని అంటున్నాము.
కొంత కాలం తరువాత , ప్రజలు పెరిగేరు,వారి అవసరాలు పెరిగి, పనులు పెరిగినవి, ఆ యా పనులు చేసే వారు ఒక వ్యవస్థగా ఏర్పడ్డారు . ఆ వ్యవస్థలే ఈ నాటి కులాలు గ ఏర్పడినవి .
***
. స్వార్ధం పై ఆశ పెరిగి, వారే గొప్ప అనే అహంకారం పెరిగి, అసలు ధర్మాన్ని విస్మరించారు. పరాయి మతాల వారికి మనపై విమర్శలు చేసే అవకాశాన్ని కల్పించారు. అసలైతే హిందూ ధర్మాని ఆసరాగా చేసుకుని ఆవిర్భావిన్చినవే, మిగతా మతాలన్నీ. ఈ ప్రపంచం లో ప్రాణి తయారుచేయబడిన తరువాత మొదట ఏర్పడినది హిందూమతం మాత్రమే.
మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఈ లింక్ చుడకలరు.
http://www.facebook.com/ photo.php?fbid=466491590076 201&set=a.148729041852459. 35744.100001460938372&type =1&theater
మిగతావి మరో పోస్ట్ లో
గమనిక :
( ఇది ఎంతో సున్నితమైనటువంటి విషయం, మీరు ఇది చదివే ముందర మీ మనసు లో " ఎటువంటి వివక్ష లేకుండా, కాలానుగుణంగా మారుతున్న సమాజ పరిస్థితులు అర్ధంచేసుకోకల శక్తీ కలిగి, ఓపికగా చదవకలరని " ఉంటారని ఆశిస్తున్నాను)
మనుస్మృతి : పూర్వకాలం లో అంటే , రాతి యుగ కాలం (7000–3000 BC) లో వేదాలు రాయబడినవి .ఈ భూమిపైన మానవులు సృష్టించబడిన అనంతరం అతి కొద్ది కాలంలో, ఏ మతం కూడా పుట్టే అవకాసం లేని సమయంలో భగవంతుని ఆశిస్సులతో వేదాలు రాయబడినవి.
మనుస్మృతి అనేది మంచి పరిపాలక వ్యవస్థ కొరకు రాయబడినది : నాటి నుంచి నేటి వరకు కూడా ప్రపంచం అంత మనుస్మృతి ధర్మాన్నే అవలంబిస్తున్నది .
మనుస్మృతి అంటే అర్ధం ఏమిటంటే "మానవ ధర్మ సూత్రం". మానవుడు మనుగడ కొరకు అవలంబించే సూత్రమే మనవ ధర్మ సూత్రం.
మనుస్మృతి లో ఏమని రాయబడి ఉన్నది :????
బ్రాహ్మణులు : బ్రహ్మ తలనుంచి ఆవిర్భవించిన వారు
క్షత్రియులు : బ్రహ్మ భుజాలనుంచి ఆవిర్భవించిన వారు
వైశ్యులు : బ్రహ్మ చాతి నుంచి ఆవిర్భవించిన వారు
శూద్రులు : బ్రహ్మ చాతి కింది భాగం నుంచి అడుగు పాదాల వరకు ఆవిర్భవించిన వారు
ఇక్కడ ఏ వోక్కర్కి సముచిత స్థానం ఇవ్వబడలేదు,
ఎవ్వరు గొప్ప అని చెప్పబడలేదు ,
ఎవ్వరు బ్రతకడానికి పనికిరారు అని చెప్పబడలేదు, ఎవ్వరిని బానిసలుగా చెప్పబడలేదు.
తలైన , మొండెము ఐన ,భుజములు ఐన ,పొట్ట ఐన, నడుము ఐన,పాదములు ఐన , వెలి గోరు ఐన ,ఒక మనిషి శరీరములో భాగములే కానీ పనికి రాని, పనికి రాని భాగం ఏదైనా ఉన్నది అని చెప్పకలర ???????
ఎవరిని ఏమిచేయమని చెప్పింది మనుస్మృతి :
బ్రాహ్మణులను లోక హితం కోరామని చెప్పినది. ప్రపంచం చల్లగా ఉండాలి, అందరు సుఖంగా ఉండాలి అని, గాయత్రీ మంత్రం కూడా ఇది చెప్పినది (సకల సృష్టి హితము కొరటాన్నె , అల కోరే ప్రక్రియే మనము గాయత్రీ మంత్రం అంటున్నాము.). అందుకే ఉదయం ,మధ్యాన్నం,సాయంత్రం, కూడా బ్రాహ్మణుడు అను వాడు గాయత్రీ మంత్రం జపం చేస్తాడు. ఏది మంచి, ఏది చెడు చెప్పవలసిన బాధ్యతని బ్రాహ్మణులకు అప్పగించినది.ఇక్కడ బ్రాహ్మణులూ అంటే ఒక కులం కాదు .బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాడు అని అర్ధం. బ్రహ్మ జ్ఞానమంటే ఏమిటో అనుకొనేరు. బ్రహ్మజ్ఞానం అంటే " సర్వలోక హితం " . సర్వలోక హితం అంటే ప్రపంచం అంత బాగుండాలి అని కోరుకోవటం.అల కోరుకొనే ప్రతి వాడు బ్రాహ్మణుడే. అందుకే మంచి చెడులు చెప్పేవాడు,ప్రజల హితము కోరేవాడు , మంత్రి గ ఉండే వాడు.
ఆ మంత్రులనే మనం ఇప్పుడు "మినిస్టర్స్" అని అంటున్నాము.
క్షత్రియులు అంటే ఒక కులం కాదు, ఎవరిని క్షత్రియుడు అని అంటారు అంటే . ఎవరైతే ప్రజల మేలు కోసమై పోరాడి,అవసరమైతే ప్రాణాలను కూడా పణంగా పెట్టి వారి రాజ్యాన్ని (అంటే ప్రజలని) కాపదతాడో v వాడిని క్షత్రియుడు అని అంటారు.వీరు ధైర్యం,సాహసం,కండ బలం,బుద్ది బలం,తెగింపు,మంచితనం లక్షణాలు కలిగి ఉండాలని మనుస్మృతి చెప్పినది.
వీరినే ఇప్పుడు మనం సైన్యం అంటున్నాము
వైశ్యులు, ఒక విధం గ చెప్పాలంటే ,వీరు ప్రపంచములో కర్మ సిద్దాంతం వృద్ది చెందిన్చుటకు నియమించా బడినారు. ఇక్కడ వైశ్యులు అంటే ఎవరైతే వ్యాపారం చేస్తారో వారు వైశ్యులు అనకూడదు. కర్మ అంటే మంచో, చెడో ,ఈ రెంటిలో ఏదో ఒకటి చేయుటను కర్మ అని అంటారు. అందుకే భగవత్ గీత కర్మ చేయమని చెప్పింది. వైశ్యులను ప్రజల అవసరాలు తీర్చుటకు నియమించపడ్డారు.
వీరినే ఇప్పుడు మనం “ business magnets” అంటున్నాము
శూద్రులు, వీరిని మనుస్మృతి దేవుని బిడ్డలుగా అభివర్నించినది. వీరికి మనుస్మృతి ఈ కార్యమును అప్పగించలేదు కేవలం సుకంగా బ్రతకండిర నాయన అని చెప్పినది.
వీరినే మనం ఇప్పుడు ‘’civil citizens ” అని అంటున్నాము
ఈ ప్రపంచం సుఖం గ ఉండటానికి పైన చెప్పిన ప్రతి ఒక్కరు అవసరమే , అలాగే మనిషి అని పిలవడానికి , మనిషి గా బ్రతక దానికి మన శరీరంలో ప్రతి ఒక్క భాగము అవసరమే, ఏ ఒక్కటి ఎక్కువ కాదు, ఏ ఒక్కటి తక్కువ కాదు. ఈ మొత్తం భాగాన్నే “ADMINISTRATION “అని అంటున్నాము.
కొంత కాలం తరువాత , ప్రజలు పెరిగేరు,వారి అవసరాలు పెరిగి, పనులు పెరిగినవి, ఆ యా పనులు చేసే వారు ఒక వ్యవస్థగా ఏర్పడ్డారు . ఆ వ్యవస్థలే ఈ నాటి కులాలు గ ఏర్పడినవి .
***
. స్వార్ధం పై ఆశ పెరిగి, వారే గొప్ప అనే అహంకారం పెరిగి, అసలు ధర్మాన్ని విస్మరించారు. పరాయి మతాల వారికి మనపై విమర్శలు చేసే అవకాశాన్ని కల్పించారు. అసలైతే హిందూ ధర్మాని ఆసరాగా చేసుకుని ఆవిర్భావిన్చినవే, మిగతా మతాలన్నీ. ఈ ప్రపంచం లో ప్రాణి తయారుచేయబడిన తరువాత మొదట ఏర్పడినది హిందూమతం మాత్రమే.
మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఈ లింక్ చుడకలరు.
http://www.facebook.com/
మిగతావి మరో పోస్ట్ లో
No comments:
Post a Comment