కాశికి వెళ్ళినప్పుడు చూడండి అద్బుత దేవాలయం మీద మసీద్ మనలను వెక్కిరిస్తూ
కనబడుతుంది ... మనసుని చంపుకుని ఈ దేశం లో హిందువులకు ఈ గతి పట్టించిన వారి
మీద ఎలాంటి కోపమైన వస్తే ఎందుకు వస్తుందో
,వచ్చిందో ప్రశ్నిoచుకుని ఏమి చేయాలో కార్యరూపం ఇవ్వండి .. లేక పోతే నీకు
నువ్వే నిత్యం మోసం చేసుకునే ఒక ఆత్మవంచనకు ప్రదముడి గా నిలుస్తావు
ఇది వేలాది ఏళ్ల చరిత్ర వున్న''కాశి విశ్వేశ్వర దేవాలయం '' కాని అక్కడ
శివుడు గేంటి వేయబడి ఇంకో గుడి లో కొలువయ్యాడు ..కాని దానిని ఆక్రమించిన
ముస్లిం లు ఇంకా నమాజు చదువుతూ మసీద్ నిర్వహిస్తున్నారు .. వేలాది దేవాలయాల
నడుమ 5 పూట ల నమాజు వినవలసి వస్తుంది ..దానికి ప్రబుత్వ పహారా .. కించిత్
సిగ్గు కూడా లేకుండా కుహనా లౌకుక్క వాదులు నిజాలను వెక్కిస్తూనే వున్నారు
.జాగొ భారతీయుడా ... నీ మానసిక బలహీనత ప్రపంచం లో నీ శక్తిని హేళన
చేయబడుతుంది ... ఇంకా ఎందుకు నిద్ర ..లే

No comments:
Post a Comment