భార్యల మార్పిడి..
20-30 శాతం మంది నావికా దళ అధికారులు భార్యల మార్పిడి పాల్పడుతున్నారని ఓ మహిళ ఆరోపించింది.
త్రివిధ దళాల్లో ఒకటైన నౌకా దళంలో కలకలం రేగింది. కొందరు ఉన్నతాధికారులు
బరి తెగించి అనైతిక కార్యకలాపాలు సాగించినట్టు వచ్చిన ఆరోపణలు సంచలనం
సృష్టించాయి. పాశ్చాత్య పోకడలతో పక్కదారి పడుతున్నట్టు పెద్దలు నౌకా దళం
పరువును దిగజార్చారు. విపరీత బుద్ధితో విచ్చలవిడి తనానికి హేతువులుగా
మారానన్న నిందల్లో వాస్తవమెంతో తెలుసుకునేందుకు విచారణ సాగుతోంది. తన
భర్తతో సహా కొందరు ఉన్నతాధికారులు భార్యలను మార్చకుంటున్నారని దక్షిణ
ప్రాంత నౌకాదళ అధికారి భార్య సుమేధ(పేరు మార్చాం) ఢిల్లీ పోలీసులకు
ఫిర్యాదు చేశారు. తన భర్త తన పైఅధికారి భార్యతో సంబంధం పెట్టుకున్నాడని ఆమె
ఆరోపించింది. భార్యల మార్పిడి సాయంత్రాల్లో(వైఫ్-స్వాపింగ్ ఈవెనింగ్స్)
పాలుపంచుకోవాలని వేధించేవారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎదురు తిరిగితే
విపరిణమాలు ఎదుర్కొవాల్సి వస్తుందని భయపెట్టేవారిని వాపోయింది. 'నా భర్తను
మరో ఆడదానితో చూసినప్పుడు ఏడ్చాను. తర్వాత ఆయనను ప్రశ్నించాను. ఆమెను
ఏమనకుండా నాపై అరిచారు. చేయిచేసుకున్నారు.
దీనిపై మౌనంగా ఉండకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు' అని 25
ఏళ్ల సుమేధ ఆవేదన వ్యక్తం చేసింది. కేరళలోని కొచ్చిలో భర్తతో కలిసి
నివసిస్తున్న ఆమె గురువారం నాడు(ఏప్రిల్ 11) ఢిల్లీ చేరుకుని భార్యల
మార్పిడి బాగోతంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
20-30 శాతం మంది నావికా
దళ అధికారులు భార్యల మార్పిడి పాల్పడుతున్నారని ఆమె ఆరోపించింది.
ప్రతిరోజు పార్టీలు జరుగుతాయని, ఇందులో మహిళలు ధరించే దుస్తులు
జుగుప్పాకరంగా ఉంటాయని వెల్లడించింది. వైఫ్-స్వాపింగ్ అక్కడ మామూలు
విషయమన్న సంగతి తర్వాత తనకు అర్థమైందని పేర్కొంది. దీనిపై 2011లోనే
ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేపోయిందని ఆమె వాపోయింది. తన
భర్త సహోద్యోగులు ముగ్గురు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని కొచ్చిలోని
హార్బర్ పోలీసు స్టేషన్ లోనూ, ఢిల్లీలోని వసంత్ విహార్ పీఎస్ లోనూ ఫిర్యాదు
చేసింది. భార్యల మార్పిడికి ఒప్పుకోకపోతే ఉద్యోగం పోతుందని తన భర్త ఒకసారి
తనతో చెప్పాడని సుమేధ తెలిపింది. దీని గురించి బయటకు తెలిస్తే
ఉన్నతాధికారులు తమను నేవీ నుంచి వెళ్లగొడతారన్న భయం అధికారులు, నావికుల్లో
ఉందని వెల్లడించింది. తన మానసిక స్థితిగా సరిగా లేదన్న ఆరోపణలను
తోసిపుచ్చింది. ఐఐటీ-బాంబే గ్రాడ్యుయేట్ అయిన సుమేధ మోర్గాన్ స్టాన్లీలో
ఉద్యోగాన్ని వదులుకుని నేవీ ఉద్యోగిని పెళ్లాడింది. కాన్నీ కొన్ని నెలలకే
ఆమె కలలు కరిగిపోయాయి.
భార్యల మార్పిడి బాగోతంపై రక్షణ మంత్రి
ఏకే ఆంటోనీ స్పందించారు. భర్తను సస్పెండ్ చేశారు. ఈ ఉదంతంపై సమగ్ర విచారణకు
ఆదేశించారు. దర్యాప్త్ సాగుతుందని, ఎవరైనా తప్పు చేసినట్టు తేలితే కఠిన
చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు..@ బహుజన బంధు.
భార్యల మార్పిడి..
20-30 శాతం మంది నావికా దళ అధికారులు భార్యల మార్పిడి పాల్పడుతున్నారని ఓ మహిళ ఆరోపించింది.
త్రివిధ దళాల్లో ఒకటైన నౌకా దళంలో కలకలం రేగింది. కొందరు ఉన్నతాధికారులు బరి తెగించి అనైతిక కార్యకలాపాలు సాగించినట్టు వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. పాశ్చాత్య పోకడలతో పక్కదారి పడుతున్నట్టు పెద్దలు నౌకా దళం పరువును దిగజార్చారు. విపరీత బుద్ధితో విచ్చలవిడి తనానికి హేతువులుగా మారానన్న నిందల్లో వాస్తవమెంతో తెలుసుకునేందుకు విచారణ సాగుతోంది. తన భర్తతో సహా కొందరు ఉన్నతాధికారులు భార్యలను మార్చకుంటున్నారని దక్షిణ ప్రాంత నౌకాదళ అధికారి భార్య సుమేధ(పేరు మార్చాం) ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త తన పైఅధికారి భార్యతో సంబంధం పెట్టుకున్నాడని ఆమె ఆరోపించింది. భార్యల మార్పిడి సాయంత్రాల్లో(వైఫ్-స్వాపింగ్ ఈవెనింగ్స్) పాలుపంచుకోవాలని వేధించేవారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎదురు తిరిగితే విపరిణమాలు ఎదుర్కొవాల్సి వస్తుందని భయపెట్టేవారిని వాపోయింది. 'నా భర్తను మరో ఆడదానితో చూసినప్పుడు ఏడ్చాను. తర్వాత ఆయనను ప్రశ్నించాను. ఆమెను ఏమనకుండా నాపై అరిచారు. చేయిచేసుకున్నారు. దీనిపై మౌనంగా ఉండకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు' అని 25 ఏళ్ల సుమేధ ఆవేదన వ్యక్తం చేసింది. కేరళలోని కొచ్చిలో భర్తతో కలిసి నివసిస్తున్న ఆమె గురువారం నాడు(ఏప్రిల్ 11) ఢిల్లీ చేరుకుని భార్యల మార్పిడి బాగోతంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
20-30 శాతం మంది నావికా దళ అధికారులు భార్యల మార్పిడి పాల్పడుతున్నారని ఆమె ఆరోపించింది. ప్రతిరోజు పార్టీలు జరుగుతాయని, ఇందులో మహిళలు ధరించే దుస్తులు జుగుప్పాకరంగా ఉంటాయని వెల్లడించింది. వైఫ్-స్వాపింగ్ అక్కడ మామూలు విషయమన్న సంగతి తర్వాత తనకు అర్థమైందని పేర్కొంది. దీనిపై 2011లోనే ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేపోయిందని ఆమె వాపోయింది. తన భర్త సహోద్యోగులు ముగ్గురు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని కొచ్చిలోని హార్బర్ పోలీసు స్టేషన్ లోనూ, ఢిల్లీలోని వసంత్ విహార్ పీఎస్ లోనూ ఫిర్యాదు చేసింది. భార్యల మార్పిడికి ఒప్పుకోకపోతే ఉద్యోగం పోతుందని తన భర్త ఒకసారి తనతో చెప్పాడని సుమేధ తెలిపింది. దీని గురించి బయటకు తెలిస్తే ఉన్నతాధికారులు తమను నేవీ నుంచి వెళ్లగొడతారన్న భయం అధికారులు, నావికుల్లో ఉందని వెల్లడించింది. తన మానసిక స్థితిగా సరిగా లేదన్న ఆరోపణలను తోసిపుచ్చింది. ఐఐటీ-బాంబే గ్రాడ్యుయేట్ అయిన సుమేధ మోర్గాన్ స్టాన్లీలో ఉద్యోగాన్ని వదులుకుని నేవీ ఉద్యోగిని పెళ్లాడింది. కాన్నీ కొన్ని నెలలకే ఆమె కలలు కరిగిపోయాయి.
భార్యల మార్పిడి బాగోతంపై రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ స్పందించారు. భర్తను సస్పెండ్ చేశారు. ఈ ఉదంతంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. దర్యాప్త్ సాగుతుందని, ఎవరైనా తప్పు చేసినట్టు తేలితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు..@ బహుజన బంధు.
20-30 శాతం మంది నావికా దళ అధికారులు భార్యల మార్పిడి పాల్పడుతున్నారని ఓ మహిళ ఆరోపించింది.
త్రివిధ దళాల్లో ఒకటైన నౌకా దళంలో కలకలం రేగింది. కొందరు ఉన్నతాధికారులు బరి తెగించి అనైతిక కార్యకలాపాలు సాగించినట్టు వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. పాశ్చాత్య పోకడలతో పక్కదారి పడుతున్నట్టు పెద్దలు నౌకా దళం పరువును దిగజార్చారు. విపరీత బుద్ధితో విచ్చలవిడి తనానికి హేతువులుగా మారానన్న నిందల్లో వాస్తవమెంతో తెలుసుకునేందుకు విచారణ సాగుతోంది. తన భర్తతో సహా కొందరు ఉన్నతాధికారులు భార్యలను మార్చకుంటున్నారని దక్షిణ ప్రాంత నౌకాదళ అధికారి భార్య సుమేధ(పేరు మార్చాం) ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త తన పైఅధికారి భార్యతో సంబంధం పెట్టుకున్నాడని ఆమె ఆరోపించింది. భార్యల మార్పిడి సాయంత్రాల్లో(వైఫ్-స్వాపింగ్ ఈవెనింగ్స్) పాలుపంచుకోవాలని వేధించేవారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎదురు తిరిగితే విపరిణమాలు ఎదుర్కొవాల్సి వస్తుందని భయపెట్టేవారిని వాపోయింది. 'నా భర్తను మరో ఆడదానితో చూసినప్పుడు ఏడ్చాను. తర్వాత ఆయనను ప్రశ్నించాను. ఆమెను ఏమనకుండా నాపై అరిచారు. చేయిచేసుకున్నారు. దీనిపై మౌనంగా ఉండకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు' అని 25 ఏళ్ల సుమేధ ఆవేదన వ్యక్తం చేసింది. కేరళలోని కొచ్చిలో భర్తతో కలిసి నివసిస్తున్న ఆమె గురువారం నాడు(ఏప్రిల్ 11) ఢిల్లీ చేరుకుని భార్యల మార్పిడి బాగోతంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
20-30 శాతం మంది నావికా దళ అధికారులు భార్యల మార్పిడి పాల్పడుతున్నారని ఆమె ఆరోపించింది. ప్రతిరోజు పార్టీలు జరుగుతాయని, ఇందులో మహిళలు ధరించే దుస్తులు జుగుప్పాకరంగా ఉంటాయని వెల్లడించింది. వైఫ్-స్వాపింగ్ అక్కడ మామూలు విషయమన్న సంగతి తర్వాత తనకు అర్థమైందని పేర్కొంది. దీనిపై 2011లోనే ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేపోయిందని ఆమె వాపోయింది. తన భర్త సహోద్యోగులు ముగ్గురు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని కొచ్చిలోని హార్బర్ పోలీసు స్టేషన్ లోనూ, ఢిల్లీలోని వసంత్ విహార్ పీఎస్ లోనూ ఫిర్యాదు చేసింది. భార్యల మార్పిడికి ఒప్పుకోకపోతే ఉద్యోగం పోతుందని తన భర్త ఒకసారి తనతో చెప్పాడని సుమేధ తెలిపింది. దీని గురించి బయటకు తెలిస్తే ఉన్నతాధికారులు తమను నేవీ నుంచి వెళ్లగొడతారన్న భయం అధికారులు, నావికుల్లో ఉందని వెల్లడించింది. తన మానసిక స్థితిగా సరిగా లేదన్న ఆరోపణలను తోసిపుచ్చింది. ఐఐటీ-బాంబే గ్రాడ్యుయేట్ అయిన సుమేధ మోర్గాన్ స్టాన్లీలో ఉద్యోగాన్ని వదులుకుని నేవీ ఉద్యోగిని పెళ్లాడింది. కాన్నీ కొన్ని నెలలకే ఆమె కలలు కరిగిపోయాయి.
భార్యల మార్పిడి బాగోతంపై రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ స్పందించారు. భర్తను సస్పెండ్ చేశారు. ఈ ఉదంతంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. దర్యాప్త్ సాగుతుందని, ఎవరైనా తప్పు చేసినట్టు తేలితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు..@ బహుజన బంధు.
No comments:
Post a Comment