భారతీయ లౌకికవాదం యొక్క పది కోణాలు:
మనకు సాంప్రదాయబద్ధంగా వస్తున్న సనాతన ధర్మాన్ని, మన ఉనికిని కూడా పణంగా పెట్టి లౌకికవాదాన్ని గర్వంగా భావించాలి అని మనకి నేర్పించారు. సాంస్కృతిక జాతీయవాదం, రాజ్యాంగ లౌకికవాదం ఈ రెండిటిలో ఏది శ్ర్రేష్టం అని ఎన్నుకునే ప్రక్రియ ఎంతోమందికి గందరగోళంగా ఉంటుంది. అసలు భారతీయ లౌకికవాదంలో ఎలాంటి కోణాలు ఉన్నాయో చూద్దాం !!!
1)రాముడు, కృష్ణుడు అంటే చిన్నచూపు, మహమ్మద్, యేసు అంటే ఎక్కడ లేని గౌరవం:
భారత దేశం- హిందు ఆధిక్య(80%) దేశం మరియు ప్రపంచంలో ఉండే హిందువులందరికి మాతృభూమి. ఈ పుణ్య భూమిలో అవతరించిన యుగ పురుషులు అయిన రాములవారు, కృష్ణ పరమాత్మ యొక్క పుట్టిన రోజు అంథ ముఖ్యం కాదు మరియు మన దేశంలో ప్రభుత్వ సెలవలు లేవు. అదే సౌది అరబియాలో జన్మించిన ఇస్లాం మతస్థాపకుడు మహమ్మద్ పుట్టిన రోజు, బెత్లెహంలో పుట్టిన యేసు క్రీస్తు పుట్టిన రోజు మాత్రం భారత దేశంలో ముఖ్యమైన రోజులు మరియు ప్రభుత్వ సెలవలు. ధీన్ని బట్టి చూస్తే భారతీయ లౌకికవాదం ప్రకారం, రాముల వారు, కృష్ణ పరమాత్మ ఏమో కల్పితమైన వ్యక్తులు కాని మహమ్మద్, యేసు మాత్రం నిజమైన చారిత్రిక వ్యక్తులు !!!
2)హిందూ ఆలయాల మీద పెత్తనం మరియు ఆలయ నిధులను దోచుకునే హక్కు:
హిందు ఆలయలాను, ఆలయ నిధులను ఆధీనంలో తీసుకునే హక్కు ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించింది. అంటే ప్రభుత్వం చేత నియమింపబడ్డ వ్యక్తులు ఆలయ నిధుల వ్యవహారాలు చూసుకుంటారు. అదే సౌలభ్యం మసీదులు, మదరసాలు, చర్చిలు విషయంలో లేదు. మదరసాలు, మసీదులు మరియు ఇతర మతసంస్థలకు ప్రజలు కట్టే పన్నులతో ప్రభుత్వ సహాయం అందుతున్నా, ప్రభుత్వం వారి మసీదు, చర్చి కార్యకలాపాలలో తల దూర్చకూడదు.
3)షరియా చట్టాలను పాటించే లౌకిక భారత దేశం:
భారత దేశంలో అందరికి సమానమైన చట్టం లేదు అని మనందరికి తెలిసిన విషయమే ! భారతీయ ముస్లిం పురుషులు షరియ చట్టానుసారం, నలుగురు భార్యలను కలిగిఉండొచ్చు మరియు ఎప్పుడైన విడిపోవాలి అనుకుంటే "తలాక్" అని మూడు సార్లు చెప్పి విడాకులు తేసేసుకోవచ్చు. హిందువులు, క్రైస్తవులు మాత్రం విడిపోవాలంటే తగిన న్యాయస్థాన విధానాలను అనసరించాలి. వళ్ళ హక్కులను కాపాడుకోవాలని "స్లట్ వాక్స్" నిర్వహించే కొన్ని మహిళా సంఘాలు, ఆడపిల్లలు పబ్ లకు వెళ్ళడం సమర్ధించే వళ్ళు ఈ షరియా చట్టం గురించి ఎంధుకు మాట్లాడరు? లౌకికవాదం రాజ్యాంగబద్ధంగా కేవలం హిందువులకే వర్తిస్తుంది అనడానికి "షాహ్ భానో" అనే మహిళ కేసు ఒక గొప్ప ఉదాహరణ !!!
4)బానిసత్వ గుర్తులను చూసి గర్వించడం:
హిందువులకు ఎంతో పవిత్రమైన పుణ్య క్షేత్రం అయిన "ప్రయాగ" ఈరోజు "అల్లహబాదు" గా పిలవబడుతోంది. కాశి, అయోధ్య, మథుర ఈ మూడు పుణ్య క్షేత్రాలు ధ్వంసం చేయబడ్డాయి అయినా వాటిని ఇంకా సరిగ్గ పునః నిర్మించలేదు. ఢిల్లిలో ఉండే "ఔరంగజేబు రోడ్డు" అని చూపించే బోర్డు మన బానిసత్వానికి ఒక ప్రతీక మరియు మన లౌకికవాదం ఎంత సిగ్గులేనిదో చుపించే ఒక ఉదాహరణ ! 2007లో లక్ష మంది భారతీయ ముస్లింలు ఔరంగజేబు 300ల జన్మదినోత్సవ వేడుకలలో నివాళులు అర్పించారు. ఔరంగజేబు ఒక క్రూర పిశాచి.ఎంతో మంది హిందువులను అరాచకంగా చంపాడు. సిక్కు గురువు తేజ్ బహదుర్ ని ఇస్లాం పుచ్చుకోలెదని అతని తల నరికేశాడు.
5)చరిత్రని చెరిపేద్దాం...మెకౌలే శిష్యులమైపోదాం:
1978లో "NCERT" కి హిందువులు, మరియు దండయాత్ర చేసిన క్రూర ముస్లింల మధ్య జరిగిన యుద్ధాల చరిత్రని అంతా లేకుండా చేయాలని ఆదేశం వచ్చింది. ఇది భారతీయ లౌకికవాదానికి ఒక పరాకాష్ట. ఆ కారణం చేత మనకు అక్బర్ నుండి ఔరంగజేబు వరకు పేజిలు పేజిలు చరిత్ర పుస్తకాల్లో ఉంటుంది కాని శివాజి, మహా రాణ ప్రతాప్ గురించి ఒక్క పేజి కూడా ఉండదు. ఎన్నో ఆధారాలు "ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం" వట్టి అభూత కల్పన అని నిరూపించినా, మన చరిత్ర పుస్తకాల్లోంచి అది ఇంతవరకు తొలిగించలేదు మరియు ఇంకా మన భారతీయ పాఠశాలలో దాన్ని భోదిస్తున్నారు. పురావస్తు శాఖ నుంచి మహభారతం గురించి ఎన్నో ఆధారాలు లభించినా మన చరిత్ర పుస్తకాల్లో దాని గురించి ఉండదు.
6)ఆలయాలు- అవి ఎటు పోతే మనకెందుకు:
భారతీయ పురావస్తు శాఖ 1924-25లో ఒక సమాచార పట్టిక ప్రచురించింది. ఇస్లాం దండయాత్రలు జరిగినప్పుడు ధ్వంసం చేయబడ్డ ఆలయగలు ఎన్ని ఉన్నాయో వాటి జాబితాను ప్రచురించింది. సీతా రాం గోయల్, అరుణ్ షౌరీ అనే వ్యక్తులు ఎంతో పరిశొధన చేసిన తరువాత హిందూ ఆలయాలు పగలగొట్టి వాటి మీద కట్టబడిన ఇస్లామిక్ కట్టడాల గురించి 64 పేజీల పుస్తకాన్ని వ్రాసారు. అందులో జిల్లా వారీగా ఎన్ని ఆలయాలు పడగొట్టారో కూడా వ్రాసారు. ఆ పుస్తకం పేరు "హిందూ టెంపుల్స్..వాట్ హాపెండ్ టూ దెం " ఆ పుస్తకంలో ద్వంసం చేయబడిన సుమారు 2000 ఆలయాల గురించి వివరాలు ఉన్నాయి. 1990 ల్లో కాశ్మీరులో హిందువులపై హింసాకండ జరిగినపుడు కొన్ని వందల ఆలయాలు ఉగ్రవాదుల చేత ద్వంసం చయబడినాయి. అయినా లౌకిక దేశం(?) అయిన భారత దేశంలో ఎవన్ని పెద్ద విషయాలు కకపోవచ్చు. హిందువులు ఎక్కడైతె బలహీనంగా ఉన్నరో అక్కడ ఈ అరాచకాలు జరుగుతూ వస్తునాయి.
7)రాముని, భగవద్గీత పవిత్రతను అవమానించడం:
అయోధ్య రామ మందిరం, రామేశ్వరంలోని రాం సేతు నుంచి భగవద్ గీత వరకు హిందూ విశ్వాసాలు భారతీయ న్యాయస్థానాల వరకు లాగబడ్డాయి. ఈ ప్రపంచంలో 100 కోట్ల హిందువుల విశ్వసాలను భంగపరిచి అవమానించే ఎకైక దేశం ఎదైన ఉంధంటే అది వారి మాతృభూమి భారతదేశం మాత్రమే. అదే క్రైస్తవ లేక ముస్లిం దేశంలో మహమ్మద్ లేక యేసు ని కోర్టు కి లాగడం మనం చూడలేము. మన కాంగ్రెస్ ప్రభుత్వం రాముడు అనేవాడు కల్పితం అని కొర్టులో లిఖిత వాంగ్మూలం ఇచ్చింది. ఇంకొక పక్క క్రైస్తవ మిషనరీలు హిందు దేవుళ్ళ గురించి అవాకులు చెవాకులు చెప్పి ప్రజలను మోసగిస్తుండగా, ఇస్లామిక్ వక్తలైన జకీర్ నాయక్ లాంటి వాళ్ళు హిందూ దేవి దేవతలను హిందువుల ముందె అవమానిస్తూ, హిందు సంస్థలను ఛాందసవాదులని ఆరోపిస్తునారు. కొంతమంది మేతావులు , మీడియా మేతావులు అందరు కలిసి "హిందూ రైట్ వింగ్ " అని కూడా నామకరణం చేసారు.
8)హిందువు అంటే చిన్న చూపు:
ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేవలం మైనరిటీల కోసమే ఉన్నాయి. అవి కూడా హిందువుల నుంచి వచ్చే పన్నుల సొమ్మును ఉపయోగించి వాటిని అమలు చేస్తారు. రాజ్యాంగంలో అది విరుద్ధం అయినా అలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఉదాహరణకి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నెల నెల మసీదులలో పని చేసే ఇమాంలకు పైకం ఇస్తుంది. అదే హిందూ పుజారులకు రూపాయి కూడా ఇవ్వదు. అంతే కాదు సుప్రీం కోర్టు హాజ్ సబ్సిడి ఎవ్వొద్ధు అని ఆదేశించినా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ముస్లింలకు హాజ్ సబ్సిడ్య్ ప్రభుత్వం కల్పిస్తున్నది. ప్రపంచంలో వెరే ఈ దేశం ఎవ్వడం లేదు ఆఖరికి పాకిస్తాన్ కూడా !
9)కుహానా లౌకికవాదం అనే ఒక భూతం :
మన మానవ హక్కుల కార్యకర్తలకు జిహాదీ ఉగ్రవాదులంటే అంత ప్రేమ ఎందుకు ఉంటుందంటే ఉగ్రవాది అఫ్జల్ గురు క్షమాభిక్ష కోసం పోరాటం చేస్తున్నారు. వీళ్ళకి అమాయకులైన సాధ్వి ప్రగ్య, అస్సీమానంద స్వామి వీళ్ళు పడుతున్న బాధల గురించి ఎతువంటి చింత లేదు. గుజరాత్ అల్లర్ల బాధితుల కోసం ఏడుస్తారు కాని కాశ్మీరి పండితుల గురించి చింతే లేదు. ఇది భారతీయ లౌకికవాదానికి ఒక పరాకాష్ట.
10)లౌకిక వాద పైశాచికత్వం:
ప్రభుత్వ సంఘటనలప్పుడు చేసే సరస్వతి వందనం సాధన ఇప్పుదు చేయడం మానేశారు. 1990లో టీవిలో ప్రసారమయ్యే "చాణక్య అనే ధారావాహిక" లో కాషాయ జెండాలు తొలగించాలని ఆదేశించారు. అఖండ భారతం గురించి చూపిస్తున్నారని ఆ ధారావహికను ఆపివేశారు. "సత్యం సివం సుందరం" అనే ధారావాహికను కూడా ఆపివేసారు. ఎధైనా ప్రారంభించేటపుడు జ్యోతిని వెల్గించడం ఇస్లాంకు వ్యతిరేకం అనొ దాన్ని ఖండించారు. గుజరాత్లో ఒక రూము ప్రారంభొత్సవంలో టెంకాయ కొట్టదం లౌకికవాదం కాదని కోర్టులో కేసు పెట్టారు. పండుగలప్పుడు ఆఫీసులో జరుపుకోగూడదని చెన్నై హైకోర్టులో కేసు వేసారు. ఇవి కేవలం కొన్ని మాత్రమే.
ఆంగ్ల మూలం:http://www.ibtl.in/blog/2036/10-shades-of-indian-secularism
మనకు సాంప్రదాయబద్ధంగా వస్తున్న సనాతన ధర్మాన్ని, మన ఉనికిని కూడా పణంగా పెట్టి లౌకికవాదాన్ని గర్వంగా భావించాలి అని మనకి నేర్పించారు. సాంస్కృతిక జాతీయవాదం, రాజ్యాంగ లౌకికవాదం ఈ రెండిటిలో ఏది శ్ర్రేష్టం అని ఎన్నుకునే ప్రక్రియ ఎంతోమందికి గందరగోళంగా ఉంటుంది. అసలు భారతీయ లౌకికవాదంలో ఎలాంటి కోణాలు ఉన్నాయో చూద్దాం !!!
1)రాముడు, కృష్ణుడు అంటే చిన్నచూపు, మహమ్మద్, యేసు అంటే ఎక్కడ లేని గౌరవం:
భారత దేశం- హిందు ఆధిక్య(80%) దేశం మరియు ప్రపంచంలో ఉండే హిందువులందరికి మాతృభూమి. ఈ పుణ్య భూమిలో అవతరించిన యుగ పురుషులు అయిన రాములవారు, కృష్ణ పరమాత్మ యొక్క పుట్టిన రోజు అంథ ముఖ్యం కాదు మరియు మన దేశంలో ప్రభుత్వ సెలవలు లేవు. అదే సౌది అరబియాలో జన్మించిన ఇస్లాం మతస్థాపకుడు మహమ్మద్ పుట్టిన రోజు, బెత్లెహంలో పుట్టిన యేసు క్రీస్తు పుట్టిన రోజు మాత్రం భారత దేశంలో ముఖ్యమైన రోజులు మరియు ప్రభుత్వ సెలవలు. ధీన్ని బట్టి చూస్తే భారతీయ లౌకికవాదం ప్రకారం, రాముల వారు, కృష్ణ పరమాత్మ ఏమో కల్పితమైన వ్యక్తులు కాని మహమ్మద్, యేసు మాత్రం నిజమైన చారిత్రిక వ్యక్తులు !!!
2)హిందూ ఆలయాల మీద పెత్తనం మరియు ఆలయ నిధులను దోచుకునే హక్కు:
హిందు ఆలయలాను, ఆలయ నిధులను ఆధీనంలో తీసుకునే హక్కు ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించింది. అంటే ప్రభుత్వం చేత నియమింపబడ్డ వ్యక్తులు ఆలయ నిధుల వ్యవహారాలు చూసుకుంటారు. అదే సౌలభ్యం మసీదులు, మదరసాలు, చర్చిలు విషయంలో లేదు. మదరసాలు, మసీదులు మరియు ఇతర మతసంస్థలకు ప్రజలు కట్టే పన్నులతో ప్రభుత్వ సహాయం అందుతున్నా, ప్రభుత్వం వారి మసీదు, చర్చి కార్యకలాపాలలో తల దూర్చకూడదు.
3)షరియా చట్టాలను పాటించే లౌకిక భారత దేశం:
భారత దేశంలో అందరికి సమానమైన చట్టం లేదు అని మనందరికి తెలిసిన విషయమే ! భారతీయ ముస్లిం పురుషులు షరియ చట్టానుసారం, నలుగురు భార్యలను కలిగిఉండొచ్చు మరియు ఎప్పుడైన విడిపోవాలి అనుకుంటే "తలాక్" అని మూడు సార్లు చెప్పి విడాకులు తేసేసుకోవచ్చు. హిందువులు, క్రైస్తవులు మాత్రం విడిపోవాలంటే తగిన న్యాయస్థాన విధానాలను అనసరించాలి. వళ్ళ హక్కులను కాపాడుకోవాలని "స్లట్ వాక్స్" నిర్వహించే కొన్ని మహిళా సంఘాలు, ఆడపిల్లలు పబ్ లకు వెళ్ళడం సమర్ధించే వళ్ళు ఈ షరియా చట్టం గురించి ఎంధుకు మాట్లాడరు? లౌకికవాదం రాజ్యాంగబద్ధంగా కేవలం హిందువులకే వర్తిస్తుంది అనడానికి "షాహ్ భానో" అనే మహిళ కేసు ఒక గొప్ప ఉదాహరణ !!!
4)బానిసత్వ గుర్తులను చూసి గర్వించడం:
హిందువులకు ఎంతో పవిత్రమైన పుణ్య క్షేత్రం అయిన "ప్రయాగ" ఈరోజు "అల్లహబాదు" గా పిలవబడుతోంది. కాశి, అయోధ్య, మథుర ఈ మూడు పుణ్య క్షేత్రాలు ధ్వంసం చేయబడ్డాయి అయినా వాటిని ఇంకా సరిగ్గ పునః నిర్మించలేదు. ఢిల్లిలో ఉండే "ఔరంగజేబు రోడ్డు" అని చూపించే బోర్డు మన బానిసత్వానికి ఒక ప్రతీక మరియు మన లౌకికవాదం ఎంత సిగ్గులేనిదో చుపించే ఒక ఉదాహరణ ! 2007లో లక్ష మంది భారతీయ ముస్లింలు ఔరంగజేబు 300ల జన్మదినోత్సవ వేడుకలలో నివాళులు అర్పించారు. ఔరంగజేబు ఒక క్రూర పిశాచి.ఎంతో మంది హిందువులను అరాచకంగా చంపాడు. సిక్కు గురువు తేజ్ బహదుర్ ని ఇస్లాం పుచ్చుకోలెదని అతని తల నరికేశాడు.
5)చరిత్రని చెరిపేద్దాం...మెకౌలే శిష్యులమైపోదాం:
1978లో "NCERT" కి హిందువులు, మరియు దండయాత్ర చేసిన క్రూర ముస్లింల మధ్య జరిగిన యుద్ధాల చరిత్రని అంతా లేకుండా చేయాలని ఆదేశం వచ్చింది. ఇది భారతీయ లౌకికవాదానికి ఒక పరాకాష్ట. ఆ కారణం చేత మనకు అక్బర్ నుండి ఔరంగజేబు వరకు పేజిలు పేజిలు చరిత్ర పుస్తకాల్లో ఉంటుంది కాని శివాజి, మహా రాణ ప్రతాప్ గురించి ఒక్క పేజి కూడా ఉండదు. ఎన్నో ఆధారాలు "ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం" వట్టి అభూత కల్పన అని నిరూపించినా, మన చరిత్ర పుస్తకాల్లోంచి అది ఇంతవరకు తొలిగించలేదు మరియు ఇంకా మన భారతీయ పాఠశాలలో దాన్ని భోదిస్తున్నారు. పురావస్తు శాఖ నుంచి మహభారతం గురించి ఎన్నో ఆధారాలు లభించినా మన చరిత్ర పుస్తకాల్లో దాని గురించి ఉండదు.
6)ఆలయాలు- అవి ఎటు పోతే మనకెందుకు:
భారతీయ పురావస్తు శాఖ 1924-25లో ఒక సమాచార పట్టిక ప్రచురించింది. ఇస్లాం దండయాత్రలు జరిగినప్పుడు ధ్వంసం చేయబడ్డ ఆలయగలు ఎన్ని ఉన్నాయో వాటి జాబితాను ప్రచురించింది. సీతా రాం గోయల్, అరుణ్ షౌరీ అనే వ్యక్తులు ఎంతో పరిశొధన చేసిన తరువాత హిందూ ఆలయాలు పగలగొట్టి వాటి మీద కట్టబడిన ఇస్లామిక్ కట్టడాల గురించి 64 పేజీల పుస్తకాన్ని వ్రాసారు. అందులో జిల్లా వారీగా ఎన్ని ఆలయాలు పడగొట్టారో కూడా వ్రాసారు. ఆ పుస్తకం పేరు "హిందూ టెంపుల్స్..వాట్ హాపెండ్ టూ దెం " ఆ పుస్తకంలో ద్వంసం చేయబడిన సుమారు 2000 ఆలయాల గురించి వివరాలు ఉన్నాయి. 1990 ల్లో కాశ్మీరులో హిందువులపై హింసాకండ జరిగినపుడు కొన్ని వందల ఆలయాలు ఉగ్రవాదుల చేత ద్వంసం చయబడినాయి. అయినా లౌకిక దేశం(?) అయిన భారత దేశంలో ఎవన్ని పెద్ద విషయాలు కకపోవచ్చు. హిందువులు ఎక్కడైతె బలహీనంగా ఉన్నరో అక్కడ ఈ అరాచకాలు జరుగుతూ వస్తునాయి.
7)రాముని, భగవద్గీత పవిత్రతను అవమానించడం:
అయోధ్య రామ మందిరం, రామేశ్వరంలోని రాం సేతు నుంచి భగవద్ గీత వరకు హిందూ విశ్వాసాలు భారతీయ న్యాయస్థానాల వరకు లాగబడ్డాయి. ఈ ప్రపంచంలో 100 కోట్ల హిందువుల విశ్వసాలను భంగపరిచి అవమానించే ఎకైక దేశం ఎదైన ఉంధంటే అది వారి మాతృభూమి భారతదేశం మాత్రమే. అదే క్రైస్తవ లేక ముస్లిం దేశంలో మహమ్మద్ లేక యేసు ని కోర్టు కి లాగడం మనం చూడలేము. మన కాంగ్రెస్ ప్రభుత్వం రాముడు అనేవాడు కల్పితం అని కొర్టులో లిఖిత వాంగ్మూలం ఇచ్చింది. ఇంకొక పక్క క్రైస్తవ మిషనరీలు హిందు దేవుళ్ళ గురించి అవాకులు చెవాకులు చెప్పి ప్రజలను మోసగిస్తుండగా, ఇస్లామిక్ వక్తలైన జకీర్ నాయక్ లాంటి వాళ్ళు హిందూ దేవి దేవతలను హిందువుల ముందె అవమానిస్తూ, హిందు సంస్థలను ఛాందసవాదులని ఆరోపిస్తునారు. కొంతమంది మేతావులు , మీడియా మేతావులు అందరు కలిసి "హిందూ రైట్ వింగ్ " అని కూడా నామకరణం చేసారు.
8)హిందువు అంటే చిన్న చూపు:
ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేవలం మైనరిటీల కోసమే ఉన్నాయి. అవి కూడా హిందువుల నుంచి వచ్చే పన్నుల సొమ్మును ఉపయోగించి వాటిని అమలు చేస్తారు. రాజ్యాంగంలో అది విరుద్ధం అయినా అలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఉదాహరణకి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నెల నెల మసీదులలో పని చేసే ఇమాంలకు పైకం ఇస్తుంది. అదే హిందూ పుజారులకు రూపాయి కూడా ఇవ్వదు. అంతే కాదు సుప్రీం కోర్టు హాజ్ సబ్సిడి ఎవ్వొద్ధు అని ఆదేశించినా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ముస్లింలకు హాజ్ సబ్సిడ్య్ ప్రభుత్వం కల్పిస్తున్నది. ప్రపంచంలో వెరే ఈ దేశం ఎవ్వడం లేదు ఆఖరికి పాకిస్తాన్ కూడా !
9)కుహానా లౌకికవాదం అనే ఒక భూతం :
మన మానవ హక్కుల కార్యకర్తలకు జిహాదీ ఉగ్రవాదులంటే అంత ప్రేమ ఎందుకు ఉంటుందంటే ఉగ్రవాది అఫ్జల్ గురు క్షమాభిక్ష కోసం పోరాటం చేస్తున్నారు. వీళ్ళకి అమాయకులైన సాధ్వి ప్రగ్య, అస్సీమానంద స్వామి వీళ్ళు పడుతున్న బాధల గురించి ఎతువంటి చింత లేదు. గుజరాత్ అల్లర్ల బాధితుల కోసం ఏడుస్తారు కాని కాశ్మీరి పండితుల గురించి చింతే లేదు. ఇది భారతీయ లౌకికవాదానికి ఒక పరాకాష్ట.
10)లౌకిక వాద పైశాచికత్వం:
ప్రభుత్వ సంఘటనలప్పుడు చేసే సరస్వతి వందనం సాధన ఇప్పుదు చేయడం మానేశారు. 1990లో టీవిలో ప్రసారమయ్యే "చాణక్య అనే ధారావాహిక" లో కాషాయ జెండాలు తొలగించాలని ఆదేశించారు. అఖండ భారతం గురించి చూపిస్తున్నారని ఆ ధారావహికను ఆపివేశారు. "సత్యం సివం సుందరం" అనే ధారావాహికను కూడా ఆపివేసారు. ఎధైనా ప్రారంభించేటపుడు జ్యోతిని వెల్గించడం ఇస్లాంకు వ్యతిరేకం అనొ దాన్ని ఖండించారు. గుజరాత్లో ఒక రూము ప్రారంభొత్సవంలో టెంకాయ కొట్టదం లౌకికవాదం కాదని కోర్టులో కేసు పెట్టారు. పండుగలప్పుడు ఆఫీసులో జరుపుకోగూడదని చెన్నై హైకోర్టులో కేసు వేసారు. ఇవి కేవలం కొన్ని మాత్రమే.
ఆంగ్ల మూలం:http://www.ibtl.in/blog/2036/10-shades-of-indian-secularism
No comments:
Post a Comment