నిన్న ఒస్మానియా విశ్వవిద్యాలయంలో సరస్వతి విగ్రహాన్ని పగలగొట్టారు. స్టాలిన్ అనే విద్యార్ధి నేత నేతృత్వంలో డా.హెడ్గెవార్(రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు) ఫోట...ోను, స్వాంతత్ర సమరయోధుడైన సవర్కార్ ఫోటోను, బాల గంగాధర్ తిలక్ ఫోటోను, ఓంకారం ఉండే జెండాను కృష్ణవేణి హాస్టెల్ నుంచి తీసివేసి తరువాత వాటిని తగలబెట్టారు.
స్టాలిన్ అనే పేరుని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇటువంటి పనులు ఎవరు చేయిస్తున్నారో, ఇంకా మన సమాజం లో హిందు ధర్మం గురించి, జాతీయవాదుల గురించి ఎంత విషప్రచారం చేస్తున్నారో !
==============
భారత దేశంలో హిందు ధర్మాన్ని లేకుండా చేయాలని చాలా మంది కుట్ర పన్నుతున్నారు. అందులో భాగమే ఈ విష ప్రచారం. హిందు విశ్వాసాలను కించపరచడం, జాతీయవాదులను అవమానించడం, తప్పుడు చరిత్ర ను ప్రచారం చేయడం ! విద్యార్ధులకు తప్పుడు చరిత్ర ను చెప్పి వారి దేశం మీద సంస్కృతి మీద వారికి అసహ్యం కలిగేలా చేస్తున్నారు. జాతీయవాదులు వీరి కుట్రను గ్రహించి యువతను మేల్కొలపాలి.
నిజంగా సరస్వతి విగ్రహాన్ని పగలగొట్టడం చాలా బాధాకరం ! ఇటువంటి దేశ ద్రోహులను కఠినంగా శిక్షించాలి !
No comments:
Post a Comment