What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 29 January 2013

తిరుపతి లో అన్యమతస్థులు ?????

తిరుపతి, భద్రాచలం, శ్రీశైలం ఇలా ఒక్క చోట కాదు దాదాపు హిందువుల పుణ్యక్షేత్రాలన్నిటిలో మతప్రచారం ! మా దేవుడు మీ దేవుడు కంటే గొప్ప ! మీరు పాపులు...మతం మారండి, స్వర్గాన్ని చేరుకోండి...ఇది వారి నినాదం !

================================

ఈ రాష్ట్రాని, దేశాన్ని ఆ ఈశ్వరుడే కాపాడాలి. ఎందుకంటే లౌకికవాదం పేరుతో మన కళ్ళు మూసుకుపోయాయి.


మిషనరీలు పుణ్య క్షేత్రాల్లో ప్రచారం చేయడానికి గల కారణం- ముందు హిందు ములాలను(ఆలయాలు/ధర్మ సంస్థలను) సమూలంగా నాశనం చేస్తే, మిగిలిన వారిని సులభంగా మార్చవచ్చు !
===================================

త్వరలోనే తిరుపతి లో జరిగిన మతమార్పుడుల గురించి, తిరుమల తిరుపతి దేవస్తానంలో(TTD) నియమింపబడిన అన్యమతస్తుల గురించి అన్ని వివరాలతో పోస్ట్స్ చేయడం ప్రారంభిస్తాను.

 ===================================
గత 9 యేళ్ళలో ఆంధ్ర ప్రదేశ్ లో విచ్చలవిడిగా మతమార్పిడులు జరిగాయి మరియు జరుగుతున్నాయి . 20% శాంతం మంది క్రైస్తవ మతంలోకి మారారు. అంటే 89.1 % శంతం ఉన్న ఆంధ్ర ప్రదేశ్ హిందువులు 69% కి పడిపోయారు. మనం ఏ మతాన్ని దూషించడం లేదు, ఎవరిని మతమార్పిడి చేయడం లేఉడు కాని మనల్ని ఎందుకు ఇలా మతమార్పిడి చేస్తున్నారు?

మనలో ఉండే ఉదాసీనత, సహనం మరియు అవగాహన రాహిత్యం వలన?
లేక మనం ఎన్నుకునే నేతలే మతమార్పిడులను ప్రోత్సహిస్తున్నారా?

క్రిస్టీన్ మిషనరీల వికృత చేష్టలు ఎలా ఉంటాయో నా దగ్గర చాలా ఆధారాలు మరియు సొంత అనుభవాలు ఉన్నాయి. దయచేసి హిందువులు వేరే మతం వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అనుకోకుందా స్వధర్మ అస్తిత్వనికై నడుం బిగించండి.
 

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML