పర్వతమంత బంగారాన్ని భగవంతునికి సమర్పించినంత ఒక్క సంపంగి పువ్వును సమర్పిస్తే వస్తుంది.
సౌవర్ణాచ్చ ప్రసూనాస్తూ,మత్ప్రియం నాస్తి పాండవ
మేరుతుల్య సువర్ణాని,దత్త్వా భవతియత్ఫలం
ఏకేన స్వర్ణ పుష్పేన , హరిం సంపూజ్య తత్ఫలం
సువర్ణ కుసుమైర్దివ్యై ,యైర్నాధితో హరిః
రత్న హీనైః సువర్ణాద్యైః ,సభవేజన్మ జన్మని
సంపంగిపూలతో పూజ ఎంతో ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఆయుష్షు కోసం దుర్వారపూలతో,సంతాన కోసం దత్తురపూలతో రుద్రదేవుని పూజించాలిట. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధమైన పూలతో శ్రీహరిని అర్చించితే పుణ్యప్రాప్తి కలుగుతుంది. చైత్రమాసంలో కమలాలు, జాజులు,సంపేంగి పువ్వులు, బిల్వపత్రాలు.
వైశాఖ మాసంలో మొగలిపువ్వులు,ఆషడమాసంలో కమలాలు,కదంబ పుష్పాలు,శ్రావణ మాసంలో అవిశేపూలు, దూర్వారాలు,భాద్రపదంలో సంపగిలు,మల్లేలు .సింధూరాలు, ఆశ్వయుజ మాసంలో తీగమల్లేలు ,మల్లెపువ్వులు ,కార్తీకంలో కమలాలు,సంపెంగిలు,మార్గశిరంలో బకుల పుష్పాలు, పుష్యమాసంలో తులసి, మాఘ ,ఫాల్గుణ మాసాలలో అన్ని రకాల పుష్పాలు శ్రీ మహావిష్ణువు పూజ యందు ఉపయోగించవచ్చు.
సాధారణముగా చెట్టునుంచి ఆ రోజు కోసిన పూలను జలంతో ప్రోక్షించి స్వామి పూజకు ఉపయోగిస్తూ ఉంటాము. బిల్వపత్రాలు మాత్రం వాడిపోయినప్పటికి పూజలో ఉపయోగించవచ్చు. ఒకవేళ్ళ ఇవి చిద్రమైనప్పటికీ పూజకు ఉపయోగించవచ్చు అని "మేరు తంత్రం" చెప్తున్నది.
పువ్వులు కొన్ని ప్రత్యేకమైన కంపనాలను కలుగచేస్తాయి. ఆ కంపనాలు రంగుతో పాటు అతి చక్కని శాంతిని మనసుకు కలిగిస్తాయి.అందుకే పువ్వులకు అంతటి ప్రాముఖ్యత.కొన్ని పువ్వుల కారణముగా యుద్ధాలు కూడా జరిగాయి. పారిజాత పుష్పం కోసం సత్యభామ పంతం పట్టగా,శ్రీ క్ర్ష్ణుడు ,ఇంద్రునితో యుద్ధానికి దిగాల్సి వచ్చింది. సౌగంధిక పుష్పం పై మోజుపడ్డ ద్రౌపది కోసం భీముడు,కుబేరుని అనుచరులతో తలపడ్డాడ్డు. చూసార పువ్వులు ఎంతటి ప్రాముఖ్యతను పొంది ఉన్నాయో !
సౌవర్ణాచ్చ ప్రసూనాస్తూ,మత్ప్రియం నాస్తి పాండవ
మేరుతుల్య సువర్ణాని,దత్త్వా భవతియత్ఫలం
ఏకేన స్వర్ణ పుష్పేన , హరిం సంపూజ్య తత్ఫలం
సువర్ణ కుసుమైర్దివ్యై ,యైర్నాధితో హరిః
రత్న హీనైః సువర్ణాద్యైః ,సభవేజన్మ జన్మని
సంపంగిపూలతో పూజ ఎంతో ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఆయుష్షు కోసం దుర్వారపూలతో,సంతాన కోసం దత్తురపూలతో రుద్రదేవుని పూజించాలిట. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధమైన పూలతో శ్రీహరిని అర్చించితే పుణ్యప్రాప్తి కలుగుతుంది. చైత్రమాసంలో కమలాలు, జాజులు,సంపేంగి పువ్వులు, బిల్వపత్రాలు.
వైశాఖ మాసంలో మొగలిపువ్వులు,ఆషడమాసంలో కమలాలు,కదంబ పుష్పాలు,శ్రావణ మాసంలో అవిశేపూలు, దూర్వారాలు,భాద్రపదంలో సంపగిలు,మల్లేలు .సింధూరాలు, ఆశ్వయుజ మాసంలో తీగమల్లేలు ,మల్లెపువ్వులు ,కార్తీకంలో కమలాలు,సంపెంగిలు,మార్గశిరంలో బకుల పుష్పాలు, పుష్యమాసంలో తులసి, మాఘ ,ఫాల్గుణ మాసాలలో అన్ని రకాల పుష్పాలు శ్రీ మహావిష్ణువు పూజ యందు ఉపయోగించవచ్చు.
సాధారణముగా చెట్టునుంచి ఆ రోజు కోసిన పూలను జలంతో ప్రోక్షించి స్వామి పూజకు ఉపయోగిస్తూ ఉంటాము. బిల్వపత్రాలు మాత్రం వాడిపోయినప్పటికి పూజలో ఉపయోగించవచ్చు. ఒకవేళ్ళ ఇవి చిద్రమైనప్పటికీ పూజకు ఉపయోగించవచ్చు అని "మేరు తంత్రం" చెప్తున్నది.
పువ్వులు కొన్ని ప్రత్యేకమైన కంపనాలను కలుగచేస్తాయి. ఆ కంపనాలు రంగుతో పాటు అతి చక్కని శాంతిని మనసుకు కలిగిస్తాయి.అందుకే పువ్వులకు అంతటి ప్రాముఖ్యత.కొన్ని పువ్వుల కారణముగా యుద్ధాలు కూడా జరిగాయి. పారిజాత పుష్పం కోసం సత్యభామ పంతం పట్టగా,శ్రీ క్ర్ష్ణుడు ,ఇంద్రునితో యుద్ధానికి దిగాల్సి వచ్చింది. సౌగంధిక పుష్పం పై మోజుపడ్డ ద్రౌపది కోసం భీముడు,కుబేరుని అనుచరులతో తలపడ్డాడ్డు. చూసార పువ్వులు ఎంతటి ప్రాముఖ్యతను పొంది ఉన్నాయో !
No comments:
Post a Comment