ఇలా చేయండి :
*మంగళ వారము స్త్రీలు సముద్రపు స్నానము చేయరాదు
*సాయంత్రము సంధ్య వేళ తల దువ్వరాదు
*అద్దము ఎక్కువ చూసుకోను వారికి దారిద్రము వచ్చును
*ఎప్పుడయినా ఆడవారు శుక్రవారము తల స్నానము చేయవలసి వచ్చినప్పుడు, తలకు నూనె రాసి లేదా కనీసం, ఒక చుక్క నూనెను అంటించుకుని తల స్నానము చేయవలెను .
*పుత్ర సంతానము కలుగుటకు :
ఉదయము 5.30 నుండి 6.00 గంటల మద్యలో, బిందెడు నీరు రావి చెట్టు కు పోసి, 5- ప్రదక్షిణాలు చేసి రావాలి. ఇలా 48 రోజులు చేయాలి. ఇలా చేసిన 3- నెలలలో పుత్రా సంతానము కలుగు అవకాసేముంది. ఇలా ప్రదక్షిణ చేయు సమయమున, ఈ క్రింది మంత్రము చదువుతూ ప్రదక్షిణాలు చేయవలెను .
" మూల రూపతొ బ్రహ్మ రూపాయ, మద్య రూపతొ విష్ణు రోపిణే, అగ్ర రూపతో శివ రూపాయ, వృక్ష రోపాయనే నమో నమః " ప్రదక్షిణ చేసిన అనంతరం 5 నుండి 10 నిముషములు చెట్టుకింద కూర్చుని రావలెను . రుతు స్రావము 5- రోజులు నిషిద్దము .
పుత్రా కారకుడు గురువు కాబట్ట్టి ఇలా చేస్తే పుత్రా సంతానము కలిగే అవకాసేము ఉన్నది. జన్మ జాతకమున గురువు పై శని ద్రుష్టి ఉన్న గర్బానికి సంబందించిన ఇన్ఫెచ్తిఒన్స్ వచ్చే అవకాశము ఉన్నది . (స్త్రీ పురుష సంయోగము తప్పనిసరి )
No comments:
Post a Comment