మౌనం అంగీకారమేనా...?
మతం, అధికారం
ముసుగులో వైఎస్ రాజశేఖర్రెడ్డి అల్లుడు బ్రద ర్ అనిల్కుమార్ , కూతురు
షర్మిల అక్రమాస్తులు కూడబెట్టారంటూ... పలు వివరాలతో ఆరోపణలు చేస్తే...
ఇప్పటి వరకు వారు సమాధానం చెప్పలేదు. తాను ఆరోపణలు చేసి పక్షం రోజులు
గడుస్తున్నా... ఎలాంటి సమాధానం చెప్పలేదు... అంటే 'మౌనం అంగీకారమేనా,
అవన్నీ వాస్తవాలు అయినందునే మాట్లాడడం లేదా..' మతం, అధికారం ముసుగులో
దోచుకోవడం, దాచుకోవడానికి పాల్పడిన అనిల్,
షర్మిల అక్రమాస్తులపై త్వరలోనే పార్టీ నేతల ఆధ్వర్యంలో గవర్నర్ను
కలుస్తాం. వైఎస్ కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణను కోరతాం, రాజకీయం గానూ
పోరాటం చేస్తాం. మణికొండ భూ భాధితులు తమ గోడు వెల్లబుచ్చుకున్నారు. గవర్నర్
వద్దకు వారినీ కూడా తీసుకెళతాం..'' అని భారతీయ జనతా పార్టీ అధికార
ప్రతినిధి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు..@ బహుజన బంధు.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment