మన దేశం లో బొజ రాజు చరిత్ర తెలియని వారు అరుదే ...కాని కొంత తెలుసుకోవాలి....బొజ రాజు అద్బుత మేధావి...మంచి పరిపాలకు...సరస్వతి దేవి ని కొలుస్తూ ప్రజలకు ఎంతో విజ్ఞానాన్ని పంచాడు . అతని హయాము లో ఒక అద్బుత వాగ్దేవి దేవాలయం కట్టించాడు....దానిని అన్ని రకాలుగా విజ్ఞాన కేంద్రం గా అబివృద్ది చేసారు...
కాని విదేశీ తురుష్కులు దానిని ఆక్రమించుకుని ....ఉన్న గుడిలోనే మసీద్ ఏర్పాటు చేసారు...ఇప్పుడు గుడి లోనే నిర్దాక్షినం గా మసీద్ నడుపుతున్నారు ...కాని వారం లో ఒక్క రోజు హిందువులకు అనుమతిస్తూ ...అవమానాల కు గురి చేస్తున్నారు...
Bala Krishna Cherupally
No comments:
Post a Comment