
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 20 December 2015
అగస్త్య మహర్షి సలహా ప్రకారం శబరిమల మీద అయ్యప్పస్వామి దేవాలయాన్ని18 మెట్లతో నిర్మించారు.
అగస్త్య మహర్షి సలహా ప్రకారం శబరిమల మీద అయ్యప్పస్వామి దేవాలయాన్ని18 మెట్లతో నిర్మించారు. ధర్మశాస్త ఆదేశానుసారం పరశురాముడు అయ్యప్ప విగ్రహమును తయారుచేయుటకు శబరిమలకు వెళతాడు. పరశురాముడు మకర సంక్రాంతినాడు అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాడు. "ఎవరైతే 41 రోజులు నా దీక్షను నియమాలతో ఆచరించి, బ్రహ్మచర్యం చేసి, మంచి పనులు చేస్తూ, నా దర్శనానికి వచ్చేటప్పుడు ఇరుముడిని తలమీద పెట్టుకుని, పంబలో స్నానమాచరించి, నా నామస్మరణ చేస్తారో వారు మాత్రమే ఈ 18 మెట్లు ఎక్కుటకు అర్హులు, వారిని నేను ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాను" అని స్వామి తెలిపాడు. "గంగానది అంత పవిత్రమైనది పంబానది, కాశి అంతటి పుణ్యమైనది ఈ శబరిమల. మకర సంక్రాంతి నాడు నా కోసం చేయించిన ఆభరణాలను నాకు అలంకరించండి" అని తెలిపాడు అయ్యప్ప.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment