చనిపోయిన వ్యక్తికి ప్రార్ధనలు : 5 రోజులుగా
చైపోయిన వ్యక్తి ని ఇంట్లో ఉంచుకుని, శవమ్ వద్ద బైబెల్ పట్టుకుని
ప్రార్ధనలు. ఏసుప్రభు బతికిస్తాడని చుట్టుపక్కల వాళ్ళతో గొడవ, వాదన. "
శవం కుళ్లిపోయి, పురుగులు పట్టిన సంఘటన " , చుట్టుపక్కల నివాసమున్న
ప్రజలకు దుర్వాస పుట్టి, తలుపులు పగల కొట్టగా బయట పడిన సంఘటన. పోలీసులు
రంగ ప్రవేశం చేసి ఆధీనం లోకి తీసుకుని, ప్రార్ధన చేసిన వాళ్ళని పరీక్షించగా
అప్పటికే వారి కళ్ళకు శవానికున్న వైరుస్, ఎటాక్ అయ్యినట్టు నిర్ధారణ .
రోజు అరుపులు, ప్రార్ధనలు, ఏడుపులు రాత్రిళ్ళు వినపడతాయని , చుట్టుపక్కల
వారు పోలీసులకి చెప్పేరు. 30.08.2013 తేది నాడు, విజయవాడ , సూర్య రావు
పేట లో జరిగిన సంఘటన . చుట్టుపక్కల నివాసితులకు ఇబ్బంది కలుగు తోందని,
చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని సార్లు చెప్పిన వినలేదని పోల్లీసులకు ఫిర్యాదు
చేసిన స్థానికులు .రాష్ట్రం లో ఈ సంవచ్చారం ఇది 4 వ సంఘటన

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment