పృథ్వీరాజ్ చౌహాన్(1168-1192 క్రీ.శ ) రాజపుత్ర
వంశమైన చౌహాన్ వంశానికి చెందిన ప్రముఖ
చక్రవర్తి. ఈయన 12వ శతాబ్దపు రెండవ
అర్ధభాగంలో ఉత్తర భారతదేశాన్ని పాలించాడు.
పృథ్వీరాజు ఢిల్లీని పాలించిన రెండవ చివరి
హిందూ చక్రవర్తి. 11 ఏళ్ల వయసులో 1179లో
సింహాసనాన్ని అధిష్టించిన
పృథ్వీరాజు అజ్మీరు మరియు ఢిల్లీలు జంట
రాజధానులుగా పరిపాలించాడు. ప్రస్తుత రాజస్థాన్
మరియు హర్యానా రాష్ట్రాలలోని
చాలామటుకు ప్రాంతం పృధ్వీరాజు పాలనలో
ఉన్నది.
ఈయన విదేశీయుల దండయాత్రలకు వ్యతిరేకంగా
రాజపుత్రులను సంఘటితం చేశాడు.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment