మతం మారినవారు, మారబోతున్న వారు ఒక విషయం మర్చిపోకండి. ఆ క్రిస్టియన్ ల పిలుపు ఇది
''మేము నీతివంతులను ఆహ్వానించుట లేదు. పాపులను మాత్రమే ఆహ్వానిస్తున్నాము.'' ఇది వారి నినాదం. ఇవి చర్చిల బయట పెద్దపెద్ద అక్షరాలతో వ్రాసి ఉంటాయి. ఎప్పుడైనా గమనించారా? మీరు పాపులా? పాపపు పనులు తప్ప మంచిపనులు చేయరా? మీలో మతం మారిన కొందరిని చుస్తే నిజంగా పాపులే అనిపిస్తుంది. ఎంతసేపు పక్కనోడిని మతం మార్చడం, దైవదూషణకి దిగడం, వాడెవడో పనికిమాలిన పాష్టర్ చెప్పాడని నిజానిజాలు తెలుసుకోకుండా దేవతలని,హిందువులని అవమానపరచం చేస్తున్నారు. మీరు హిందువుల నుండి వచ్చినవారే అన్న సంగతిని మరిచిపోకండి. మీరు పక్కవారిని ప్రలోభాలకు గురించేయడం, దైవదూషణ చేయడం చేయకండి. రేపటి రోజున ఇక్కడ కాకపోయినా పైన సమాధానం చెప్పడానికి కూడా అవకాశం ఉండదు. ఎవడో ఒకడు చెప్పిన పిచ్చి మాటలు, పిచ్చి రాతలు పట్టుకొని సృష్టి ఆది నుండి విస్తరించి ఉన్న దైవాన్ని నిందించకండి.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment