What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 28 August 2013

ఓం నమో భగవతే వాసుదేవాయ

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కృష్ణ పరమాత్మ ఎప్పుడు నెమిలిపించం ధరించి కనిపిస్తాడెందుకు?

ఈ సమస్త సృష్టిలో శారీరిక సంపర్కం లేకుండా సంతానం పొందగలిగేది ఒక్క నెమలి మాత్రమేనటుంది శాస్త్రం. మగనెమలికి పించం ఉంటుంది. మేఘాలు పట్టి వర్షం పడే సమయంలో మగనెమలి ఆనందంతో నాట్యం చేస్తుంది, ఆ సమయంలో మగనెమలి కంటి నుంచి పడే బిందువులను ఆడనెమలి వచ్చి త్రాగుతుంది. ఆ నీటిని త్రాగడం చేత ఆడనెమలి గర్భం ధరిస్తుందట. ఎటువంటి శారీరిక సంబంధం లేకుండా జరుగుతుంది ఈ ప్రక్రియ. శ్రీ కృష్ణుడు యోగి. ద్వాపరయుగంలో భూమిపై తిరగాడిన సిద్ధపురుషుడు. అటువంటి శ్రీ కృష్ణుడు తనకు అందరితో ఉన్నది ఆత్మ సంబంధమేనని, ఎవరితోనూ తనకు శారీరిక సంబంధం లేదని, తాను ఒక యోగినని తెలుపడానికే నెమలి పించం ధరించి కనిపిస్తాడు.
ఓం నమో భగవతే వాసుదేవాయ 

 నది లో వుండే నీరు ఒకటే కాని పేర్లు వేరు కదా నదుల అగ్ర దేవత గంగా దేవి అంటారు అంట్టే మొదటి స్థానం ఆమెకి ఇచారు, అలానే కృష్ణ ఆరాధన లో మొదటి స్థానం రాధా కి ఇచ్చరు ఆమె తరువాత ఇంక ఎవరైనా, రాధా లోను కృష్ణ భక్తి ఉంది మా అందరి లోను ఉంది, మనుషులు వేరు కాని అందరి మనస్సు లో వుండే వాడు ఒకడే ఆ కృష్ణుడు... నదులని సముద్రము లో చేరినట్టే ప్రతి ఒకరు ఆ కృష్ణ చరణం చేరాలి ఎప్పటికైనా, మన భక్తి ఒకరి తో పోల్చకుడదు భక్తి లో ఒకరు ఎక్కువ కాదు ఇంకొకరు తక్కువ కాదు

 

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML