రాహు దోషం, శని దోషం ఉన్నవారు దోషం పోవుటకు ఏమి చేయాలి ????
రాహు దోషం ఉన్నవారు : ప్రతి మంగళ వారం, ఏదయినా అమ్మవారి గుడికి వెళ్లి , అమ్మవారి త్రిసులానికి ఒక నిమ్మ పండు గుచ్చి రావాలి . దేవుని ప్రార్దించాలి. లేదా అమ్మవారికి నిమ్మ పండు మాల వేసి రావాలి . ఇలా 16- వారాలు చేయండి.
శని దోషం ఉన్నవారు :
ఒక చిన్న ఇనుప బండి లో శని వారం రోజు, నువ్వుల నూనె పోసి, అందులో దోషం ఉన్నవారి మొహం చూసి అదే రోజు దేవాలయములో ఇచ్చి వేయాలి. ఒక వేళ అర్చకులు తీసుకోక పొతే అక్కడే ఉన్న నవగ్రహాల లో శని దేవునికి అదే నువ్వుల నూనెతో అభిషేకం చేయించండి. తరువాత శాణీ శని దేవుని ప్రార్దించండి, దోషం నివారణ అవ్వాలని . ఇలా 16- వారాలు చేయండి.
133
133
No comments:
Post a Comment