What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 31 August 2013

హిందూ ధర్మాన్ని విమర్శించే వారు హిందువులు కారు

హిందూ ధర్మాన్ని విమర్శించే వారు హిందువులు కారు . ఏ అన్ని హిందూ దేవాలయాలలో క్షవర వ్రుత్తి దారులు నాయి బ్రాహ్మణులే( మంగలి వారే ) వేరొకరు ఉండరు. పల్లకి మోసే వారిలో ఒక కులానికి సంబందిచిన వారు తప్ప ఇంకొకరు మోయారు . గుడిలో వాదే అన్ని దుస్తులు శుభ్రం చేసేది రజకులు తప్ప ఇంకొకరు ఉండరు. గుడి తలుపులు, దర్వాజాలు, మందిరాలు, మండపాలు, అలంకరణ చేసేది వడ్రంగులు, తప్ప ఇంకొకరు ఉండరు . తిరుమలలో పొద్దున్నే స్వామివారి ముఖ ద్వారం నుండి 7 - తలుపులు తీసేది, మొదట స్వామిని దర్శించేది గొల్లలు( యాదవులు ) తప్ప వేరొకరు ఉండరు.ఇలా ఎన్నో ఉన్నవి, ఒక్కొక్కరు ఒక్కొక్క వ్రుత్తి చేపట్టుకుని, వారి జీవన వృత్తిగా మార్చుకున్నారుౕ. అలాగే బ్రాహ్మణులు వారు పూజలు తప్ప వేరొకరి వ్రుత్తి కి భంగం కలిగేలా, వారి వృత్తులు చేపట్టలేదు. ఎవరి వృత్తులు వారు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు. ఇవేమి మీకు కనపడవు ఎందుకంటే మీరు అమ్ముడు పోయి, హిందువులమని చెప్పుకుంటూ, హిందూ ధర్మాన్ని విమర్శిస్తూ, అన్యమతస్తుల నుండి లబ్ది పొందే మనుషులు మీరు, మీరు హిందువులు కారు. హిందువుల ముసుగులో ఉండి, హిందూ ధర్మానికి ద్రోహం చేసే మనుషులు .

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML