హేమా చాల లక్ష్మి నరసింహ స్వామీ, కదులుతున్న రాతి విగ్రహం, మెత్తని, చల్లని రాతి విగ్రహం. ఆది, శని, వారములలో స్వేదం వస్తుందని చెపుతున్న ఆలయ ధర్మ కర్తలు. విగ్రహం నుండి మాత్రమె నీరు వస్తుంది . వరంగల్ జిల్లలో, అడవిలో ఉన్నవాలయం. అర్చకుడు ముట్టుకుంటే కదులుతున్న విగ్రహ అవయవాలు .

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment