ముంతాజ్ అలి ఖాన్ గారు ఇచ్చిన ఇంటర్వ్యు లోని సారాంశం:
నేను నా ఆధ్యాత్మిక గురువును మొదటిసారి కలిసినపుడు నాకు 9 సంవత్సరాలు. నేను ఆయన్ని కలవడానికి హిమాలయాలకు వెళ్ళినపుడు నాకు 20 సంవత్సరాలు. నాకు ఆయన పేరు తెలియదు కాని నేను ఆయన్ని బాబాజీ, మహరాజ్ అని పిలిచేవాడ్ని. ఆయన ఒక సంచారి ! ఆశ్రమం గానీ, ఎక్కువ మంది అనుచరులు గానీ ఉండేవారు కాదు. నేను ఆయనతో మూడున్నర సంవత్సరాలు హిమాలయాలు మొత్తం సంచరించాను.
ఆయన నేర్పించిన క్రీయా యోగాన్ని నేను సాధన చేసేవాడిని. నేను ఒక ముస్లిం కుటుంబం నుంచి వచ్చాను అయినా చిన్నపటినుండి కాషాయ రంగును అభిమానిస్తూ పెరిగాను.
సన్యాసానికి, త్యాగానికి కాషాయ రంగు ఒక చిహ్నం. అరుదైన ఆధ్యాత్మికతకు కూడా కాష్యాయ రంగు చిహ్నం. నాకు వందే మాతరం అంటే ఎంతో భక్తి భావన. మొదటిసారి వందే మాతరం విన్నపుడు అది నా మనసును ఎంతో కదిలించింది. నువ్వు పుట్టిన నేల నుండి నిన్ను నువ్వు ఎప్పటికి వేరుచేసుకోలేవు.
నాకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్తో ఎంతో సాన్నిహిత్యం ఉన్నది. భారతదేశంలో మతఛాందసవాదం ఎప్పటికి ఉండదు. ఎందుకంటే ధార్మికులు ఎన్నటికి దానిని అనుమతించరు. హిందు సంస్కృతి ఎన్నటికి తాలిబన్ల లాగా రూపుచెందదు. వైదిక ధర్మం సహజంగా ఒక సిద్ధాంతం కాదు. అందులో ఇది చేయాలి, అది చేయకూడదు అని ఉండదు. వైదిక ధర్మంలో ఎటువంటి శాసనాలు ఉండవు. నాకు ఆలయాలను సందర్శించడం అంటే ఎంతో ఇష్టం. బద్రీనాథ్, కేదర్నాథ్, తిరుమల వంటి ప్రదేశాలకు వెళ్ళాలని ఉంది.
Satsang Foundation" ను స్థాపించిన ముమతాజ్ అలి ఖాన్ గారు(శ్రీ M అని కూడా పిలుస్తారు) మత సామరస్యం గురించి, భారత దేశ ఆధ్యత్మికత గురించి చెప్పిన కొన్ని విషయాలు ! ఈయన కేరళలో జన్మించారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లిలో ఉంటున్నారు.
నేను నా ఆధ్యాత్మిక గురువును మొదటిసారి కలిసినపుడు నాకు 9 సంవత్సరాలు. నేను ఆయన్ని కలవడానికి హిమాలయాలకు వెళ్ళినపుడు నాకు 20 సంవత్సరాలు. నాకు ఆయన పేరు తెలియదు కాని నేను ఆయన్ని బాబాజీ, మహరాజ్ అని పిలిచేవాడ్ని. ఆయన ఒక సంచారి ! ఆశ్రమం గానీ, ఎక్కువ మంది అనుచరులు గానీ ఉండేవారు కాదు. నేను ఆయనతో మూడున్నర సంవత్సరాలు హిమాలయాలు మొత్తం సంచరించాను.
ఆయన నేర్పించిన క్రీయా యోగాన్ని నేను సాధన చేసేవాడిని. నేను ఒక ముస్లిం కుటుంబం నుంచి వచ్చాను అయినా చిన్నపటినుండి కాషాయ రంగును అభిమానిస్తూ పెరిగాను.
సన్యాసానికి, త్యాగానికి కాషాయ రంగు ఒక చిహ్నం. అరుదైన ఆధ్యాత్మికతకు కూడా కాష్యాయ రంగు చిహ్నం. నాకు వందే మాతరం అంటే ఎంతో భక్తి భావన. మొదటిసారి వందే మాతరం విన్నపుడు అది నా మనసును ఎంతో కదిలించింది. నువ్వు పుట్టిన నేల నుండి నిన్ను నువ్వు ఎప్పటికి వేరుచేసుకోలేవు.
నాకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్తో ఎంతో సాన్నిహిత్యం ఉన్నది. భారతదేశంలో మతఛాందసవాదం ఎప్పటికి ఉండదు. ఎందుకంటే ధార్మికులు ఎన్నటికి దానిని అనుమతించరు. హిందు సంస్కృతి ఎన్నటికి తాలిబన్ల లాగా రూపుచెందదు. వైదిక ధర్మం సహజంగా ఒక సిద్ధాంతం కాదు. అందులో ఇది చేయాలి, అది చేయకూడదు అని ఉండదు. వైదిక ధర్మంలో ఎటువంటి శాసనాలు ఉండవు. నాకు ఆలయాలను సందర్శించడం అంటే ఎంతో ఇష్టం. బద్రీనాథ్, కేదర్నాథ్, తిరుమల వంటి ప్రదేశాలకు వెళ్ళాలని ఉంది.
Satsang Foundation" ను స్థాపించిన ముమతాజ్ అలి ఖాన్ గారు(శ్రీ M అని కూడా పిలుస్తారు) మత సామరస్యం గురించి, భారత దేశ ఆధ్యత్మికత గురించి చెప్పిన కొన్ని విషయాలు ! ఈయన కేరళలో జన్మించారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లిలో ఉంటున్నారు.
No comments:
Post a Comment