
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 20 December 2015
గోదాదేవి భక్తి
గోదాదేవి భక్తి
విల్లిపుత్తూరులోని విష్ణుచిత్తుని ముద్దుల తనయ గోదాదేవి. తాన్నున్న ఊరినే రేపల్లెగా భావించేది. తన చెలులనే గోపీజనులుగా అనుకొనేది. అలా అనుకునే కోవై - గోదాదేవి శ్రీవ్రతాన్ని ఆచరించా లనుకొంది. మాసాల్లో మార్గశిరం తానని చెప్పిన శ్రీకృష్ణుని తలుచుకుని వెంటనే ధనుర్మాసంలో తన చెలులకు హితబోధచేస్తూ రోజుకొక్క పాశురాన్ని పాడుతూ సిరినోమునోచింది. నోము సమాప్తి చేస్తూ ఆ రంగరంగనితో అంగరంగ వైభోగంతో వివాహం చేసుకొంది. ఆ రంగనిలోనే ఐక్యమైంది. ఆ నాడు పాడిన ఆ తల్లి పాడిన పాశురాలనే నేడు ప్రతివైష్ణవా లయాల్లోనూ అనుసంధానిస్తూ గోదా వ్రతం చేస్తున్నారు భక్తజనసందోహమంతా. ఆ భక్తజనులు ఆలపించే కీర్తనలు నాడు మాలదాసరి ఆలపించిన కైకశిరాగాలాపనను అనుభవంలోకి తెప్పిస్తాయ. ఈ నాడు కూడా తన భక్తులను అలరించేందకు, వారి కోరికలను తీర్చేందుకు వైకుంఠం నుంచి లక్ష్మీ వల్లభుడైన రంగడు సతీ సమేతుడై వచ్చినిల్చున్న అనుభూతిని పొందుతున్నారు రంగని భక్తులు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment