What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 12 August 2013

కొన్ని మూల మంత్రములు :

కొన్ని మూల  మంత్రములు :

గణపతి మంత్రం :

"ఓం గం గణపతయే నమః "
దీపారాధనకు 2 అంగుళాలు ఎత్తు కల కుంది, రాగి  పాత్రలో మంచి నీరు,2- వత్తులు, దీపారాధనకు కొబ్బరి నూనె  వాడుట  మంచిది. గణపతి జపము, మొదలు పెట్టునపుడు, గణపతి వాహనము ఎలుకను చూస్తూ మొదలు పెట్టాలి . జపం తరువాత మంచి నీరు నైవేద్యం ఇవ్వాలి .

మహా లక్ష్మి మంత్రం  :

"ఓం శ్రీం హ్రీం హ్రీం  శ్రీం "
దీపారాధనకు 4 వత్తులు, ఆవునెయ్యి , జపం తరువాత నీటి నైవేద్యం చాలు .

విష్ణు మూర్తి :

" ఓం నమో నారాయణాయ "
దీపారాధనకు 4 వత్తులు, ఆవునెయ్యి లేదా నువ్వుల నెయ్యి , జపం ముందు ఆది శేషుని కి , జపం ప్రారంభించాలి,  తరువాత నీటి నైవేద్యం చాలు .

దుర్గ దేవి :

"ఓం అం హ్రీం క్రోం శ్రీం సౌహ్ ధుమ్ దుర్గాయై నమః "
దీపారాధనకు 2,4,9 వత్తులు వాడవచ్చు,  ఆవునెయ్యి , ఆముదం వాడవచ్చు దీపరదనలో,  జపానికి ముందు వాహనమిన పులిని కాని , సింహమును కాని ప్రార్ధించి, జపం మొదలు పెట్టాలి, జపం తరువాత నీటి నైవేద్యం చాలు

దుర్గా గాయత్రి :

" ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః  ప్రచోదయాత్ "
దీపారాధనకు 2 లేదా 4 అంగుళాలు ఎత్తు కల కుంది, రాగి  పాత్రలో మంచి నీరు,2 లేదా 4 లేదా 9- వత్తులు వాడవచ్చు , దీపారాధనకు కొబ్బరి నూనె  వాడుట  మంచిది. గణపతి జపము, మొదలు పెట్టునపుడు, ముందు వాహనమిన పులిని కాని , సింహమును కాని ప్రార్ధించి, జపం మొదలు పెట్టాలి, జపం తరువాత నీటి నైవేద్యం చాలు

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML