గుంటూరు జిల్లా, ఎడ్ల పాడు లో సంఘటన, నందీశ్వరుడు కంటి వెంట కన్నీరు. నంది రెండు కళ్ళ వెంట కన్నీరు. అతి పురాతన శివాలయం లో ఉన్న ధ్వజస్తంభం కూలిపొవటమ్ . కూలిన ధ్వజస్తంభాన్ని మరల నిర్మించని దేవాదాయ, పురావస్తు శాఖ. ఆశ్చర్య పోయిన పురావస్తు శాఖ అధికారులు, ఎందుకు నంది కంట నీరు అనేది ఆ పురావస్తు శాఖ అధికారులకు తెలియటంలేదు. ఆలయం లో దీప, నైవేద్యములు లేవు. ఆలయ గర్భగుడి ప్రాకారం కూలిపోయింది, అయిన పునరుద్దరించని అధికారులు .ఈ క్రింది వీడియో పూర్తిగా చూడండి
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment